జాతీయం

నిలకడగా లాలూ యాదవ్‌ ఆరోగ్యం

వెల్లడిరచిన కుటుంబ సభ్యులు న్యూఢల్లీి,జూలై8(జనం సాక్షి)): బీహార్‌ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆయన కుమార్తె విూసా భారతి …

ముంబైని ముంచెత్తుతున్న వర్షాలు

రెడ్‌ అలర్ట్‌ జారీ చేసిన వాతావరణ శాఖ ముంబై,జూలై8( జనం సాక్షి): ముంబైని భారీ వర్షాలు ముంచెత్తుతున్న నేపథ్యంలో భారత వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. …

ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం

అదుపుతప్పి నదిలో కొట్టుకుపోయిన కారు 9మంది మృతి..ప్రాణాలతో బయటపడ్డ ఇద్దరు రాంచీ,జూలై8(జనంసాక్షి  ): ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నైనిటాల్‌ జిల్లాలోని రామ్‌నగర్‌ ప్రాంతం వద్ద కారు అదుపు …

డిగ్రీల కోసం వెంపర్లాడే విద్యావిధానం మారాలి

భారతీయ సనాతన విద్యావిధానంపై అధ్యయనం జరగాలి మెకాలే చదువులకు చాప చుడితేనే మేలు వారణాసి,జూలై8( జనంసాక్షి): దేశ విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాల్సిన అసరముందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ …

ఆర్థిక మందగమనంతో రూపాయి పతనం

ఆర్థిక మందగమనంతో రూపాయి పతనం దిద్దుబాటు చర్యలు తీసుకోవడంలో విఫలం రూపాయిని నిలబెట్టే యత్నాలకు పూనుకోవాలి ముంబయి,జూలై8(జనంసాక్షి): అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌లో రూపాయి విలువ రోజురోజుకు పతనం …

విద్యారంగంపై నిర్లక్ష్యంతో ఏం సాధిస్తారు ఉపాధ్యాయ సంఘాల ధర్నాలో ప్రొఫెసర్‌ హరగోపాల్‌

హైదరాబాద్‌,జూలై7(జనంసాక్షి): తెలంగాణ వచ్చిన తర్వాత విద్యారంగం పూర్తిగా నిర్లక్ష్యం అయ్యిందని ప్రొఫెసర్‌ హర గోపాల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. భూస్వామ్య భావజాలం తోనే సీఎం కేసీఆర్‌ విద్యారంగాన్ని …

8న భద్రాచలం ఐటిడిఎ సమావేశం

విలీన మండాలు,పోడు సమస్యలపై ప్రధాన దృష్టి పోడురైతుపై కేసులపైనా పత్యేక చర్చ సాగే అవకాశం హాజరు కానున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు   భద్రాచలం,జూలై7(జనంసాక్షి ): సుదీర్ఘ …

.ప్రముఖ నిర్మాత గోరంట్ల కన్నుమూత

టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకున్నది. ఎడిటర్‌ గౌతమ్‌రాజు మరణాన్ని మరచిపోకముందే ప్రముఖు నిర్మాత గోరంట్ల రాజేందప్రసాద్‌ కన్నుమశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న ఆయన గురువారం ఉదయం …

15 నుంచి ఓటిటిలో స్ట్రీమ్‌ కానున్న సమ్మతమే

వినూత్న కథలను ఎంచుకుంటూ తన నటన, అభినయంతో సినీరంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు కిరణ్‌ అబ్బవరం. చేసింది నాలుగు సినిమాలే అయినా ప్రేక్షకులలో మంచి స్థానం …

నందిని లుక్‌లో ఐష్‌ అదుర్స్

అప్పుడెప్పుడో ’రోబో’లో రజినీకాంత్‌తో కలిసి సౌత్‌ ప్రేక్షకుల ముందుకొచ్చింది ఐశ్వర్యారాయ్‌. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ’పొన్నియిన్‌ సెల్వన్‌’ మూవీతో రాబోతోంది. విక్రమ్‌, కార్తి లీడ్‌ రోల్స్‌లో మణిరత్నం …

తాజావార్తలు