హైదరాబాద్

కుటుంబ పాలన గురించి రాజగోపాల్ రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది

శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నల్గొండ బ్యూరో. జనం సాక్షి కుటుంబ పాలన గురించి రాజగోపాల్ రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదం గా ఉందని శాసన …

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ

ముస్తాబాద్ ఆగస్టు 9 జనం సాక్షి  ముస్తాబాద్ మండలం తెర్లుమద్ది గ్రామంలో మండల నాయకులు ప్రజా ప్రతినిధులు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి ఆర్థిక సాయం చెక్కుల   పంపిణీ చేయడం …

విఆర్ఏల సమ్మె16వ రోజుకు చేరింది.

నెరడిగొండఆగస్టు3(జనంసాక్షి): విఆర్ఎల సమస్యలు పరిష్కరించాలని నిరవధిక సమ్మె మంగళవారం నాటికి 16వ రోజుకు చేరింది.ఇప్పటికే వివిధ పార్టీ నాయకులు వెళ్లి విఆర్ఎలకు సంఘీభావం తెలిపారని,ఈ సందర్భంగా విఆర్ఏల …

గ్రామంలో ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయాలి

మఖ్తల్ ఆగస్టు 09 (జనంసాక్షి) 75 వ స్వాతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ …

75 వ స్వాతంత్ర వజ్రోత్సవాలు జయప్రదం చేయాలి :- జిల్లా ఎస్పీ రంజన్ రతన్ కుమార్

గద్వాల రూరల్ ఆగష్టు 09 (జనంసాక్షి):- జోగులాంబ గద్వాల జిల్లాలో ఈ నెల 8 నుండి 21 వరకు జరిగే 75వ స్వాతంత్రం వజ్రోత్సవాలను పాల్గొని ప్రతి …

ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి : కలెక్టర్ శ్రీహర్ష

జాతీయ జెండా పంపిణి కార్యక్రమంలో పాల్గొన్న జడ్పి చైర్ పర్సన్ సరితా తిరుపతయ్య ,ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి ) …

జాతీయ జెండాలను ఎగురవేసి దేశభక్తిని చాటాలి.

నెరడిగొండఆగస్టు9(జనంసాక్షి)ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో బాగంగా వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని మండల జడ్పీటీసీ అనిల్ జాధవ్ అన్నారు.దేశానికి స్వాతంత్య్రం సిద్దించి 75 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా …

జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎంపిపి

*ఈరోజు ఎల్కతుర్తి గ్రామ పంచాయతీ కార్యాలయం నందు మువ్వన్నెల జెండా మురిసేలా ప్రతి గుండెలో భారతీయుత నిండేలా స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తహం స్వత్రoత్ర భారత వజ్రోత్సవాలలో …

-ఎస్ఎఫ్ఐ వరంగల్ జిల్లా అధ్యక్షుడు చుక్క ప్రశాంత్ వరంగల్ ఈస్ట్, ఆగస్టు 09(జనం సాక్షి): ఖిలా వరంగల్ మండలం రంగశాయిపేట ప్రాంతంలో మంగళవారం ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు చుక్క ప్రశాంత్ మాట్లాడుతూ.. 1942 క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఆగస్ట్ ఉద్యమం అని కూడా అంటారు క్విట్ ఇండియా ఉద్యమం స్పూర్తితో మతోన్మాద బీజేపీ ఆర్ఎస్ఎస్ ను వ్యతిరేకించాలని అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని అన్నారు. స్వాతంత్ర ఉద్యమ కాలంలో ఎటువంటి పాత్ర నిర్వహించకుండా నేడు బిజెపి ప్రభుత్వం తామే నిజమైన దేశభక్తులమని, స్వాతంత్ర పోరాట యోధుల మని చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారత వనిలో ఏనాడు జాతీయ జెండాను ఎగురవేయని ఆర్ఎస్ఎస్, మతోన్మాది బిజెపి నేడు కేంద్రంలో స్వాతంత్ర ఉద్యమం గురించి, దేశభక్తి గురించి తామే నిజమైన వారసులమని ప్రచారం చేసుకుంటుందని ఆయన విమర్శించారు. దేశ సమైక్యతను దెబ్బతీసే విధంగా మత ఘర్షణలు సృష్టించిందని అన్నారు. భారతదేశానికి స్వాతంత్రం రావాలని అనేక ఉద్యమాలలో ప్రత్యక్షంగాను కమ్యూనిస్టులు మాత్రమే పని చేశారని అన్నారు. నాడు క్విట్ ఇండియా ఉద్యమంలో సుమారు లక్ష మందికి పైగా జైలుకు వెళ్లిన ఘటన లో కమ్యూనిస్టుల పాత్ర మరువలేనిదని, హిందుత్వ వాదంతో మత ఘర్షణలను చేసే ఆర్ఎస్ఎస్, బిజెపి ఆనాడు స్వాతంత్ర పోరాటంలో పాల్గొనలేదని, ప్రజలను మభ్య పెట్టేందుకే బిజెపి స్వాతంత్ర జాతీయవాదం లేవనెత్తుతుందని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని, దేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన అన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి భారత రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా పరిపాలన చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు ఆదిత్య, నరేష్, సుమన్, రంజిత్, దీపక్, ఇమ్రాన్, యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు Attachments area

మక్తల్ ఆగస్టు 09 (జనంసాక్షి) జాతీయ బీజేపీ పార్టీ సూచన మేరకు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా మఖ్తల్ నియోజకవర్గ కేంద్రంలో తిరంగా యాత్రలో …

1942 క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి

-ఎస్ఎఫ్ఐ వరంగల్ జిల్లా అధ్యక్షుడు చుక్క ప్రశాంత్ వరంగల్ ఈస్ట్, ఆగస్టు 09(జనం సాక్షి):  ఖిలా వరంగల్ మండలం రంగశాయిపేట ప్రాంతంలో మంగళవారం ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు …