సీమాంధ్ర

భారీగా తరలివస్తున్న భక్తులు 

తిరుమల,డిసెంబర్‌28(జ‌నంసాక్షి):  వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకుని తిరుమలకు  భక్తకోటి రాక పెరిగింది. సోమవారం పెద్ద ఎత్తున భక్తులు క్యూలైన్లలో చేరారు. ఉదయం నుంచే భక్తులు స్వామి …

వైకుంఠ ఏకాదశికి విస్తృత ఏర్పాట్లు

తిరుమలకు భారీగా చేరుకున్న భక్తులు తిరుమల,డిసెంబర్‌17(జ‌నంసాక్షి):  వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల కోసం తితిదే అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు వేచి …

కోస్తాంధ్రా తీరాన్ని గడగడలాడిస్తున్న పెథాయ్‌ 

విమానాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం విశాఖలోనే నిలిచిపోయిన ప్రయాణికులు విశాఖపట్టణం,డిసెంబర్‌17(జ‌నంసాక్షి):  కోస్తాఆంధ్రా తీరాన్ని గడగడలాడిస్తున్న పెథాయ్‌ తుపాన్‌ ప్రభావం విమానాలు, రైళ్ల రాకపోకలపై పడింది. దీంతో …

ఆంధ్రాకు అన్యాయంచేస్తున్న వారికి వత్తాసా

వైకాపా,జనసేనలపై టిడిపి మండిపాటు గుంటూరు,డిసెంబర్‌15(జ‌నంసాక్షి): ఆంధ్రాకు అన్యాయం చేసే చర్యలు చేపట్టిన కేసీఆర్‌, హరీష్‌రావు లాంటి వారికి జనసేన, వైసీపీలు మద్దతు పలుకుతుండడం దుర్మార్గమని టిడిపి జిల్లా …

తుపాన్‌తో అధికారుల అప్రమత్తం

పోలీస్‌, రెవెన్యూ యంత్రాగం సన్నద్దం మత్స్యకారులు వేటకు వెళ్లకుండా నిషేధం కాకినాడ,డిసెంబర్‌15(జ‌నంసాక్షి): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించిన నేపథ్యంలో …

కొనసాగుతున్న అల్పపీడనం

అప్రమత్తం అయిన అధికారగణం విశాకపట్టణం, డిసెంబరు13(జ‌నంసాక్షి): గ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. శుక్రవారానికి తీవ్ర వాయుగుండంగా బలపడి 15న దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు …

10న బాబు ఢిల్లీకి

అమరావతి,డిసెంబర్‌8(జ‌నంసాక్షి):  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 10న ఢిల్లిలో పర్యటించనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కాంగ్రెస్‌ సహా మిత్రపక్షాలతో చంద్రబాబు భేటీ కానున్నారు. సమావేశానికి …

వైభవంగా శ్రీవారి కాసుల హారం ఊరేగింపు

తిరుమల,డిసెంబర్‌8(జ‌నంసాక్షి):తిరుమలలో శ్రీవారి కాసుల హారం ఊరేగింపు కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఏటా తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్ర¬్మత్సవాల్లో నిర్వహించే గజవాహన సేవలో వెంకటేశ్వర స్వామి వారి కాసులహారాన్ని …

పెన్నా నదిలో పడి ఇద్దరు చిన్నారుల మృతి

నెల్లూరు,డిసెంబర్‌8(జ‌నంసాక్షి): దైవదర్శనం కోసం వచ్చి ఇద్దరు చిన్నారులు పెన్నా నదిలో మునిగి చనిపోయిన ఘటన నెల్లూరులో విషాదాన్ని నింపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు డైకస్‌ …

మురళీమోహన్‌ బాటలో నడవాలి: చంద్రబాబు

అమరావతి,డిసెంబర్‌8(జ‌నంసాక్షి):రాజధానిలోని సీఎం నివాసం వద్ద క్యాన్సర్‌ అంబులెన్స్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం లాంఛనంగా ప్రారంభించారు. ఎంపీ మురళీమోహన్‌ ఎంపీ లాడ్స్‌ నిధుల నుంచి రూ.1.75 కోట్లతో దీన్ని …