సీమాంధ్ర

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ..  శారదా మఠం పీఠాధిపతి

తిరుమల, డిసెంబర్‌25(జ‌నంసాక్షి) : శారదా మఠం పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామిజీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం నైవేద్య విరామం అనంతరం స్వామి వారిని దర్శించుకొని …

కైస్త్రవుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

– చర్చిల నిర్మాణాలకు నిధులు కేటాయిస్తున్నాం – దళిత కైస్త్రవులను అన్ని విధాల ఆదుకుంటాం – ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు – విజయవాడ సెయింట్‌ పాల్స్‌ …

నేడు సింగపూర్‌ పర్యటనకు మంత్రి లోకేశ్‌

అమరావతి, డిసెంబర్‌25(జ‌నంసాక్షి) : సింగపూర్‌ ప్రభుత్వం అందించే అరుదైన గౌరవాన్ని స్వీకరించేందుకు  బుధవారం ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్‌ సింగపూర్‌ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 26, …

తెలంగాణ మాదిరిగా ఆశా వర్కర్ల జీతాలు పెంచాలి

ఏలూరు,డిసెంబర్‌25(జ‌నంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం మాదిరిగా ఆశా కర్యకర్తలకు  కనీస వేతనం రూ.ఆరు వేలు ఇవ్వాలని జిల్లా ఆశావర్కర్లు డిమాండ్‌ చేశారు. అలాగే తమకు ఉద్యోగ  భద్రత, పిఎఫ్‌, …

పంచాయితీ ఎన్నికలకు సిద్దమేనా?

వాయిదా వే స్తారన్న ప్రచారం అమరావతి,డిసెంబర్‌25(జ‌నంసాక్షి): జులై నెలాఖరుతో రాష్ట్రంలో పంచాయతీల ప్రస్తుత పాలకవర్గాల పదవీ కాలం ముగిసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై బాధ్యత మరింత పెరగనుంది. …

పురుషోత్తపట్నంతో ప్రయోజనాలు కనిపిస్తున్నాయి

కాకినాడ,డిసెంబర్‌21(జ‌నంసాక్షి): పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని కృష్ణాకు తరలించిన ప్రభుత్వం ఇప్పుడు పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని చేపట్టడంతో ఎంతో మేలు జరుగుతోందని జడ్పీ ఛైర్మన్‌ నామాన రాంబాబు …

అంగన్‌వాడీలను ఆదుకోవాలి

అనంతపురం,డిసెంబర్‌21(జ‌నంసాక్షి): అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు చనిపోతే గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ వస్తుందని కానీ అది అమలుకావడంలేదని సిఐటియూ నాయకులు అన్నారు.  ప్రతిగ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో సమస్యలు తాండవిస్తున్నా పట్టించుకునే …

శబరిమలకు ప్రత్యేక బస్సులు 

కడప,డిసెంబర్‌21(జ‌నంసాక్షి): జిల్లా నుంచి  శబరిమల భక్తులకు సర్వీసులను  ఉపయోగిస్తున్నామని ఆర్టీసీ ఆర్‌ఎం చెప్పారు. అయ్యప్ప భక్తులు కోరితే ప్రత్యేక బస్సులు నడుపుతామని అన్నారు. ఎవరికైన వివాహాలకు, ఇతరత్ర …

ఎట్టకేలకు ఎమ్మెల్యేగా తిప్పేస్వామి

ప్రమాణం చేయించిన స్పీకర్‌ కోడెల అమరావతి,డిసెంబర్‌19(జ‌నంసాక్షి): ఎట్టకేలకు మడకశిర నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యేగా తిప్పేస్తామి ప్రమాణం చేశారు. ఓటమి పాలైన ఆయన సుప్రీం తీర్పుతో ఇప్పుడు ఎమ్మెల్యేగా …

తుఫాన్‌ బాధిత రైతాంగానికి ఊరట

నష్టపోయిన వారిని ఆదుకుంటాం ఇన్‌పుట్‌ సబ్సిడీ అందచేస్తాం: మంత్రి సోమిరెడ్డి అమరావతి,డిసెంబర్‌19(జ‌నంసాక్షి): తుఫాను కారణంగా పంటలు దెబ్బతిన్న రైతాంగాన్ని ఆదుకుంటామని వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి స్పష్టం …