Main

*మేడిగూడ రోడ్ లో బాడిబాట.

జైనథ్ జనంసాక్షి : మండలంలోని మేడిగూడ రోడ్ గ్రామంలో జయశంకర్ బడిబాటలో భాగంగా   ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులతో కలిసి గ్రామంలో బడి ఈడు పిల్లల బడిలో చేయాలని …

*ఆర్జీయూకేటీ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి: మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి*

నిర్మ‌ల్ బ్యూరో, జూన్ 15:  జనంసాక్షి,,,  బాసర ఆర్జీయూకేటీ విద్యాల‌యంలో నెల‌కొన్న స‌మ‌స్య‌లు త్వ‌ర‌లోనే ప‌రిష్క‌రిస్తామ‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి …

ట్రిపుల్ ఐటి లో విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి,భాజాపా నేత. రావుల రాంనాథ్

నిర్మల్ బ్యూరో, జూన్16,జనంసాక్షి,,,,     గత మూడు రోజులుగా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు ఆందోళన చేస్తుంటే రాష్ట్ర  ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా  వ్యవహరిస్తున్నదని    భాజపా …

రమేశ్ కుమార్ ను అభినందించిన కేంద్రమంత్రి.

తాండూరు జూన్ 14 (జనం సాక్షి) కేంద్రమంత్రి  కపిల్ మోరేశ్వర్ పాటిల్, పంచాయతీరాజ్ మంత్రిని జిల్లా ప్రధానకార్యదర్శి రమేశ్ కుమార్  మర్యాదపూర్వకంగా మంగళవారం  ఢిల్లీ లోని నార్త్ …

ఘానంగా వట సావిత్రి వ్రతం

గుడిహత్నూర: జూన్ 14 జనం సాక్షి)… మండలంలోని ఆయా గ్రామాల్లో మంగళవారం వట సావిత్రి వ్రతం వేడుకలను మహిళలు భక్తి శ్రద్ధలతో ఘానంగా జరుపుకున్నారు  మహిళలు నూతన …

యువత క్రీడా రంగాలలో రానించాలి. జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్.

యువత క్రీడా రంగాలలో రాణించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నదని జిల్లా కలెక్టర్ సిక్త  పట్నాయక్ అన్నారు. మంగళవారం తలమడుగు మండలం …

తెరసవి ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జన్మదిన వేడుకలు.. ఉట్నూర్ జనంసాక్షి :

వైస్ ఎంపీపీ ధవులే బాలాజీ తెరసవి జిల్లా అధ్యక్షులు ధరణి రాజేష్ మండల అధ్యక్షులు తన్నీరు సతీష్ ఆధ్వర్యంలో ఉట్నూర్ మండలం లింగోజి తండా X ROAD …

పల్లెప్రగతిలో పలు గ్రామాల్లో పర్యటించిన జిల్లా కలెక్టర్

నిర్మల్ బ్యూరో, జూన్13,జనంసాక్షి,,,   పల్లె ప్రగతి లో భాగంగా  11వ రోజున  జిల్లా పాలనాధికారి  ముష ర్రఫ్  ఫారుఖీ,   అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే తో  కలసి  …

దేశ భవష్యత్తుకు మోడీ పాలనకు తిరుగులేదు.సాకటి దశరథ్. జనంసాక్షి బోథ్ :దేశ ప్రధాని

నరేంద్ర మోడీ  నాయకత్వంలో భారతీయజనతా పార్టీ పాలనకు 8 వసంతాలు పూర్తయిన శుభసందర్భం గా  సాధించిన విజయాలు,గడప గడపకు వెళ్లి  ప్రజలకు పేదలకు చేసిన మేలును అందరికి తెలిసేలా …

భాజాపా ఆధ్వర్యంలో ఆశా వర్కర్లకు సన్మానం

నిర్మల్ బ్యూూూ,జూన్ 13,జనంసాక్షి,,,  కరోనా  గడ్డు కాలంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజలకు సేవ చేసిన ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లకు సేవ సుపరిపాలన గరీబ్ కళ్యాణ్ కార్యక్రమంలో …