Main

జైనథ్ క్రీడా మైదానాన్ని పరిశీలిస్తున్న ఎంపీడీవో

జైనథ్ మండల కేంద్రంలో క్రీడా మైదానాన్ని అభివృద్ధి పరిచేందుకు క్రీడా స్థలాన్ని పరిశీలించి వాలీబాల్ హై జంప్ లాంగ్ జంప్ స్థలాలను కూడా పరిశీలించి వాటిని కూడా …

శ్రద్ధాంజలి

ఇంద్రవెళ్లి జనంసాక్షి : మండలంలోని హర్కపూర్ గ్రామం నందు  సేవాలాల్ ధర్మప్రచార్ ప్రేమ్ సింగ్ మహరాజ్ గారి మాతృమూర్తి నంది బాయి తేరివి సందర్భంగా ఆదిలాబాద్ జడ్పీ …

*పరామర్శ*

ఉట్నూర్ జనంసాక్షి : మండలం లక్కారం KB నగర్ గ్రామానికి చెందిన డొల్ కల  పాల్ యొక్క కుమార్తె  పొచేర గ్రామ పంచాయతీ సెక్రటరీ రాజేశ్వర్ గౌడ్  …

సుస్థిర పాలన బీజేపీ వల్లే సాధ్యం బజార్ హత్నూర్

 సుస్థిర పరిపాలన నీతివంతమైన ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం వల్లే సాధ్యమని గిరిజన మోర్చ రాష్ట్ర అధికార ప్రతినిధి సాకటి దశరథ్ అన్నారు ప్రధాని …

*మేడిగూడ రోడ్ లో బాడిబాట.

జైనథ్ జనంసాక్షి : మండలంలోని మేడిగూడ రోడ్ గ్రామంలో జయశంకర్ బడిబాటలో భాగంగా   ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులతో కలిసి గ్రామంలో బడి ఈడు పిల్లల బడిలో చేయాలని …

*ఆర్జీయూకేటీ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి: మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి*

నిర్మ‌ల్ బ్యూరో, జూన్ 15:  జనంసాక్షి,,,  బాసర ఆర్జీయూకేటీ విద్యాల‌యంలో నెల‌కొన్న స‌మ‌స్య‌లు త్వ‌ర‌లోనే ప‌రిష్క‌రిస్తామ‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి …

ట్రిపుల్ ఐటి లో విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి,భాజాపా నేత. రావుల రాంనాథ్

నిర్మల్ బ్యూరో, జూన్16,జనంసాక్షి,,,,     గత మూడు రోజులుగా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు ఆందోళన చేస్తుంటే రాష్ట్ర  ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా  వ్యవహరిస్తున్నదని    భాజపా …

రమేశ్ కుమార్ ను అభినందించిన కేంద్రమంత్రి.

తాండూరు జూన్ 14 (జనం సాక్షి) కేంద్రమంత్రి  కపిల్ మోరేశ్వర్ పాటిల్, పంచాయతీరాజ్ మంత్రిని జిల్లా ప్రధానకార్యదర్శి రమేశ్ కుమార్  మర్యాదపూర్వకంగా మంగళవారం  ఢిల్లీ లోని నార్త్ …

ఘానంగా వట సావిత్రి వ్రతం

గుడిహత్నూర: జూన్ 14 జనం సాక్షి)… మండలంలోని ఆయా గ్రామాల్లో మంగళవారం వట సావిత్రి వ్రతం వేడుకలను మహిళలు భక్తి శ్రద్ధలతో ఘానంగా జరుపుకున్నారు  మహిళలు నూతన …

యువత క్రీడా రంగాలలో రానించాలి. జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్.

యువత క్రీడా రంగాలలో రాణించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నదని జిల్లా కలెక్టర్ సిక్త  పట్నాయక్ అన్నారు. మంగళవారం తలమడుగు మండలం …