హైదరాబాద్

గాజానూ వదలని ఇజ్రాయెల్‌

` ఆహారం కోసం వేచి చూస్తున్న వారిపై ఇజ్రాయెల్‌ కాల్పులు.. ` 45 మంది మృతి గాజా(జనంసాక్షి): ఒకవైపు ఇరాన్‌తో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్‌ మరోవైపు గాజానూ …

‘మొస్సాద్‌’పై ఇరాన్‌ క్షిపణుల వర్షం

` టెహ్రాన్‌పై ఇజ్రాయెల్‌ భీకర దాడులు.. ` ఖమేనీ సన్నిహిత సలహాదారు మృతి ` ఇరు దేశాల మధ్య ఘర్షణలు తీవ్ర రూపం టెల్‌అవీవ్‌(జనంసాక్షి):ఇరాన్‌ ఇజ్రాయెల్‌ మధ్య …

కెనడాకు మోదీ

` జీ7 సదస్సులో పాల్గొననున్న ప్రధాని మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కెనడాకు చేరుకున్నారు. అక్కడ జరగనున్న జీ7 సదస్సులో మోదీ …

నేటి నుంచి ‘టెట్‌’

` 30 వరకు కొనసాగనున్న పరీక్షలు – ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు హైదరాబాద్‌(జనంసాక్షి): రాష్ట్రంలో నేటి నుంచి ఈనెల 30 వరకు టెట్‌ పరీక్షలు జరగనున్నాయి. తెలంగాణ …

ఆపరేషన్‌ కగార్‌ వెంటనే ఆపాలి

ఆపరేషన్‌లో ఆదివాసీలే హతమవుతున్నారు ఇది ప్రజస్వామ్య సూత్రాలకు విరుద్ధం మావోయిస్టులతో వెంటనే శాంతి చర్చలు జరపాలి ఇందిరాపార్క్‌ వద్ద మహాధర్నాలో మేధావుల పిలుపు హైదరాబాద్‌(జనంసాక్షి): ఆపరేషన్‌ కగార్‌కు …

మారిన మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా సింగరేణి ఎదగాలి

` బొగ్గుతోపాటు ఇతర మైనింగ్‌ రంగాల్లోకి విస్తరించాలి ` సంస్థ బలోపేతమే రాష్ట్రప్రభుత్వ లక్ష్యం ` డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు భూపాలపల్లి(జనంసాక్షి):45 వేలకు పైబడిన …

తెలంగాణలో 600 మంది ఫోన్లు ట్యాప్‌

` బాధితుల్లో రాజకీయ నాయకులు, సినీప్రముఖులు, జర్నలిస్టులు ` జాబితాలో రేవంత్‌, ఈటెల, అరవింద్‌ , రఘునందన్‌ రావు ` మరోమారు విచారణకు హాజరైన ప్రభాకర్‌ రావు …

బనకచర్లపై సర్కారు సమరశంఖం

` నేడు తెలంగాణ ఎంపీలతో సమావేశం ` ముఖ్య అతిథిగా సీఎం రేవంత్‌ రెడ్డి ` గౌరవ అతిథులుగా కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండిసంజయ్‌ ` ఎంఐఎం ఎంపీలు …

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సన్నిహితుడిని చంపేశాం: ఇజ్రాయెల్

టెహ్రాన్‌లో తమ సైన్యం మెరుపుదాడి చేసి ఇరాన్‌కు చెందిన అత్యున్నత సైనిక కమాండర్ అలీ షాద్మానీని హతమార్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం తాజాగా ప్రకటించింది. షాద్మానీ, ఇరాన్ సుప్రీం …

ఇరాన్ నుంచి అర్మేనియాకు 110 మంది భారతీయ విద్యార్థులు.. రేపు ఢిల్లీకి

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చడంతో టెహ్రాన్‌లోని తమ పౌరులను సురక్షితంగా స్వదేశానికి తరలించే ప్రక్రియను భారత ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పటికే 110 మంది భారతీయులతో …