జాతీయం

భార్యాపిల్లలను హతమార్చి…

కోలారు:వివాహేతర సంబంధం ఓ కుటుంబాన్ని బలిగొంది. వృతుడి కుటుంబసభ్యుల సమాచారం మేరకు… తాలూకాలోని కామధేనుహళ్లికి చెందిన గంగప్ప(30), దీప(24) దంపతులు. వీరికి నేహ(5), ప్రీతమ్(2) అనే ఇద్దరు …

ఈశాన్య రాష్ట్రాల అంబాసిడర్గా మేరికోమ్

 న్యూఢిల్లీ/అగర్తల: భారత ఒలంపిక్ బాక్సర్ చాంపియన్ మేరీకోమ్కు మరో అరుదైన గౌరవం దక్కనుంది. ఈశాన్య రాష్ట్రాలకు ఆమెను ప్రచారకర్త(బ్రాండ్ అంబాసిడర్)గా కేంద్ర ప్రభుత్వం నియమించనుంది. ఈ విషయాన్ని …

అనుమానాస్పద స్థితిలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి

 చెన్నై: పెరుంగుడిలో అనుమానాస్పద స్థితిలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతిచెందాడు. ఇతను ఆత్మహత్య చేసుకున్నాడా? లేదా కిందికి తోశారా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. వేలూరు జిల్లా, …

కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి తో కేకే భేటీ

కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి సంజయ్సింగ్ తో ఎంపీ కేకే సమావేశమయ్యారు. గవర్నర్ కోటా, స్థానిక సంస్థలకు సంబంధించిన ఎమ్మెల్సీ స్థానాలతో పాటు ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం …

పాక్ హై కమిషనర్ కు సమన్లు

ముంబై దాడుల సూత్రధారి లఖ్వీకి పాకిస్థాన్ లోని హైకోర్టు బెయిల్ ఇవ్వడంపై భారత్ అభ్యంతరం తెలిపింది. మన దేశంలో పాకిస్థాన్ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్ కు …

బెంగళూరులో మూడు రోజుల పాటు భాజపా సమావేశాలు

హైదరాబాద్‌: భాజపా జాతీయ కార్యవర్గ సమావేశం వచ్చే ఏప్రిల్‌లో బెంగళూరులో నిర్వహించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏప్రిల్‌ తొలివారంలో మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలకు ప్రధాని …

పాకిస్థాన్ జర్నలిస్టును విచారించనున్నఢిల్లీ పోలీసులు

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్  ఎంపీ శశిథరూర్ భార్య సునందా పుష్కర్ అనుమానాస్పద మృతి కేసులో  పాకిస్థాన్ జర్నలిస్ట్ మెహర్ తరార్ ను  గురువారం విచారించనున్నామని  …

‘బంగారు’ ఉష

జాతీయ సీ॥వెయిట్‌లిఫ్టింగ్‌లో స్వర్ణాలు జైపూర్: జాతీయ సీనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విజయనగరం జిల్లా లిఫ్టర్లు బంగారు ఉష, గౌరిబాబు రాణించారు. ఉష రెండు స్వర్ణ …

నేటి నుంచి జైట్లీ లండన్ పర్యటన

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ నేటి నుంచి మూడు రోజుల పాటు లండన్ లో పర్యటించనున్నారు. శనివారంనాడు ఆయన లండన్ లోని పార్లమెంట్ స్వేర్ లోని …

మన్మోహన్‌ నివాసానికి కాంగ్రెస్‌ నేతల ర్యాలీ

సోనియా నేతృత్వంలో సంఘీభావ ప్రదర్శన న్యూఢిల్లీ, మార్చి 12 : బొగ్గు కుంభకోణం కేసులో మాజీ ప్రధాని మన్మోహన్‌కు ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసిన నేపథ్యంలో …