జాతీయం

ఛత్తిస్‌గఢ్‌లో రోడ్డు ప్రమాదం : 10 మంది మృతి

ఛత్తిస్‌గఢ్‌, మార్చి 17 : ఛత్తీస్‌గఢ్‌లో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళుతున్న బస్సు అదుపుతప్పి బ్రిడ్జి రైలింగ్‌ను ఢీ కొట్టింది. మోర్గావ్‌ పోలీస్‌ …

ఏఎస్సైని చితకబాదిన మావోయిస్టులు

చత్తీస్‌గఢ్‌లో ఓ ఏఎస్ఐని మావోయిస్టులు చితకబాదారు. సుక్మా జిల్లా పోలంపల్లి స్టేషన్ ఏఎస్ఐ దేవాంగి, మరో కానిస్టేబుల్ తో కలిసి బైక్ పై గోరుగూడ వైపు వెళ్తుండగా.. …

మన్మోహన్‌ సింగ్‌తో ఎన్‌సీపీ బృందం భేటీ

న్యూఢిల్లీ, మార్చి 17 : బొగ్గు కుంభకోణంలో నిందితుడుగా ముద్రపడిన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌తో నేషనలిస్టు కాంగ్రెస్‌ బృందం ఆయన నివాసంలో భేటీ అయింది. ఎన్సీపీ …

ఐఏఎస్ రవి కేసు….. సీఐడితో దర్యాప్తు… సీఎం సిద్దరామయ్య

బెంగళూరు: అనుమానస్పదస్థితిలో మృతి చెందిన ఐఏఎస్ అధికారి డి.కే. రవి కేసు దర్యాప్తు సీఐడితో చేయిస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య స్పష్టం చేశారు. మంగళవారం శాసన సభ …

ఐఏఎస్‌అధికారి అనుమానాస్పదస్థితిలో మృతి

కర్ణాటక కోలార్ జిల్లాలో ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపిన ఐఏఎస్ అధికారి డీకే రవి(35) అనుమానాస్సద రీతిలో మృతి చెందాడు. బెంగళూరు నగరంలోని తావరెకెరెలో రవి తన …

ఏపీ హామీల అమలుపై కేంద్రం దృష్టి పెట్టాలి: సోనియా

   న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ స్థానాలు పెంచేందుకు అనువుగా తెచ్చిన ఏపీ పునర్విభజన సవరణ బిల్లుపై లోక్ సభలో చర్చ ప్రారంభమైంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ …

కేజ్రీవాల్‌కు చుక్కెదురు

ఢిల్లీ  : ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ కోర్టులో చుక్కెదురైంది. పరువునష్టం కేసులో కోర్టుకు కేజ్రీవాల్ గైర్హాజరు కావడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టుకు ప్రత్యక్షంగా …

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

ముంబై: మంగళవారం  స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి.  సెన్స్ క్స్ 136పాయింట్లలాభంతోనూ, నిఫ్టీ 39.50పాయింట్ల లాభంతోనూ ట్రేడ్ అవుతున్నాయి.   కాపిటల్ గూడ్స్, హెల్త్ కేర్ రంగాల్లో   బైయింగ్ …

ప్రభుత్వమే అసెంబ్లీని నడిపిస్తోంది: టీటీడీపీ

న్యూఢిల్లీ, మార్చి 18: టీటీడీపీ నేతలు మంగళవారం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలిసి తెలంగాణ ప్రభుత్వంపై పలు ఫిర్యాదులు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ …

బొమ్మ బాంబు పేలుడు: చిన్నారులు మృతి

 ఇస్లామాబాద్: అభంశుభం తెలియని ఇద్దరు చిన్నారులతోపాటు తండ్రి బొమ్మ బాంబు పేలుడులో హతమైయ్యారు. ఈ ఘటన పాకిస్థాన్ ఖైబర్ పక్తువ్వా ప్రావెన్స్ స్వాత్ జిల్లా బాషిగ్రామ్ ప్రాంతంలో …