సీమాంధ్ర

పాఠశాల విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసులు పంపిణీ

తాళ్లూరు, జూలై 18 : మండలంలోని లక్కవరం గ్రామంలో గల ప్రాధమికోన్నత పాఠశాలకు చెందిన విద్యార్ధినీ, విద్యార్థులకు బుధవారం ఎంఇఓ కృష్ణకుమారి దాతల సహకారంతో అందించిన ప్లేట్లు, …

బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులకు సన్మానం

తాళ్లూరు, జూలై 18 : మండలంలోని లక్కవరం గ్రామంలో గల మండల పరిషత్‌ ప్రాధమికోన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తూ ఇటీవల బదిలీపై వెళ్లిన ఇద్దరు ఉపాధ్యాయులను బుధవారం …

కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

కడప, జూలై 18: కడప నగర మున్సిపల్‌ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎఐటియుసి నాయకులు డిమాండ్‌ చేశారు. ఎఐటియుసి ఆధ్వర్యంలో బుధవారం నగర మున్సిపల్‌ కార్యాలయం …

కాంగ్రెస్‌ విధానాల వల్లే విద్యుత్‌ సంక్షోభం : సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి

కడప, జూలై 18 : కాంగ్రెస్‌ పార్టీ అసమర్ధ పాలన వల్లే రాష్ట్రంలో విద్యుత్‌ సంక్షోభం నెలకొందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ మంత్రి …

జిల్లావ్యాప్తంగా మీ-సేవా కేంద్రాలు

గుంటూరు, జూలై 18: జిల్లావ్యాప్తంగా 70 మీ-సేవా కేంద్రాలు ప్రారంభమై కార్యకలాపాలు సాగిస్తున్నాయని జాయింట్‌ కలెక్టర్‌ యువరాజ్‌ అన్నారు. పొన్నూరు తహశీల్దార్‌ కార్యాలయానికి విచ్చేసిన జెసి యువరాజ్‌ …

అన్నపూర్ణ డెల్టాను ఏడారిగా మారుస్తున్నారు

గుంటూరు, జూలై 18 : డెల్టాకు సాగునీటి విడుదలలో ప్రభుత్వం అనుసరిస్తోన్న వైఖరి రైతుల్లో సహనం కోల్పోయేలా చేస్తోందని రైతులు రోడ్డు మీదకు వస్తే అధికార కాంగ్రెస్‌ …

ప్రధానోపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలి

తాళ్లూరు, జూలై 18 : ప్రధానోపాధ్యాయులు అంకితభావంతో సక్రమంగా విధులు నిర్వహించాలని ఎంఇఓ ఎ కృష్ణకుమారి అన్నారు. మండల కేంద్రమైన తాళ్లూరులోని ఎంఆర్‌సి భవనం నందు బుధవారం …

కురిచేడు పోలీసు స్టేషన్‌ను పరిశీలించిన ఎస్‌పి

కురిచేడు, జూలై 18 : కురిచేడు పోలీసు స్టేషన్‌ను బుధవారం ఉదయం జిల్లా ఎస్‌పి కొల్లి రఘురాంరెడ్డి సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన స్టేషన్‌ పరిధిలోని అన్ని …

రైతు క్లబ్బుల ద్వారా గ్రామాలను అభివృద్ధి చేసుకోండి

నాబార్డ్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ నరేంద్రకుమార్‌ కురిచేడు, జూలై 18 : రైతు క్లబ్బుల ద్వారా గ్రామాలను అభివృద్ది పరుచుకోవచ్చునని నాబార్డ్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ ఎంపి నరేంద్రకుమార్‌ అన్నారు. …

కొండారెడ్డి పాలెంలో పారిశుద్ధ్య కార్యక్రమం

కందుకూరు, జూలై 18 : వివిపాలెం మండల పరిధిలోని కొండారెడ్డిపాలెం గ్రామంలో ఎంపిడివో మాలకొండయ్య ఆధ్వర్యంలో బుధవారం పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్బంగా ఎంపిడిఓ మండల …

తాజావార్తలు