హైదరాబాద్

ఆదివాసీల హక్కుల కోసం పోరాటమే శరణ్యం

ఆదిలాబాద్ ఎంపి సోయం బాబురావు జూలూరుపాడు, ఆగష్టు 9, జనంసాక్షి: ఆదివాసీల హక్కుల పరిరక్షణ, సాధన కోసం పోరాటమే శరణ్యమని ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యులు సోయం బాబురావు …

విఆర్ఎ ల నిరాహారదీక్ష కు బిజెపి నాయకులు మద్దతు.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు9(జనంసాక్షి): నాగర్ కర్నూల్ పట్టణంలో తహసీల్దార్ కార్యాలయంలో విఆర్ఎ తమ డిమాండ్ల పరిష్కారం కోసం లు గత 16 రోజుల నుండి నిరాహారదీక్షలు …

అందరు ఉన్న అనాధ శవానికి అన్నీ తానై అంత్యక్రియలు నిర్వహించిన సర్పంచ్ సుష్మ గౌడ్

దంతాలపల్లి ఆగస్టు 9 జనంసాక్షి అందరు ఉన్న అనాధ శవానికి అన్నీ తానై అంత్యక్రియలు నిర్వహించారు మండలంలోని బొడ్లాడ గ్రామ సర్పంచ్ మండ సుష్మా గౌడ్ వివరాల్లోకి …

జాతి సంపదను ప్రైవేటుకు అప్పగించేందుకే విద్యుత్ సవరణ బిల్లు.

రైతు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బంటు వెంకటేశ్వర్లు. మిర్యాలగూడ. జనం సాక్షి. విద్యుత్ను ప్రైవేటీకరణ చేసే కుట్రలో భాగంగానే కేంద్ర సర్కార్ పార్లమెంటులో విద్యుత్ సవరణ …

దేశభక్తి ఉప్పొంగాలి

ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడాలి  ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడాలి * భారత కీర్తి దశదిశల వ్యాపించేలా వజ్రోత్సవాలు *  రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ …

భారత స్వతంత్ర వజ్రోత్సవం జాతీయ జెండాను ఆవిష్కరించిన జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ, ఎమ్మెల్యే , కలెక్టర్.

గద్వాల రూరల్ ఆగష్టు 09 (జనంసాక్షి):- జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు స్వతంత్రం వజ్రోత్సవాల్లో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లా జెడ్పి …

భారత స్వతంత్ర వజ్రోత్సవ సందర్భంగా..ఇంటింటికి జాతీయ పతాకాల పంపిణీ..

–జెండాను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్,ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్   గద్వాల రూరల్ ఆగష్టు 09 (జనంసాక్షి):- గద్వాల జిల్లా కేంద్రంలో భారత స్వతంత్ర వజ్రోత్సవాలు పురస్కరించుకొని …

బావురుగొండ గ్రామంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

గంగారం మండలం ఆగస్టు 9 (జనం సాక్షి) అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 9న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. ఆదివాసుల హక్కుల పరిరక్షణ కోసం ఈ …

*క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో దేశాన్ని కాపాడుకుంటాం

నల్గొండ బ్యూరో. జనం సాక్షి  దేశ సంపదను సార్వభౌమత్వాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్న బిజెపి కేంద్ర ప్రభుత్వ విధానాలపై తిప్పి కొట్టేందుకు క్విట్ ఇండియా ఉద్యమం స్ఫూర్తి …

సర్వాయి పాపన్న విగ్రహ ప్రతిష్ట భూమి పూజ

ముస్తాబాద్ ఆగస్టు 9 జనం సాక్షి ముస్తాబాద్ మండలం ఆవునూర్ గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ చేయడం జరిగింది. …