జాతీయం

షారుక్ ఆస్తి ఎంతో తెలుసా..?

ముంబయి: షారుక్ ఖాన్.. ఒక్క బాలీవుడ్లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా గొప్ప పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న నటుడు. ఒక్కసారి ఆయనకు సంబంధించిన సంక్షిప్త సమాచారం పరిశీలిస్తే.. షారుక్‌ …

కిలో ఉల్లి ధర 50 పైసలు

ఒకప్పుడు వంద రూపాయలకు కిలో పలికి వినియోగదారులను భయపెట్టిన ఉల్లి.. ప్రస్తుతం రైతులను కన్నీళ్లు పెట్టిస్తోంది. మహారాష్ట్రలో అతి పెద్ద ఉల్లిమార్కెట్ లో కిలో 50 పైసలు …

ఉద్రిక్తంగా మారిన కాంగ్రెస్‌ జంతర్‌మంతర్‌ ర్యాలీ

మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందన్నకాంగ్రెస్‌ సోనియా, రాహుల్‌,మన్మోహన్‌ అరెస్ట్‌..విడుదల ఎలాంటి పోరాటాలకైనా సిద్దం అన్న సోనియా న్యూఢిల్లీ,మే6(జ‌నంసాక్షి): పార్లమెంటులో అగస్టా కుంభకోణం ప్రకంపనలు సృష్టించడంతో కాంగ్రెస్‌  …

కేరళ దళిత లా విద్యార్థి అత్యాచార, హత్యపై సిబిఐ విచారణ

సూత్రప్రాయంగా అంగీకరించిన రాజ్‌నాథ్‌ న్యూఢిల్లీ,మే6(జ‌నంసాక్షి): కేరళలో దళిత లా విద్యార్థినిపై జరిగిన అత్యాచారం, హత్య కేసు ఛేదించేందుకు సీబీఐ రంగంలోకి దిగనుంది. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించనున్నట్లు …

కాంగ్రెస్‌ ర్యాలీకి పోటీగా ఎన్‌డిఎ ఆందోళన

గాంధీ విగ్రహం ముందు నిరసనలు వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఘనత కాంగ్రెస్‌దే అన్న వెంకయ్య న్యూఢిల్లీ,మే6(జ‌నంసాక్షి): సేవ్‌ డెమాక్రసీ పేరుతో కాంగ్రెస్‌ ఆందోళనకు దిగితే … కాంగ్రెస్‌ …

బీఫ్‌ బయట నుంచి తెచ్చుకొని తినొచ్చు

బాంబే హైకోర్టు వెల్లడి ముంబయి,మే6(జ‌నంసాక్షి): మహారాష్ట్రలో పశుమాంసం అమ్మకం, తినడం, జంతు వధపై నిషేధం కొనసాగుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే దీనిపై నిషేధం  ఉన్నప్పటికీ రాష్ట్రం …

పాలమూరుపై సుప్రీంలో పిటిషన్‌

న్యూదిల్లీ,మే6(జ‌నంసాక్షి):  తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు-డిండి ప్రాజెక్టులపై గుంటూరు జిల్లా రైతులు శుక్రవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమ ప్రయోజనాలు భంగం కలిగించే విధంగా ప్రాజెక్టులు ఉన్నాయని వారు …

ఉత్తరాఖండ్‌లో రావత్‌ బలపరీక్షకు కేంద్రం ఓకే

న్యూఢిల్లీ,మే6(జ‌నంసాక్షి):  ఉత్తరాఖండ్‌ రాజకీయ సంక్షోభం మలుపులు తిరుగుతూ,  తెరపడే అవకాశాలున్నాయి. సుప్రీం ఆదేశాలతో అసెంబ్లీలో బలనిరూపణకు కేంద్రం అంగీకరించింది. అయితే బలపరీక్షకు సంబంధించిన కీలక నిర్ణయాలను మాత్రం …

ప్రత్యేక హోదా, నిధులపై ఎంపిల చర్చ

న్యూఢిల్లీ,మే4(జ‌నంసాక్షి): ప్రత్యేక  హోదా, కేంద్ర నిధులు, రాస్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు తదితర అంశాలపై తెలుగుదేశంపార్లమెంట్‌ సభ్యులు చర్చించారు. మంత్రి  సుజనాచౌదరి నివాసంలో టీడీపీపీ సమావేశంలో పాల్గొన్న ఎంపిలు …

పనామా పేపర్లలో అజయ్‌ దేవగణ్‌ పేరు

ముంబై,మే4(జ‌నంసాక్షి): సనామా పేపర్స్‌ మరో బాలీవుడ్‌ జంట పేరును బయటపెట్టింది.  బాలీవుడ్‌ స్టార్‌ అజయ్‌ దేవగన్‌కు విదేశీ అకౌంట్లున్నాయి. బ్రిటీష్‌ వర్జిన్‌ దీవులకు చెందిన మేర్లీబోన్‌ ఎంటర్‌టైన్మెంట్‌ …