జాతీయం

రాష్ట్ర విభజనపై స్టే ఇవ్వలేం: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, హైదరాబాద్‌, మార్చి 7 :  రాష్ట్ర విభజనపై స్టే ఇవ్వలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అపాయింటెడ్‌ డేపై స్టే ఇవ్వాలంటూ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్న పలువురు …

శాంతిభద్రంగా ఉంది

లా అండ్‌ ఆర్డర్‌పైనే కేంద్రంతో చర్చించా గవర్నర్‌ నరసింహన్‌ న్యూఢిల్లీ, మార్చి 5 (జనంసాక్షి) : రాష్ట్రంలో శాంతి భద్రంగానే ఉందని గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ తెలిపారు. …

విలీనం కాకున్నా ఫరక్‌ పడదు

పొత్తులపై కమిటీ వేయడాన్ని స్వాగతిస్తున్నాం : దిగ్విజయ్‌సింగ్‌ న్యూఢిల్లీ, మార్చి 5 (జనంసాక్షి) : టీఆర్‌ఎస్‌ తమ పార్టీలో విలీనం కాకున్నా ఏం ఫరక్‌ పడదని కాంగ్రెస్‌ …

కోడ్‌ కూసింది

మోగిన ఎన్నికల నగారా దేశవ్యాప్తంగా తొమ్మిది దశల్లో పోలింగ్‌ తెలంగాణలో ఏప్రిల్‌ 30న సీమాంధ్రలో మే 7న లోక్‌సభతో పాటే సిక్కిం, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు …

ప్రధాని ఎవరన్నది కాదు..

దేశానికి ఏం చేస్తామన్నది ప్రధానం కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ షిర్పూర్‌, మార్చి 5 (జనంసాక్షి) : ప్రధాని ఎవరన్నది ముఖ్యం కాదని దేశానికి ఏం చేశారన్నదే …

రాజ్‌నాధ్‌సింగ్‌తో కేసీఆర్‌ సమావేశం

ఢిల్లీ : ఢిల్లీలో కాంగ్రెస్‌, భాజపా జాతీయ స్థాయి నేతలతో వరస భేటీలు నిర్వహిస్తున్న తెరాస అధినేత కేసీఆర్‌ మంగళవారం మధ్యాహ్నం భాజపా జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాధ్‌సింగ్‌తో …

జాతీయ స్థాయి హమీలతో జయలతిత ఎన్నికల మ్యానిపెస్టో

చెనై:నిన్న లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్ధులను ప్రకటించిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నేడు ఎన్నికల మ్యాని ఫెస్టో విడుదల చేశారు.ఇందులో ఆమె జాతీయ స్థాయి హమీలను పేర్కోనడం గమనార్హం.ఆదాయపన్ను …

ఢిల్లీ పయనమైన సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతలు

న్యూఢిల్లీ: సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతలు హస్తిన బాటపట్టారు. ఆధిష్ఠానం పిలుపుమేరకు వాళ్లు ఇవాళ ఢిల్లీ పయనమయ్యారు, కన్నా లక్ష్మీనారాయణ, కొండ్రు మురళితో పాటు పలువురు నేతలు శంషాబాద్‌ …

సోనియాతో కేసీఆర్‌ కుటుంబం భేటీ

న్యూఢిల్లీ : టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సకుటుంబ సపరివార సమేతంగా కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీతో భేటీ అయ్యారు. ఇవాళ ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి …

టీ బిల్లు ఆమోదానికి అన్ని ప్రయత్నాలు

న్యూఢిల్లీ: రాజ్యసభలో తెలంగాణ బిల్లును ఆమోదించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని కేంద్ర పార్లమెంటరీ శాఖ మంత్రి కమల్‌నాధ్‌ తెలిపారు.  ఈ దశలో సవరణల ప్రశ్నే ఉత్పన్నం కాదని …