జాతీయం

రక్షణ శిబిరాలను లక్ష్యంగా చేసుకొని మాత్రమే తమ ఆపరేషన్‌ కొనసాగుతోందని ఆయన స్పష్టం చేశారు

అది కూడా అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలున్న శిబిరాలేనని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఉక్రెయిన్‌లో సైనిక ఆపరేషన్‌ను తక్షణమే నిలిపివేయాలని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుటెర్రాస్‌ పిలుపునిచ్చారు. …

తెలుగు రాష్ట్రాల్లో ఫిబ్రవరి నెలలో జీఎస్టీ పెరుగుదల

          న్యూఢిల్లీ: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫిబ్రవరి నెలలో జీఎస్టీ వసూళ్లు పెరిగాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రూ.3,157 కోట్ల జీఎస్టీ వసూలైంది. …

ఇండియన్‌ బ్యాంక్‌లో ఖాళీగా ఉన్న సెక్యూరిటీ గార్డు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

          న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంక్‌ అయినC విడుదలైంది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని, ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఈనెల 9 వరకు అందుబాటులో …

ర‌ష్యా దాడి వ‌ల్ల ఆయిల్ ధ‌ర‌లు

          న్యూఢిల్లీ: ఉక్రెయిన్ సంక్షోభం ఇంధ‌నంపై ప్ర‌భావం చూపుతోంది. ర‌ష్యా దాడి వ‌ల్ల ఆయిల్ ధ‌ర‌లు ఆకాశాన్నంటాయి. అత్య‌వ‌స‌ర చ‌ర్య‌లు తీసుకున్నా.. …

ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపు

          న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపు ప్రక్రియ కొనసాగుతున్నది. ఆపరేషన్‌ గంగలో భాగంగా 220 మంది విద్యార్థులు (Students) ఢిల్లీ …

భారతీయల తరలింపు ప్రక్రియ మరింత వేగవంతం

ఆపరేషన్‌ గంగాలో సీ`17 భారత వైమానిక దళం ప్రధాని ఆదేశాలతో రంగంలోకి దిగనున్న విమానం న్యూఢల్లీి,మార్చి1  (జనం సాక్షి):  ఉక్రెయిన్‌పై దాడులు తీవ్రం అయిననేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తం …

ఉక్రెయిన్‌ యుద్దంలో విషాదం

కర్నాటకకు చెందిన మెడికల్‌ విద్యార్థి మృతి కీవ్‌ నగరం నుంచి బయటపడే క్రమంలో మృత్యువాత మృతి చెందిన విద్యార్థి నవీన్‌గా గుర్తింపు క్షిపణి దాడిలో మరణించినట్లు విదేశాంగ …

యుద్ధం మొదలయ్యాక మేల్కొన్నారు

` భారతీయుల తరలింపుకు ముమ్మర చర్యలు ` సరిహద్దుల్లో ఇక్కట్లు పడుతున్న పలువురు ` తమకు తిండి కూడా దొరకడం లేదంటూ ఆందోళన న్యూఢల్లీి,ఫిబ్రవరి 28(జనంసాక్షి): ఉక్రెయిన్‌`రష్యా …

ఉక్రెయిన్‌కు భారత్‌ వైద్యసాయం

ఇప్పటికే 1400 మందిని వెనక్కి తీసుకొచ్చాం ఆపరేషన్‌ గంగలో భాగంగా విద్యార్థుల తరలింపు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందం బాగ్చి న్యూఢల్లీి,ఫిబ్రవరి28  ( జనం సాక్షి):  …

అంతర్జాతీయ విమానాలపై నిషేధం కొనసాగింపు

మరోమారు ఉత్తర్వులుజారీచేసిన డిజిసిఎ న్యూఢల్లీిన్యూఢల్లీి,ఫిబ్రవరి28  ( జనం సాక్షి):   అంతర్జాతీయ విమానాలపై విధించిన నిషేధాన్ని భారత్‌ మరోసారి పొడిగించింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు అంతర్జాతీయ ప్రయాణీకుల …

తాజావార్తలు