జాతీయం

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు త్వరగా జాతీయ హోదా ఇవ్వండి

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేయాలని టిఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ డిమాండ్ చేశారు. లోక్ సభలో ఆయన ఈ …

వారణాసిలో దిగనున్న తొలి సోలార్ విమానం

వారణాసి: ప్రపంచంలోనే తొలి సోలార్ విమానం ‘సోలార్ ఇంపల్స్-2’ బుధవారం సాయంత్రం వారణాసిలో దిగనుంది. ప్రపంచంలోని పలు దేశాల్లో పర్యటిస్తున్న ఈ విమానం పరిశుభ్రత, క్లీన్ ఎనర్జీ …

కేంద్ర వ్యవసాయశాఖ మంత్రితో ఏపీ బీజేపీ నేతల భేటి

ఢిల్లీ, మార్చి 18 : కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్‌సింగ్‌ను ఆంధ్రా బీజేపీ నేతలు భేటి అయ్యారు. రాయలసీమలో కరవు పరిస్థితులను గురించి బీజేపీ నేతలు మంత్రికి …

జాట్ రిజర్వేషన్లు చెల్లవ్

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో జాట్ కులస్థులకు రిజర్వేషన్ కల్పిస్తూ గత యూపీఏ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సుప్రీంకోర్టులోని న్యాయమూర్తి తరుణ్ గొగొయ్, న్యాయమూర్తి …

గ్లోబల్ యంగ్ లీడర్ స్మృతి ఇరానీ

వరల్డ్ ఎకనమిక్ ఫోరం- 2015 యువ అంతర్జాతీయ లీడర్ గా భారత మానవ వనరుల మంత్రి స్మృతి ఇరాని ఎంపికయ్యారు. ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ లో వర్కర్ …

ఎయిర్‌కోస్టా సమ్మర్‌ ఆఫర్‌

ప్రాంతీయ విమాన సర్వీసుల కంపెనీ ఎయిర్ కోస్టా.. వేసవి సెలవులను పురస్కరించుకుని సమ్మర్ సేల్ ఆఫర్ ను ప్రకటించింది. ఈ ఆఫర్లో భాగంగా ప్రతి టికెట్ బుకింగ్ …

పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి నోటీసులు

పశ్చిమబెంగాల్‌లో 72 ఏళ్ల నన్ గ్యాంగ్ రేప్ కేసును జాతీయ మానవ హక్కుల సంఘం సుమోటోగా స్వీకరించింది. ఘటనపై వివరణ ఇవ్వాలంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు …

అత్యాచార బాధితురాలని పరామర్శించిన మమతా బెనర్జీ

పశ్చిమబెంగాల్‌, మార్చి 17 : నన్‌పై అత్యాచారఘటన పశ్చిమబెంగాల్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. బాధితురాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పరామర్శించారు. అయితే మమతను ఆందోళనకారులు ఘోరావ్‌ …

పార్లమెంట్‌ నుంచి రాష్ట్రపతి భవన్‌కు విపక్ష నేతల పాదయాత్ర

దిల్లీ: భూసేకరణ చట్టంలో మార్పులకు వ్యతిరేకంగా విపక్షాల ఎంపీలు మంగళవారం సాయంత్రం పార్లమెంట్‌నుంచి రాష్ట్రపతి భవన్‌కు పాదయాత్ర చేపట్టారు. 11 విపక్ష పార్టీలు పాల్గొన్న ఈ ర్యాలీకి …

హైకోర్టు విభజన ప్రక్రియ 50 శాతం పూర్తయింది : సదానంద‌గౌడ్‌

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్గాల మధ్య హైకోర్టు విభజన ప్రక్రియ యాబ’్ఞయశాతం పూర్తయిందని కేంద్ర న్యాయశాఖమంత్రి సదానంద‌గౌడ్‌ తెలిపారు. రాష్ట్ర పునర్విభజన సవరణ బిల్లుపై లోక్‌సభలో చర్చ …