Main

గృహ ప్రవేశ కార్యక్రమం లో పాల్గొన్న సాకటి దశరథ్.

ఆదిలాబాద్ బ్యూరో జనంసాక్షి :శుక్రవారం భీంపూర్ మండలం లోని పిప్పల్ కోటి గ్రామంలో తోన్పు అశోక్ ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమం పాల్గొన్న గిరిజన మోర్చా రాష్ట్ర …

ప్లాస్టిక్ వాడితే కఠిన చర్యలు తప్పవు. డీపీవో శ్రీనివాస్.

బోథ్ జనంసాక్షి :బుధవారం పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా సోనాల గ్రామ పంచాయతీలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం పై డి పి ఓ శ్రీనివాస్  అన్ని వ్యాపార …

జాతీయ లోక్ఆదాలత్ ను విజయవంతం చేయండి

జనంసాక్షి బోథ్ : రాజీ మార్గం ద్వారా కేసులు పరిష్కరించుకోవడం వల్ల కక్షిదారులకు విలువైన సమయంతో పాటు న్యాయం జరుగుతుందని బోథ్ జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి …

రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీల్లోనూ రాణించాలి:- జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ మిర్యాలగూడ. జనం సాక్షి

రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీల్లోనూ నల్గొండ జిల్లా విద్యార్థులు పాల్గొని విజేతగా నిలిచేందుకు ప్రయత్నించాలని నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్ కోరారు. …

ఘనంగా 76వ ఎస్టియు ఆవిర్భావ దినోత్సవం.

జనంసాక్షి న్యూస్ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్టియు భవన్ లో గురువారం రోజున 76వ  ఆవిర్భావ దినోత్సవమును ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు జి సదానందం …

బ్రిడ్జ్ నిర్మాణంతో రాజులతాండ కష్టాలు తిరనున్నావి-ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు. జనంసాక్షి న్యూస్ నేరడిగొండ

వర్ష కాలంలో ప్రజల వాగుదాటే కష్టాలు తీర్చుకొనేందుకు బ్రిడ్జి నిర్మాణ పనులు ముమ్మరంగా పూర్తి చేయాలని సంబందిత అధికారులకు కాంట్రాక్టను బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు సూచించారు.గురువారం …

చిల్డ్రన్ పార్క్ ఏర్పాటు కై మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం అందజేసిన గ్రీన్ సిటీ అసోసియేషన్ సభ్యులు

మంచిర్యాల జిల్లా   కేంద్రం లోని  నూతనంగా ఏర్పాటు చేయబడిన గ్రీన్ సిటీ డి .టి. సి. పి లేఔట్ వెంచర్ లో   ప్రధానమైన మూడు …

ఆదివాసుల పై పెట్టిన కేసులు ఎత్తివేయాలి

 కడెం  జూన్ 08( జనం సాక్షి) బహుజన కమ్యూనిస్టు పార్టీ (bcp) ఉమ్మడి జిల్లా కమిటీ భూక్యా రమేష్    ఉమ్మడి జిల్లా కార్యదర్శి   మాట్లాడుతూ ఆదివాసుల …

నేడు రక్ష సెక్యూరిటీ సర్వీసెస్ వారి ఆధ్వర్యంలో జాబ్ మేళా

ఖానాపూర్ జూన్ 7(జనం సాక్షి): పట్టణంలోని సీఎంఆర్ ఫంక్షన్ హాల్ లో  నేడు నిరుద్యోగులకు జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు …

నిర్మల్ కు బీసీ స్టడీ సర్కిల్ మంజూరు చేసినందుకు మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థులు*

నిర్మల్ బ్యూరో, జూన్07,జనంసాక్షి,,,  -తెలంగాణ ప్రభుత్వం నిర్మల్ కు బీసీ స్టడీ సర్కిల్ ను మంజూరు చేసి..  పేద విద్యార్థులు బాగా చదువుకొని వారి బంగారు భవిష్యత్తుకు …