సీమాంధ్ర

పొలంలోనే మరణించిన రైతు

విజయనగరం,డిసెంబర్‌19(జ‌నంసాక్షి): వరి చేనులోని నీటిని దిగువకు వదిలేందుకు పారపట్టుకొని పొలంలో బట్టి వేస్తున్న వృద్ధ రైతు అక్కడే కుప్పకూలిపోయి మృతి చెందిన ఘటన బుధవారం వెలుగు చూసింది. …

ఆర్టీసీలో నగదురహితానికి ప్రోత్సాహం: ఎండి

రాజమండ్రి,డిసెంబర్‌19(జ‌నంసాక్షి):ఆంధప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధునిక సాంకేతిక పరిజ్ఞానం వైపు అడుగులు వేస్తోంది. ప్రయాణీకులకు మరింత సులభతరం చేసేందుకు నగదు రహిత విధానాన్ని ప్రవేశపెట్టనుంది. ఇకపై …

రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ అంటే ఇదేనా బాబు!

– వైసీపీ నేత విజయసాయిరెడ్డి సెటైర్‌ అమరావతి, డిసెంబర్‌17(ఆర్‌ఎన్‌ఎ) : పెథాయ్‌ తుఫాను కల్లోలంతో ఏపీలోని కోస్తా ప్రజలు తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కు మంటున్న …

రైతులను అన్ని విధాల ఆదుకుంటాం

– మరో రెండురోజులు పెనుగాలులు, వర్షాల ప్రభావం ఉంటుంది – నాలుగు జిల్లాల్లో 56,976 హెక్టార్లలో పంట దెబ్బతింది – తుఫాన్‌ తీవ్రతపై సీఎం ఎప్పటికప్పుడు సవిూక్షిస్తున్నారు …

వైసీపీ అధికారంలోకొస్తేనే..  ‘ఆరోగ్యశ్రీ’ బాగుపడుతుంది

– పథకాన్ని చంద్రబాబు సర్కార్‌ నిర్వీర్యం చేసింది – రూ.500 కోట్ల బకాయిలు ఎందుకు చెల్లించరు? – వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి అమరావతి, డిసెంబర్‌17(జ‌నంసాక్షి) : …

పెథాయ్‌ కల్లోలం

– ‘ఫెథాయ్‌’తో అతలాకుతలమవుతున్న తీరప్రాంత జిల్లాలు – కాట్రేనికోన వద్ద తీరాన్ని తాకిన ఫెథాయ్‌ – 100 కి.విూ వేగంగా వీస్తున్న గాలులు – తీర ప్రాంతాల …

గొంతుకు అడ్డంపడ్డ చికెన్‌ ముక్క

 ఏడాది బాలుడు మృతి కర్నూలు,డిసెంబర్‌17(జ‌నంసాక్షి): చికెన్‌ ముక్క గొంతుకు అడ్డంపడి ఏడాది వయసున్న బాలుడి ఉసురు తీసింది. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం వర్కూరులో ఆదివారం రాత్రి …

8,9తేదీల్లో సార్వత్రిక సమ్మె

విజయనగరం,డిసెంబర్‌17(జ‌నంసాక్షి): కార్మికుల హక్కుల కోసం పోరాటం చేయాల్సిన అవసరముందని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.వి.రమణ పిలుపునిచ్చారు. జనవరి 8, 9 తేదీల్లో నిర్వహించే దేశవ్యాప్త సార్వత్రిక …

ముక్కోటి రోజే వైకుంఠ ద్వార దర్శనం 

వైష్ణవ ఆలాయల్లో దర్శన సందడి తిరుమల,డిసెంబర్‌17(జ‌నంసాక్షి): ధనుర్మాసంలో మకర సంక్రమణానికి ముందుగా వచ్చే ఏకాదశి- వైకుంఠ ఏకాదశి. దీన్ని ముక్కోటి, మోక్షద ఏకాదశి, సఖ్యద ఏకాదశి అని …

ముక్కోటికి ముస్తాబైన తిరుమల

తిరుమల,డిసెంబర్‌17(జ‌నంసాక్షి):  వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల కోసం తిరుమల దివ్యక్షేత్రం ముస్తాబైంది. విద్యుత్‌ దీపాలు, పూలతో అలంకరణలు అలవైకుంఠపురిని తలపిస్తున్నాయి. వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఉదయం 8 …