సీమాంధ్ర

ప్రజల సమాచారాన్ని..  ఐటీ కంపెనీలకు దారాదత్తం చేశారు

– టీడీపీ చాలా పెద్ద నేరానికి పాల్పడింది – వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామచంద్రయ్య కడప, మార్చి4(జ‌నంసాక్షి) : రాష్ట్రంలోని ప్రజల సమాచారాన్ని ఐటీ కంపెనీలకు …

టీడీపీకి షాక్‌!

– వైసీపీలోకి వెళ్లనున్న చల్లా రామకృష్ణారెడ్డి – టీడీపీ సభ్యత్వానికి, కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవికి రాజీనామా – త్వరలో జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరిక కర్నూలు, మార్చి4(జ‌నంసాక్షి) …

చంద్రబాబు, జగన్‌, మోదీలు.. ఏనాడైనా వ్యవసాయం చేశారా?

– ప్రాంతీయ పార్టీలతో ఏపీ న్యాయం జరగదు శ్రీకాకుళం, మార్చి4(జ‌నంసాక్షి) : ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్‌ లు ఎన్నికల సమయం …

జగన్‌ ఓ దొంగబ్బాయ్‌..

– హైకోర్టు సాక్షిగా దొర దొంగతనం బయటపడింది – ట్విట్టర్‌ లో మంత్రి నారా లోకేశ్‌ అమరావతి, మార్చి4(జ‌నంసాక్షి) : ఓటమి భయంతో దొంగబ్బాయ్‌ జగన్‌ కుట్రలు …

ఓట్ల తొలగింపుదారులపై..  చర్యలు తీసుకోండి

– పులివెందుల పోలీసులకు వివేకానందరెడ్డి ఫిర్యాదు కడప, మార్చి4(జ‌నంసాక్షి) : ఏపీలో త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓట్ల తొలగింపు ప్రక్రియ చర్చనీయాంశంగా మారుతుంది. రాష్ట్ర …

మార్పు కోసమే జనసేనలోకి యువత

– జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నెల్లూరు, మార్చి4(జ‌నంసాక్షి) :  మార్పు కోసమే యువత జనసేన పార్టీలోకి వచ్చారు.. వస్తున్నారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. …

ఎవరెన్ని కుట్రలుచేసినా.. టీడీపీ గెలుపును అడ్డుకోలేరు

– మనం సాంకేతికను ప్రోత్సహిస్తుంటే.. ప్రతిపక్షం సైబర్‌ కైమ్ర్‌ను ప్రోత్సహిస్తుంది – డేటాను దొంగిలించే నీచానికి ఒడిగట్టారు..! – 8లక్షల టీడీపీ ఓట్లు తొలగించేందుకు కుట్ర జరుగుతుంది …

శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల

ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచిన టిటిడి తిరుమల,మార్చి1(జ‌నంసాక్షి): తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను టిటిడి శుక్రవారం విడుదల చేసింది. జూన్‌ నెలకు సంబంధించిన 63,804 ఆర్జిత సేవా …

పాఠశాల విద్యార్థినిపై మైనర్ల అత్యాచారం

పోలీసులకు ఫిర్యాదు చేయని యాజమాన్యం ఆత్మహత్యాయత్నంతో వెలుగు చూసిన ఘటన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు కడప,మార్చి1(జ‌నంసాక్షి): ప్రొద్దుటూరు పట్టణం వన్‌టౌన్‌ పరిధిలోని ఓ …

పట్టిసీమలో భారీగా ఏర్పాట్లు

  ఏలూరు,మార్చి1(జ‌నంసాక్షి): మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని పట్టిసీమలోని వీరేశ్వరస్వామి ఆలయంలోఅధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇసుక తిన్నెలపై చలువ పందిళ్లు, ఆలయం వద్ద క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్ల ఏర్పాటు …