Main

ఈనెల15న ఉట్నూర్ లోజరిగే బండిసంజయ్ సభను విజయవంతం చేయాలి.

జనంసాక్షి న్యూస్ నెరడిగొండ: భారత దేశ ప్రదాని మోడీ పరిపాలన వ్యవస్థ అభివృద్ధి పథకాల అమలు దేశానికె వెన్నంటిదని ఆదిలాబాద్ జిల్లా ఎంపీ సోయం బాపురావు అన్నారు.శనివారం …

పల్లె ప్రగతి లో భాగస్వాములు కావాలి.

నార్నూర్ జనంసాక్షి :  ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ఎంపీపీ కనక మో తు బాయి …

గడప గడపకి బీజేపీ జిల్లా నేతల ప్రచారం.

ఆదిలాబాద్ బ్యూరో జనంసాక్షి : అదిలాబాద్ జిల్లాలోని బీజేపీ నేతలు గడపగడపకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను గ్రామ గ్రామాన తిరుగుతూ ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు. …

బిజెపి పార్టీ చేపట్టిన పధకాలను  కరపత్రాల రూపం లో ఇంటింటి కి  ప్రచారం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవిందర్ రెడ్డి   ఎల్లారెడ్డి 11  జూన్ 

 (జనంసాక్షి )  ఎల్లారెడ్డి మండలం లోని అన్నసాగర్ గ్రామం లో  శనివారం  బిజెపి ప్రభుత్వ        ఆహాయం లో నరేంద్ర మోడీ  ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా …

ఎండలు సైతం లెక్కచేయకుండా కాలినడకన పలు గ్రామాలను సందర్శించిన జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ.

నిర్మల్ బ్యూరో, జూన్11,జనంసాక్షి,,   శనివారం  9వ రోజైన   పల్లె ప్రగతి లో భాగంగా   కుభీర్ మండలం లోని  మాలెగామ్,  నిగ్వా,  తానూర్  మండలం లోని  భోసి   గ్రామాలలో  …

పట్టణ ప్రగతితో పట్టణాల అభివృద్ధి* *పట్టణ ప్రగతిలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్

జిల్లా కేంద్రంలోని శాస్త్రినగర్,  శ్రీనగర్ ప్రాంతాల్లో శనివారం ఉదయం మున్సిపల్ చైర్మన్ శ్రీ గండ్రత్ ఈశ్వర్  పర్యటించారు. కాలినడకన వార్డ్ అంతటా తిరిగి జరుగుతున్న పట్టణ ప్రగతి …

జగిత్యాల జడ్జి ని కలిసిన రంగసాయిపేట వాసులు వరంగల్ ఈస్ట్, జూన్ 11(జనం సాక్షి):

వరంగల్ నగరంలోని 42వ డివిజన్ రంగసాయిపేట లో శనివారం జగిత్యాల జిల్లా సీనియర్ సివిల్ జడ్జి కంచ ప్రసాద్ ను ఆయన చిన్ననాటి మిత్రులు కలిశారు .ఈ …

బిసిల అభివృద్ధి కీ  కేంద్ర ప్రభుత్వం చేయూత భాజాపా రాష్ట్ర నాయకులు రావుల రాంనాథ్

నిర్మల్ బ్యూరో, జూన్11,జనంసాక్షి,,    దేశ ప్రధాని  నరేంద్ర మోడీ  ఎనిమిది సంవత్సరాల పరిపాలనపై   శనివారం    రాష్ట్రవ్యాప్తంగా బిసి సదస్సులను నిర్వహించాలని   పార్టీ పిలుపు మేరకు  …

గాలివాన తో కూలిపోయిన ఇండ్లు జైనథ్ జనం సాక్షి జూన్ 11

జైనథ్ మండలం లోని కూర గ్రామంలో రాత్రి గాలివాన తో వచ్చిన వర్షానికి ఆత్రం ముత్త ఆత్రం దేవా జి సి డాo బాబన్ వీరి ఈ …

ఆధ్యాత్మిక నగరంగా నిర్మల్ పట్టణం* -రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.

నిర్మల్ బ్యూరో, జూన్,10,జనంసాక్షి,,    నిర్మల్ పట్టణం ను ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నూతనంగా నిర్మించే 3 …