జాతీయం

72 వయస్సులో బిడ్డకు జన్మనిచ్చిన మహిళ

ఓ వృద్ధ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందిన దల్జీందర్‌ కౌర్‌ అనే వృద్ధురాలు..72ఏళ్ల వయస్సులో బిడ్డకు జన్మనిచ్చి రికార్డు సృష్టించింది. దల్జీందర్‌ కౌర్‌, …

ప్రధాని ప్రకటనకు కాంగ్రెస్ డిమాండ్, రాజ్యసభ వాయిదా

అవినీతిపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన చేయాలంటూ కాంగ్రెస్‌ పట్టుబట్టడంతో రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. అంతకు ముందు.. అగస్టా వెస్ట్‌ ల్యాండ్‌ స్కాంలో కేంద్ర ప్రభుత్వం …

రాయబారిగా ఉండాలని నన్నెవరూ అడగలేదు

ముంబై: రియో ఒలింపిక్స్‌లో భారత బృందానికి సౌహార్థ్ర రాయబారిగా ఉండాలంటూ తనను ఎవరూ సంప్రదించలేదని ఆస్కార్‌ అవార్డు గ్రహీత, సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహ్మాన్‌ తెలిపారు. బాలీవుడ్‌ …

సూర్యుడు, భూమి మధ్యలో బుధుడు!

నేడు ఖగోళంలో అరుదైన ఘటన ♦ సాయంత్రం 4.42 గంటల నుంచి సూర్యాస్తమయం వరకు వీక్షించే అవకాశం ♦ మళ్లీ వీక్షించాలంటే 2032 నవంబర్ 13 వరకు …

ఉజ్జయినీ కుంభమేళాకు పోటెత్తిన భక్తులు

ఉజ్జయినీ సింహస్థ కుంభమేళాకు భక్తులు పోటెత్తారు. కిష్పిరి నదీ తీరం భక్తులు, సాదువులతో కిక్కిరిసిపోయింది. పన్నేండళ్లకోసారి ఈ కుంభమేళ జరుగుతుండడంతోచ దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో …

పుచ్చకాయలు దొంగిలించినందుకు నగ్నంగా ఊరేగించారు

లాహార్ : నేరం ఆ చిన్నారులది కాదు…ఆకలిది. అయినా ఆ చిన్నారులను పట్టుకుని చితగ్గొట్టారు. ఒంటిమీద దుస్తులు విప్పించి నగ్నంగా ఊరేగించారు. ఇంతకూ ఈ చిన్నారులు చేసిన …

రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి

తమిళనాడు: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న వ్యాన్‌ను లారీ ఢీకొనడంతో జరిగిన ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందారు. మృతుల్లో నలుగురు …

రవీంద్రుడికి అంజలి ఘటించిన ప్రధాని మోదీ

న్యూఢిల్లీ : విశ్వకవి, నోబెల్ అవార్డు గ్రహీత, రవీంద్రనాథ్ ఠాకూర్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఘనంగా అంజలి ఘటించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ 155వ జయంతి సందర్భంగా …

అబ్దుల్‌ కలామ్ పార్టీ రద్దు!

మద్రాసు హైకోర్టు తీర్పు చెన్నై: మాజీ రాష్ట్రపతి, దివంగత ఏపీజే అబ్దుల్‌కలామ్ పేరుతో ఏర్పాటు చేసిన పార్టీని నిషేధిస్తూ మద్రాసు హైకోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. అబ్దుల్‌కలామ్ …

ప్రధాని మోదీతో అఖిలేశ్‌ భేటీ

దిల్లీ: గత కొన్ని రోజులుగా నీటి రైలు విషయంలో యూపీ సర్కారు, కేంద్రానికి విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. కేంద్రం నుంచి పంపిన నీటి రైలును యూపీ …