జాతీయం

లవ్‌ జిహాద్‌ కేసుల్లో దోషులకు పదేండ్ల జైలు

రైతులందరికీ ఉచిత విద్యుత్‌ అందిస్తాం చక్కెర మిల్లుల పునరుద్ధరణకు 5వేల కోట్లు కేటాయింపు బిజెపి మ్యానిఫెస్టో విడుదల చేసిన అమిత్‌ షా రైతులను రుణవిముక్తి చేస్తామన్న ఎప్సీ …

మహాభారత్‌ ధారావాహికలో టివి భీముడు ప్రవీణ్‌ మృతి

న్యూఢల్లీి,ఫిబ్రవరి8( జనంసాక్షి): మహాభారత్‌ ధారావాహికలో భీముడి పాత్ర పోషించిన నటుడు ప్రవీణ్‌ కుమార్‌ సోబ్తీ కన్నుమూశారు. ఆయన వయసు 75 ఏళ్లు. ప్రవీణ్‌ కుమార్‌ మరణించినట్లు ఆయన కుమార్తె …

యూపిలో ఊపందుకున్న ప్రచారం

బిజెపి,ఎస్పీ పోటాపోటీ ప్రచారం ఆవుపేడతో ఆదాయం అంటూ కాంగ్రెస్‌ హావిూ లక్నో,ఫిబ్రవరి8(జనంసాక్షి): ఉత్తరప్రేశ్‌ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రచారం ఊపందుకుంది. ఎన్నికల్లో తమదే విజయం అన్న …

గోవాలో బిజెపికి ఇంటిపోరు

పలువురు నేతలు వీడడంతో ఫలితాలపై ప్రభావం పనాజి,ఫిబ్రవరి8(జనంసాక్షి): గోవా బీజేపీలో అసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. పార్టీనుంచి వీడిన వారు రంగంలో ఉండడంతో బిజెపికి తలనొప్పిగామారిందని అంటున్నారు. …

దేశంలో సకల దరిద్రాలకు కాంగ్రెస్సే కారణం

కాంగ్రెస్‌ లేకుంటే ఎమర్జెన్సీ వచ్చేదికాదు కాంగ్రెస్‌ లేకుంటే సిక్కుల ఊచకోత జరిగేది కాదు కాంగ్రెస్‌ మైండ్‌సెట్‌ అర్బన్‌ నక్సలైట్లను తలపిస్తోంది కాంగ్రెస్‌ విధానాల కారణంగానే పండిట్లు కాశ్మీర్‌ …

యూపిలో బిజెపికే అధికారం సర్వేలు

సర్వే అంచనాలన్నీ కమలానికి అనుకూలం అన్ని రాష్టాల్ల్రోనూ నిరుద్యోగుల ప్రభావం న్యూఢల్లీి,ఫిబ్రవరి8( (జనం సాక్షి)): ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ రెండోసారి అధికారాన్ని చేపడుతుందని వస్తున్న సర్వేలు బిజెపి శిబిరంలో ఉత్సాహాన్ని …

హిమపాతంలో గల్లంతైన ఏడుగురు సైనికులు!

ఈటానగర్‌,ఫిబ్రవరి 7(జనంసాక్షి):అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఆకస్మిక హిమపాతం వల్ల విధుల్లో ఉన్న ఏడుగురు సైనికులు గల్లంతయ్యారని ఆర్మీ అధికారులు వెల్లడిరచారు. రాష్ట్రంలోని ఎత్తయిన ప్రదేశం కమెంగ్‌ సెక్టార్‌లో శనివారం …

కొవిన్‌ పోర్టల్‌లో ఆధార్‌ తప్పనిసరి కాదు..!

` సుప్రీంకోర్టులో కేంద్ర ఆరోగ్యశాఖ అఫిడవిట్‌ దిల్లీ,ఫిబ్రవరి 7(జనంసాక్షి): ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని చేపడుతోన్న భారత్‌.. ఇందుకోసం కొవిన్‌ (అనీచిఎఔ) పోర్టల్‌ను వినియోగిస్తోన్న సంగతి తెలిసిందే. …

ఓవైసీ.. జడ్‌కేటగిరి భద్రతను స్వీకరించండి

` ముప్పు పొంచి ఉంది ` రాజ్యసభలో అమిత్‌షా విజ్జప్తి దిల్లీ,ఫిబ్రవరి 7(జనంసాక్షి):ఇటీవల ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ వాహనంపై కాల్పుల ఘటనపై కేంద్ర …

.కాంగ్రెస్‌ వల్లే కొవిడ్‌ వ్యాప్తి పెరిగిందట!

` ప్రధాని మోదీ వింత వ్యాఖ్యలు దిల్లీ,ఫిబ్రవరి 7(జనంసాక్షి): దేశంలో కొవిడ్‌ తొలిదశలో వైరస్‌ వ్యాప్తికి బాధ్యత కాంగ్రెస్‌దేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.కరోనా ప్రారంభ దశలో …