Main

జగిత్యాల జడ్జి ని కలిసిన రంగసాయిపేట వాసులు వరంగల్ ఈస్ట్, జూన్ 11(జనం సాక్షి):

వరంగల్ నగరంలోని 42వ డివిజన్ రంగసాయిపేట లో శనివారం జగిత్యాల జిల్లా సీనియర్ సివిల్ జడ్జి కంచ ప్రసాద్ ను ఆయన చిన్ననాటి మిత్రులు కలిశారు .ఈ …

బిసిల అభివృద్ధి కీ  కేంద్ర ప్రభుత్వం చేయూత భాజాపా రాష్ట్ర నాయకులు రావుల రాంనాథ్

నిర్మల్ బ్యూరో, జూన్11,జనంసాక్షి,,    దేశ ప్రధాని  నరేంద్ర మోడీ  ఎనిమిది సంవత్సరాల పరిపాలనపై   శనివారం    రాష్ట్రవ్యాప్తంగా బిసి సదస్సులను నిర్వహించాలని   పార్టీ పిలుపు మేరకు  …

గాలివాన తో కూలిపోయిన ఇండ్లు జైనథ్ జనం సాక్షి జూన్ 11

జైనథ్ మండలం లోని కూర గ్రామంలో రాత్రి గాలివాన తో వచ్చిన వర్షానికి ఆత్రం ముత్త ఆత్రం దేవా జి సి డాo బాబన్ వీరి ఈ …

ఆధ్యాత్మిక నగరంగా నిర్మల్ పట్టణం* -రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.

నిర్మల్ బ్యూరో, జూన్,10,జనంసాక్షి,,    నిర్మల్ పట్టణం ను ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నూతనంగా నిర్మించే 3 …

గృహ ప్రవేశ కార్యక్రమం లో పాల్గొన్న సాకటి దశరథ్.

ఆదిలాబాద్ బ్యూరో జనంసాక్షి :శుక్రవారం భీంపూర్ మండలం లోని పిప్పల్ కోటి గ్రామంలో తోన్పు అశోక్ ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమం పాల్గొన్న గిరిజన మోర్చా రాష్ట్ర …

ప్లాస్టిక్ వాడితే కఠిన చర్యలు తప్పవు. డీపీవో శ్రీనివాస్.

బోథ్ జనంసాక్షి :బుధవారం పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా సోనాల గ్రామ పంచాయతీలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం పై డి పి ఓ శ్రీనివాస్  అన్ని వ్యాపార …

జాతీయ లోక్ఆదాలత్ ను విజయవంతం చేయండి

జనంసాక్షి బోథ్ : రాజీ మార్గం ద్వారా కేసులు పరిష్కరించుకోవడం వల్ల కక్షిదారులకు విలువైన సమయంతో పాటు న్యాయం జరుగుతుందని బోథ్ జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి …

రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీల్లోనూ రాణించాలి:- జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ మిర్యాలగూడ. జనం సాక్షి

రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీల్లోనూ నల్గొండ జిల్లా విద్యార్థులు పాల్గొని విజేతగా నిలిచేందుకు ప్రయత్నించాలని నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్ కోరారు. …

ఘనంగా 76వ ఎస్టియు ఆవిర్భావ దినోత్సవం.

జనంసాక్షి న్యూస్ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్టియు భవన్ లో గురువారం రోజున 76వ  ఆవిర్భావ దినోత్సవమును ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు జి సదానందం …

బ్రిడ్జ్ నిర్మాణంతో రాజులతాండ కష్టాలు తిరనున్నావి-ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు. జనంసాక్షి న్యూస్ నేరడిగొండ

వర్ష కాలంలో ప్రజల వాగుదాటే కష్టాలు తీర్చుకొనేందుకు బ్రిడ్జి నిర్మాణ పనులు ముమ్మరంగా పూర్తి చేయాలని సంబందిత అధికారులకు కాంట్రాక్టను బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు సూచించారు.గురువారం …