సీమాంధ్ర

కాకినాడ పోర్టులో కుప్పకూలిన భారీక్రేన్లు

– ఒకరు దుర్మరణం కాకినాడ, డిసెంబర్‌29(జ‌నంసాక్షి) : తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఓడ రేవులో రెండు భారీ క్రేన్లు కుప్పకూలిన ఘటన శనివారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో …

ఏపీ అభివృద్ధికి.. ఉక్కుసంకల్పంతో ముందుకెళ్తున్నాం

– రాష్ట్రం అబివృద్ధి చెందటం వైసీపీకి ఇష్టం లేదు – ఆనం మూడేళ్లలో మూడు పార్టీల్లో చేరారు – విలేకరుల సమావేశంలో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అమరావతి, …

కృష్ణా కలెక్టర్‌కు దళితమిత్ర అవార్డు

విజయవాడ,డిసెంబర్‌29(జ‌నంసాక్షి):  జిల్లాలో దళిత వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేసినందుకు కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతంకు ‘దళిత మిత్ర’ జాతీయ అవార్డు వరించింది. జిల్లాలో షెడ్యూలు కులాలు, షెడ్యూల్‌ తెగల …

జనవరిలో కార్మిక సంఘాల సమ్మె

విజయనగరం,డిసెంబర్‌29(జ‌నంసాక్షి):  కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ.. జనవరి 8, 9 తేదీల్లో నిర్వహించనున్న జాతీయ సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ.. సిఐటియు జిల్లా అధ్యక్షులు, ఎఐటియుసి జిల్లా …

కరవు సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలం

రైతులను ఆదుకోవడంలో నిర్లక్ష్యం ప్రభుత్వ తీరుపై వామపక్షాల ఖండన విజయవాడ,డిసెంబర్‌29(జ‌నంసాక్షి): రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కరువు సహాయక చర్యలు చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని …

హైకోర్టు విభజనపై బాబు ద్వంద్వ వైఖరి

ఆయన వ్యాఖ్యలపై మండిపాటు 1న జడ్జీల ప్రమాణానికి ఏర్పాట్లు అమరావతి,డిసెంబర్‌29(జ‌నంసాక్షి):  జనవరి ఒకటో తేదీన ఆంధప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. చంద్రబాబు అయిష్టానే ఈ కార్యక్రమాన్ని …

మున్సిపల్‌ కార్మికల హావిూలు నెరవేర్చాలి

విజయవాడ,డిసెంబర్‌29(జ‌నంసాక్షి): స్వచ్ఛభారత్‌, స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్‌ పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసి కార్పొరేట్‌ సంస్థలకు గుత్తాధికారం కట్టబెట్టేందుకు 279 జీఓను తెచ్చారని …

ఆందోళనలను అర్థం చేసుకోవాలి

అనంతపురం,డిసెంబర్‌29(జ‌నంసాక్షి): మున్సిపల్‌ పారిశుధ్య కార్మికుల జీవితాలతో చెలగాటమాడేలా ఉన్న జీవో 279 రద్దు చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పోలా రామాంజినేయులు డిమాండ్‌ చేశారు. రాష్ట్ర …

అక్రమంగా గేదెలను తరలిస్తున్న లారీ సీజ్‌

ఏలూరు,డిసెంబర్‌25(జ‌నంసాక్షి): అక్రమంగా గేదెలను తరలిస్తున్న లారీని దేవరపల్లి పోలీసులు మంగళవారం సీజ్‌ చేశారు.విజయనగరం నుండి చిత్తూరుకు గేదెలను అక్రమంగా తరలిస్తున్న లారీని పట్టుకున్న దేవరపల్లి పోలీసులు,17 గేదెలను …

శ్రీశైలంలో అర్ధరాత్రి పూజలు.. కలకలం

వేదపండితుడు రాధాకృష్ణ సస్పెండ్‌ కర్నూలు,డిసెంబర్‌25(జ‌నంసాక్షి):శ్రీశైల మల్లన్న సన్నిధిలో కలకలం రేగింది. వేదపండితుడు గంటి రాధాకృష్ణను సస్పెండ్‌ చేస్తున్నట్టు ఆలయ ఈవో రామచంద్రమూర్తి ప్రకటించారు. రాధాకృష్ణ  నిబంధనలకు విరుద్ధంగా …