జాతీయం

తగ్గుముఖం పట్టిన వెండి ధరలు

భారీగా పెరిగిన వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో అనూహ్యంగా డిమాండ్ పడిపోవడంతోపాటు దేశీయంగా పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు తగ్గుముఖం పట్టడంతో …

మాయావతి సంతృప్తి చెందలేదు : స్వాతి సింగ్

లక్నో : వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తన భర్తపై కేసు నమోదు చేసినా, క్షమాపణ చెప్పినా కూడా బీఎస్పీ అధినేత్రి మాయావతి సంతృప్తి చెందలేదని యూపీ బీజేపీ …

బీజేపీ, టీడీపీ విప్‌ జారీ

న్యూఢిల్లీ : ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రాజ్యసభలో ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టనున్న సందర్భంగా బీజేపీ, టీడీపీ తమ నేతలకు విప్ జారీ చేసింది. సభ్యులు …

దళితులను బీజేపీ ప్రభుత్వం అణచివేస్తోంధి కేజ్రీవాల్

రాజ్కోట్: గుజరాత్ లో దళితులను బీజేపీ ప్రభుత్వం అణచివేస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు.  రాజ్కోట్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉనా ఘటన బాధితులను ఆయన …

ముంబైలో బాలికను అపహరించి అత్యాచారం చేశారు!

ముంబై: దేశ రాజధాని నగరమైన ఢిల్లీనే కాదు… ఆర్థిక రాజధాని అయిన ముంబై కూడా బాలికలకు సురక్షితం కాదని తాజాగా జరిగిన గ్యాంగ్ రేప్ సంఘటనతో తేలింది. …

హిమాచల్‌ప్రదేశ్‌లో స్వల్ప భూకంపం

సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లోని కుల్లు, రాంపూర్‌ జిల్లాల్లో శుక్రవారం ఉదయం 8.30 గంటల సమయంలో స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 3.5గా నమోదైంది. ప్రజలు భయాందోళనతో …

ఆప్ లోకి మరో ఎంపీ సతీమణి

న్యూఢిల్లీ : బీజేపీ నుంచి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా మరో బీజేపీ ఎంపీ సతీమణి ఆమ్ ఆద్మీ పార్టీలో చేరనున్నారు. ఇటీవలి పార్టీ బహిష్కరణకు గురైన బీజేపీ …

షిర్డీలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు

      హైదరాబాద్‌: మహారాష్ట్రలోని షిర్డీలో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేశ నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి సాయినాథుని దర్శించుకుంటున్నారు. దీంతో వేకువ …

ఢిల్లీలో మంత్రి కేటీఆర్ పర్యటన

మంత్రి కేటీఆర్ ఇవాళ ఢిల్లీలో పర్యటించనున్నారు. దీనిలో భాగంగా కేంద్ర మంత్రులతోపాటు పలువురు విదేశీ దౌత్యవేత్తలను కేటీఆర్ కలుసుకోనున్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ …

ఈ సమావేశాలు దేశాన్ని మలుపు తిప్పుతాయి’

న్యూఢిల్లీ: మరికొద్ది రోజుల్లో 70వ స్వాతంత్ర్య దినోత్సవం రానున్న నేపథ్యంలో భారత పార్లమెంటులో అర్థవంతంగా ముఖ్యమైన అంశాలపై చర్చలు జరుగుతాయని తాను ఆశిస్తున్నట్లు భారత ప్రధాని నరేంద్రమోదీ …