హైదరాబాద్

విచారణ జరిగే కొద్దీ వెలుగులోకి అక్రమాలు

` ఫోన్‌ ట్యాపింగ్‌లో కొత్త విషయాలు ` 4200 మందికి పైగా వ్యక్తుల ఫోన్లు ట్యాప్‌ ` సిట్‌ కార్యాలయానికి ట్యాపింగ్‌ బాధితులు ` ఫిర్యాదులు చేస్తున్న …

నా సెల్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌ ఇవ్వను

` ఇది వ్యక్తిగత గొప్యతకు భంగం ` ఇప్పటికే సుప్రీం చెప్పింది: కేటీఆర్‌ ` ఎసీబీకి లేఖ ద్వారా భారాస నేత స్పష్టీకరణ హైదరాబాద్‌(జనంసాక్షి):సెల్‌ఫోన్‌ అప్పగించాలన్న అంశంపై …

తూర్పు కనుమల్లో అస్తమించిన రవి

` అల్లూరి జిల్లాలో ఎన్‌కౌంటర్‌లో గాజర్ల రవి మృతి ` ఆయనతో పాటు మరో ఇద్దరు కీలకనేతలు కూడా.. ` మృతుల్లో అరుణ,అంజు ఉన్నట్లు గుర్తింపు ` …

 మేం బనకచర్లకు ఒప్పుకోవాలంటే కృష్ణాలో 500.. గోదావరిలో 1000 టీఎంసీలకు ఎన్‌వోసీ ఇవ్వండి

` ప్రాజెక్టు అంకురార్పణ చేసింది కేసీఆర్‌, జగన్‌లే ` రాయలసీమకు గోదావరి జలాల తరలింపు ఆనాడే చర్చించుకున్నారు ` ఈ విషయమై కేసీఆర్‌ ఆనాడే ఒప్పుకొని సంతకం …

మహబూబ్‌నగర్‌ జైలు నుంచి రైతులు విడుదల

మహబూబ్‌నగర్‌ (జనంసాక్షి) : రాజోలి మండలం ధన్వాడలో ఇథనాల్‌ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆందోళన చేసి జైలుకెళ్లిన రైతులు బుధవారం రాత్రి మహబూబ్‌ నగర్‌ జిల్లా జైలు …

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ ఎంపీపీ కోలేటి మారుతి

మంథని, (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని బుధవారం ఉమ్మడి కమాన్ పూర్ మండల మాజీ ఎంపీపీ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కోలేటి …

పాకిస్థాన్‌లో రైలు ట్రాక్‌పై బాంబు పేలుడు.. పట్టాలు తప్పిన జాఫర్ ఎక్స్‌ప్రెస్

పాకిస్థాన్‌లో జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌  మరోసారి ప్రమాదానికి గురైంది. సింధ్‌ ప్రావిన్స్‌ లోని జకోబాబాద్‌ వద్ద రైల్వే ట్రాక్‌పై బాంబు పేలుడు సంభవించింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న …

మారేడుమిల్లి అడవుల్లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు మావోయిస్టులు మృతి

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని వెలిశాల ఉలిక్కిపడింది. నాడు విప్లవ బీజాలు నాటిన వెలిశాల నేడు శోకసంద్రంలో మునిగింది. పెత్తందార్ల వ్యవస్థకు …

భీక‌రంగా మారిన ఇజ్రాయెల్‌-ఇరాన్ యుద్ధం.. 585 మంది మృతి!

ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై ఇవాళ‌ తెల్లవారుజామున ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడులు జరిపింది. ఈ దాడులతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. ఈ …

జీ7 వేదికగా ఏఐ డీప్‌ఫేక్‌లపై ప్రధాని మోదీ ఆందోళన

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పరిజ్ఞానం వల్ల తలెత్తుతున్న సవాళ్లు, ముఖ్యంగా డీప్‌ఫేక్‌ల వ్యాప్తిపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కెనడాలోని ఆల్‌బెర్టాలో జరుగుతున్న …