జాతీయం

కాంగ్రెస్ పార్టీ అత్యవసర సమావేశం

న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని డా.మన్మోహన్ సింగ్కు  సీబీఐ స్పెషల్ కోర్టు  సమన్లు జారీ చేయడాన్ని సీరియస్గా తీసుకున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ..అత్యవసరంగా సమావేశమైంది.  ఈ …

టీవీ చానల్ కార్యాలయంపైకి బాంబులు

వీడియోకి క్లిక్ చేయండి చెన్నై: తమిళనాడులోని ప్రముఖ టీవీ చానల్ కార్యాలయం పై గుర్తుతెలియని దుండగులు నాటు బాంబులు విసిరారు. గురువారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఈ ఘటనలో …

దిల్లీ విమానాశ్రయంలో రెండున్నర కేజీల బంగారం పట్టివేత

హైదరాబాద్‌: దిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 2.6 కేజీల బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ రూ.64.87లక్షలు ఉంటుందని తెలిపారు. బ్యాంకాక్‌ నుంచి దిల్లీకి వచ్చిన …

వైరల్‌ ఫీవర్‌తో పార్లమెంటుకు సోనియా దూరం

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిన్న, ఇవాళ పార్లమెంటు సమావేశాలకు హాజరు కాలేదు. ఆమె వైరల్‌ జ్వరంతో బాధపడుతున్నారని, అందుకే సమావేశాలకు హాజరు కావడం …

బెంగళూరులో ఆఫ్రికన్లపై దాడి

బెంగళూరు: నలుగురు ఆఫ్రికన్లపై బెంగుళూరులో దాడి జరిగింది. సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఈ సంఘటన జరిగినట్లు స్థానికులు చెప్పారు. రాత్రి ఇంటికి తిరిగి వస్తుండగా ఓ …

కాంగ్రెస్ను చీల్చేందుకు కేజ్రీవాల్ కుట్ర?

 న్యూఢిల్లీ : అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అన్నింటిలాగే.. ఆ తానుముక్కేనని తేలిపోయింది. కాంగ్రెస్ పార్టీని చీల్చి.. అందులోని కొంతమంది ఎమ్మెల్యేలను కొనేసి, తద్వారా …

ఆప్ మహారాష్ర్ట కన్వీనర్ రాజీనామా

ఆమ్ ఆద్మీ పార్టీ మహారాష్ర్ట కన్వీనర్ అంజలి దమానియా, కార్యదర్శి ప్రీతి శర్మ తమ పదవులకు రాజీనామా చేశారు. వ్యక్తిగత జీవితాలకు ప్రాధాన్యం ఇవ్వడం కోసమే తాము …

స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు ఈరోజు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 51 పాయింట్ల నష్టంతో 28,659 వద్ద, నిఫ్టీ 12 పాయింట్ల నష్టంతో 8,699 వద్ద …

తగ్గిన కరెంట్ అకౌంట్ లోటు

ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం అక్టోబర్ నుంచి డిసెంబర్ తో ముగిసిన తృతీయ త్రైమాసికం (క్యూ3)లో కరెంట్ ఎకౌంట్ లోటు 8.2 బిలియన్ డాలర్లకు తగ్గింది. దీంతో జిడిపిలో …

భూసేకరణ వల్ల ప్రయోజనం లేదు : అసదుద్దీన్‌ ఒవైసీ

న్యూ ఢిల్లీ, మార్చి 10: భూసేకరణ వల్ల ఎలాంటి ప్రజా ప్రయోజనం కలగడం లేదని ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. మంగళవారం లోక్‌సభలో భూసేకరణ …