జాతీయం

దేశ వ్యాప్తంగా ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

దేశ వ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీ, మధుర, మొరాదాబాద్, ముంబైల్లో రాత్రి నుంచే జన్మాష్టమి వేడుకల్లో పాల్గొంటున్నారు భక్తులు. ఇస్కాన్ టెంపుల్స్ లో ప్రత్యేక …

మాల్యా విమానం ఆధ్యాత్మిక పర్యటనలకు వినియోగిస్తాం

విజయ్ మాల్యా. లిక్కర్ డాన్ గా… కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ అధినేతగా సుపరిచితం. అంతకు మించి బ్యాంకులకు వేల కోట్లు ఎగవేసిన వ్యక్తిగా…. వెల్ నోటెడ్ …

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఈరోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 60 పాయింట్లు, నిఫ్టీ 20 పాయింట్లకు పైగా లాభపడ్డాయి.

సాక్షి మాలిక్ కు స్వరాష్ట్రంలో ఘన స్వాగతం

ఒలింపిక్ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్ కు స్వరాష్ట్రంలో ఘన స్వాగతం లభించింది. ఏయిర్ పోర్ట్ నుంచి ర్యాలీగా బయల్దేరిన సాక్షికి దారి పొడవునా స్కూల్ …

జయలలితను మందలించిన సుప్రీం కోర్టు

పరువు నష్టం దావా కేసుల విషయంలో తమిళనాడు సీఎం జయలలితపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజా జీవితంలో ఉంటున్నప్పుడు విమర్శలను ఎదుర్కోవడం తప్పని సరి …

ఆ రోజు రాత్రి 13సార్లు ఫోన్ చేశాడు

న్యూఢిల్లీ: ఢిల్లీ జేఎన్యూ విద్యార్థి సంఘం నాయకుడు అన్మోల్ రతన్ (29) అత్యాచారం చేసిన తర్వాత తనను బెదిరించాడని బాధితురాలైన పీహెచ్డీ విద్యార్థిని (28) చెప్పింది. బుధవారం …

నేనెప్పుడు చనిపోతానో మీకెందుకు?

న్యూఢిల్లీ : ఎవరికైనా 90  ఏళ్ల వయసు దాటిందంటే కృష్ణా రామా అనుకోవడం.. ఎప్పుడు వెళ్లిపోతామా అని చూడటం సర్వసాధారణం. కానీ, కొంతమంది మాత్రం ఎంత వయసు వచ్చినా …

వివాహితను కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ చేసినా…

గుర్గామ్ : అర్ధరాత్రి ఇంట్లో పడుకున్న29 ఏళ్ల వివాహితను బలవంతంగా కిడ్నాప్ చేసి కొండల్లోకి తీసుకువెళ్లి సామూహిక అత్యాచారం జరిపిన ముగ్గురు కామాంధులను పోలీసులు మాత్రం అరెస్టు …

కశ్మీర్ లో పరిస్థితిని రాజకీయంగానే పరిష్కరించాలి

కశ్మీర్ లో ప్రస్తుత పరిస్థితిని రాజకీయంగానే పరిష్కరించాలని, అన్ని సమస్యలనూ న్యాయపరంగా పరిష్కరించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. జమ్మూకశ్మీర్ లో పరిస్థితి అధ్వానంగా ఉందని, అసెంబ్లీని రద్దు చేసి …

డీఎంకే ఎమ్మెల్యేలకు దక్కని ఊరట

చెన్నై: తమిళనాడు ప్రధాన ప్రతిపక్ష డీఎంకే ఎమ్మెల్యేలకు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించలేదు. ఎమ్మెల్యేల సస్పెన్షన్ నిలుపుదల చేసేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. అసెంబ్లీ స్పీకర్ పి. …