సీమాంధ్ర

నేటినుంచి గునుపూడిలో శివరాత్రి ఉత్సవాలు

భారీగా ఏర్పాట్లు చేసిన అధికారులు ఏలూరు,మార్చి1(జ‌నంసాక్షి): పంచారామ క్షేత్రమైన గునుపూడి సోమేశ్వరజనార్దనస్వామి ఆలయంలో ఈ నెల 2 నుంచి 6 వరకు శివరాత్రి మ¬త్సవాలకు ఏర్పాట్లు చేసినట్లు …

రైల్వేజోన్‌ ఏర్పాటు హర్షణీయం

మిగతా స్టేషన్లూ ఈ జోన్‌లో కలపాలి: ఎంపి శ్రీకాకుళం,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): విశాఖ కేంద్రంగా కొత్త రైల్వేజోన్‌ ప్రకటించడం పట్ల శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌ నాయుడు హర్షం వ్యక్తంచేశారు. సీఎం …

విశాఖ రైల్వే జోన్‌ మోసపూరిత ప్రకటన : రఘువీరారెడ్డి 

రాజమండ్రి,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): విశాఖ రైల్వే జోన్‌ మోసపూరిత ప్రకటన అని పీసీసీ అధ్యక్షుడు ఎన్‌. రఘువీరారెడ్డి పేర్కొన్నారు. గురువారం రాజమండ్రిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక ¬దాపై …

జీతాల కోసం అమరావతిలో స్వీపర్ల ఆందోళన

అమరావతి,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి):  సచివాలయంలో పనిచేసే స్వీపర్లు ఆందోళన బాట పట్టారు. గత మూడునెలలుగా వేతన బకాయిలు చెల్లించడం లేదని, దీంతో తాము పస్తులుండాల్సి వస్తోందని వారు ఆరోపిస్తూ ఆందోళనకు …

నేటినుంచి ఫుడ్‌ బాస్కెట్‌ పథకం

గిరిజనులకు పౌష్టికాహర పంపిణీ అమరావతి,,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): గిరిజనుల్లో పౌష్టికాహార స్థాయిని పెంచే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫుడ్‌ బాస్కెట్‌ పథకంలో సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని మార్చి 1వ తేదీ …

శివరాత్రికి కోటప్పకొండలో భారీగా ఏర్పాట్లు

 ప్రత్యేకంగా ప్రభల ఊరేగింపు కార్యక్రమం గుంటూరు,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి):  మహాశివరాత్రి పర్వదినాన కోటప్ప కొండలో శుక్రవారం తిరునాళ్ళ అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. దేశ వ్యాప్తంగా తరలివచ్చే లక్షలాది మంది భక్తుల …

కోటప్పకొండకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు 

గుంటూరు,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి):  కోటప్పకొండ తిరునాళ్ల సందర్బంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది.  రెండు మూడు రోజుల పాటు భారీ సంఖ్యలో బస్సులను తిప్పుతారు.  గుంటూరు నుంచి  చిలకలూరిపేట విూదుగా …

పట్టిసీమలో శివరాత్రికి ప్రత్యేక ఏర్పాట్లు

ఏలూరు,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా పట్టిసీమలో సకల ఏర్పాట్లు చేశారు. .పోలవరం మండలం పట్టిసీమ రేవులో దైవదర్వనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఉత్సవ కమిటీ నిర్వాహకులు అన్నారు. …

వేసవి తాగునీటి సమస్యకు కార్యాచరణ

అనంతపురం,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): వర్షాబావ పరిస్థితులు నెలకొన్న ఈనేపథ్యంలో జిల్లాలో తాగునీటి కష్టాలను అధిగమించేందుకు యాక్షన్‌ప్లాన్‌ సిద్ధం చేశారు.ప్రభుత్వం నుండి సానుకూల స్పందన ఉంది. సర్‌పేస్‌ వాటర్‌తోనే తాగునీటి అవసరాలు …

ప్రత్యేక¬దాపైనే రాహుల్‌ తొలి సంతకం: కాంగ్రెస్‌

కడప,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రాహుల్‌గాంధీ మొట్టమొదటి సంతకం ఏపీ ప్రత్యేక ¬దా బిల్లుపైనే పెడతారని కాంగ్రెస్‌  అధికార ప్రతినిధి తులసిరెడ్డి అన్నారు.  ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి ప్రత్యేక …