సీమాంధ్ర

మాకొద్దీ తెల్లదొరతనం అటూ నినదించిన గరిమెళ్ల

బ్రిటిషర్లకు వణుకు పుట్టించిన ఆనాటి పాట జాతీయ కవి ` గరిమెళ్ల సత్యనారాయణ జయంతి శ్రీకాకుళం,జూలై14(జనం సాక్షి): తెల్లదొరలను వణికించిన తెలుగు పాట..స్వాతంత్యోద్యమ్రం ఉధృతంగా సాగుతున్న రోజులవి. …

పంటల సాగుపై ఈ`క్రాప్‌ బుకింగ్‌

అనంతపురం,జూలై13(జనంసాక్షి): రాష్ట్రంలో ఈ`క్రాప్‌ బుకింగ్‌లో ముందున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు చెప్పారు. ఇప్పటి వరకు సాగు చేసిన పంటలను ఈ`క్రాప్‌ బుకింగ్‌ కార్యక్రమం కూడా మరో వైపు వెలుగు, …

గంజాయి రవాణాపై ప్రత్యేక దృష్టి

కాకినాడ,జులై13(ఆర్‌ఎన్‌ఎ): జిల్లాలో గంజాయి రవాణా అరికట్టడంపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నట్లు జిల్లా పోలీస్‌ అధికారులు తెలిపారు. ఏజెన్సీలో గంజాయి ఎక్కడెక్కడ పండిస్తున్నారు.. ఎవరికి సరఫరా చేస్తున్నారన్నదానిపై ప్రత్యేక నిఘా …

ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి

కడప,జూలై13(జనంసాక్షి): ఎన్నికల సమయంలో ఉపాధ్యాయులకు ఇచ్చిన హావిూలన్నింటినీ అమలు చేయాలని రాయలసీమ ఉపాధ్యాయ సంఘాల నేతలు కోరుతున్నారు. గతంలో టిడిపి హావిూ ఇచ్చిన అనేక హావిూలు వి …

ఆధునిక వ్యవసాయంపై అవగాహన

గుంటూరు,జూలై13(జనంసాక్షి ): వ్యవసాయ రంగంలో వస్తున్న నూతన సాంకేతిక పరిజ్ఞానంపై రైతుల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ ఆధునికత యాంత్రీకరణపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. …

ఎర్ర స్మగ్లర్ల కదలికలపై నజర్‌

వివారాల సేకరిస్తున్న పోలీసులు చిత్తూరు,జూలై13(జనంసాక్షి): ఎర్రచందనం దుంగలు తరలకుండా గట్టిగా నిఘా పెట్టి, అడవుల్లో కూంబింగ్‌ నిర్వహిస్తున్నా ఎర్రదొంగల ఆగడాలు ఆగడం లేదు. అడపాదడపా పట్టుబడుతున్నా కలపను …

ధశలేశ్వరం వద్ద గోదాశరి ఉధృతి

గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలిన అధికారులు రాజమండ్రి,జూలై11(జనం సాక్షి ): భారీ వర్షాల కారణంగా గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. గంట గంటకూ వరద ఉధృతి పెరుగుతోంది. …

వర్షాలతో దుర్గగుడి ఘాట్‌ రోడ్డు మూసివేత

విజయవాడ,జూలై11(జనం సాక్షి ): దుర్గగుడి ఘాట్‌ రోడ్డును అధికారులు మూసివేశారు. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండపైకి వాహనాలకు అనుమతి నిరాకరించారు. …

సమస్యల పరిష్కారం కోసం సమ్మె

ఆందోళనలకు దిగిన మున్సిపల్‌ కార్మికులు 9ప్రధాన డిమాండ్ల అమలుకు డిమాండ్‌ అమరావతి,జూలై11(జనం సాక్షి ):తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ …సోమవారం నుండి మున్సిపల్‌ కార్మికులు సమ్మె చేపట్టారు. భారీ …

అమర్‌నాథ్‌ యాత్రలో విషాదం

రాజమండ్రికి చెందిన మహిళ మృతి అమరావతి,జూలై11(జనం సాక్షి):రాజమండ్రికి చెందిన మహిళ అమర్‌నాథ్‌యాత్రలో మృతి చెందింది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి వెళ్లిన వారిలో ఐదుగురు భక్తుల జాడ తెలియడం లేదని …