సీమాంధ్ర

పోలవరం డ్యామేజీపై నిపుణులతో విచారణ

సిపిఎం కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్‌ అమరావతి,జూలై26(జనంసాక్షి): పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యామ్‌ నిర్మించే చోట డయాఫ్రం వాల్‌కు మధ్య ఏర్పడ్డ పెద్ద గ్యాప్‌లు, నదీ గర్భం కోతకు …

సిఎం పర్యటన నేపథ్యంలో జనసేన నేతల అరెస్ట్‌

రాజమండ్రి,జూలై26(జనంసాక్షి): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్డు కోనసీమ జిల్లా పర్యటన నేపథ్యంలో పోలీసులు పలుచోట్ల నిరసనకారులను అరెస్టు చేపట్టారు. జగన్‌ పర్యటించే ప్రాంతాల్లో నిరసన తెలపాలని జనసేన పార్టీఇప్పటికే …

టిడిపి దళిత గర్జనపై ఉక్కుపాదం

అనుమతించి రద్దుచేసిన పోలీసులు ఎక్కడిక్కడే టిడిపి నేతల గృహనిర్బంధం పోలీసుల తీరుపై ఎస్సీ సెల్‌ నేతల ఆగ్రహం ధర్నాచౌక్‌ వద్ద ట్యాంక్‌ నిరసన చేపట్టిన నేతలు ధర్నాచౌక్‌ …

పాడేరులో టిపిఎఫ్‌ ధర్నా

అల్లూరి జిల్లా,జూలై26(జనంసాక్షి): పాడేరులో ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ ధర్నాకు దిగింది. జీవో నెం.117 ను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. సీపీఎస్‌ను రద్దుచేసి, పాత …

వరదతో నష్టపోయిన కుటుంబాలపై శీతకన్ను

పట్టించుకోకుండా వదిలేసిన ప్రభుత్వం ఏలూరు,జూలై26(జనంసాక్షి):వరదలవల్ల అనేక గ్రామాలలో 200నుండి 300 పశువులు కోట్టుకుని పోయాయి. పేదల ఇళ్ళు కూలిపోయాయి. వస్తువులన్ని మునిగి పనికి రాకుండా పోయాయి. ట్రాక్టర్లు, …

సూట్‌కేసు కంపెనీలతో బ్యాంకులకు టోపీ

టిడిపినేత పట్టాభి ఆటు విమర్శలు అమరావతి,జూలై23(జనంసాక్షి): దేశంలోనే అత్యధికంగా అప్పుల రాష్ట్రంగా ఏపీకి కీర్తి సంపాదించిదని టీడీపీ నేత పట్టాభి ఎద్దేవాచేశారు. శనివారం ఆయన విూడియాతో మాట్లాడుతూ …

విద్యావ్యవస్థను నశానం చేశారు

మండిపడ్డ టిడిపి ఎమ్మెల్సీ అశోక్‌బాబు అమరావతి,జూలై23(జనంసాక్షి): ఏపీలో విద్యావ్యవస్థను నాశనం చేశారని ఎమ్మెల్సీ అశోక్‌బాబు ధ్వజమెత్తారు. శనివారం ఆయన విూడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం టీచర్లపై కక్షసాధింపు చర్యలకు …

నంద్యాలలో వైద్య కళాశాల నిర్మాణం

అనుమతించిన ఎపి హైకోర్టు అమరావతి,జూలై23(జనంసాక్షి):నంద్యాలలో వైద్య కళాశాల భవన నిర్మాణం చేపట్టేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి …

హాస్టల్‌ విద్యార్థులకు అస్వస్థత

విజయవాడ,జూలై23(జనంసాక్షి): కృష్ణా జిల్లా చల్లపల్లి బాలికల వసతి గృహంలో ఏడుగురు విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి నుంచి వాంతులు, కడుపునొప్పితో విద్యార్థినిలు బాధపడుతున్నారు. వెంటనే విద్యార్థినులను వసతి …

గాయని శ్రావణ భార్గవిపై ఫిర్యాదు

తిరుపతి,జూలై23(జనంసాక్షి):ఒకపరి కోకపరి వయ్యారిమై కీర్తనను అశ్లీలంగా ప్రదర్శించడాన్ని తిరుపతి వాసులు తప్పుబట్టారు. శ్రావణి భార్గవి క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా తిరుపతి వాసులు …