Main

హావిూలను విస్మరించిన సిఎం కెసిఆర్‌

ఆదిలాబాద్‌,జూన్‌15(జ‌నంసాక్షి): దళిత సిఎం హావిూతో తెలంగాణ ఉద్యమాన్ని నడిపితే అంతా కెసిఆర్‌ వెంట నడిచారని, కాని దానిని ఆయన తుంగలో తొక్కారని ఎంఆర్‌పీఎస్‌ జిల్లా అధికార ప్రతినిధి …

బాసర అకౌంటెంట్ అవినీతి లీలలు…

ఆదిలాబాద్ : కొందరు ఆలయాధికారులు అక్రమసంపాదనతో బాసర సరస్వతి ఆలయం అబాసుపాలవుతోంది. జ్ఞాన సరస్వతి దేవిగా పూజలందుకునే అమ్మవారి వద్దకు భక్తితో వచ్చే భక్తులను నిలువుదోపిడి చేస్తుండడం …

ఊపందుకున్న చెరువుల పూడికతీత పనులు

ఆదిలాబాద్‌,మే7(జ‌నంసాక్షి): మిషన్‌ కాకతీయ పథకం కింద జిల్లాలో చెరువుల పునరుద్ధరణ పనులు ఊపందుకున్నాయి. వేసవి కాలంలోగా పూర్తి చేసేందుకు వీలుగా ప్రభుత్వం శరవేగంగా అనుమతులు మంజూరు చేయడంతో …

తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకుంటే ఊరుకునేది లేదు

ఆంధ్రా పార్టీలకు మంత్రి జోగు హెచ్చరిక ఆదిలాబాద్‌,మే4(జ‌నంసాక్షి): తెలంగాణ వ్యతిరేక వైఖరిని వీడకుంటే కాంగ్రెస్‌,టిడిపిలకు గట్టిగా బుద్ది చెబుతామని మంత్రి జోగు రామన్న హెచ్చరించారు. తెలంగాణ అభివీదద్‌ఇని …

ఏసీబీకి చిక్కిన వీఆర్‌వో

ఆదిలాబాద్ : మందమర్రి మండలం తిమ్మాపూర్ వీఆర్‌వో చందు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయాడు. రైతు నుంచి రూ. 7 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు …

నేడు ఎస్పీఎం కార్మికుల ‘చలో తెలంగాణ భవన్‌’

ఆదిలాబాద్‌,ఏప్రిల్‌5(జ‌నంసాక్షి): జిల్లాలో సిర్పూర్‌ పేపర్‌ మిల్లు పునరుద్దరణపై ఆశలు మృగ్యమయ్యాయి. ఇద్దరు మంత్రులు, ఒక అధికార ప్రతినిధి ఉన్నా ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. దీంతో ఇక …

వాగులో పడి ఇద్దరు చిన్నారులు మృతి

ఆదిలాబాద్‌,ఏప్రిల్‌2(జ‌నంసాక్షి): ఆదిలాబాద్‌ జిల్లా మందమర్రి మండలం తిమ్మాపూర్‌ గ్రామ శివారులోని రాళ్లవాగులో శనివారం తెల్లవారుజామున ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి …

మే నెలాఖరుకు జైపూర్‌ విద్యుత్‌

ఆదిలాబాద్‌,ఏప్రిల్‌2(జ‌నంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన హావిూ మేరకు మే నెలకల్లా 1200 మెగావాట్ల విద్యుత్తును రాష్టాన్రికి కి అందించేందుకు తాము కృషి చేస్తున్నామని ఎస్టీపీపీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌  …

ఆదిలాబాద్‌ కరవు ప్రాంతంగా ప్రకటించకపోవడంలో ఆంతర్యం?

లోటు వర్షపాతం ఉన్నా పట్టించుకోని అధికారులు ఆదిలాబాద్‌,మార్చి30(జ‌నంసాక్షి): రాష్ట్రం వ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా అధికారుల తప్పుడు నివేదికల వల్లనే ఆదిలాబాద్‌ జిల్లాకరువు ప్రాంతంగా ప్రకటించడం లేదన్న …

ఆటో బోల్తా ఒకరి మృతి

  ఆదిలాబాద్‌ మండల సమీపంలోని పొత్పెల్లిబి గ్రామంలో ఆటో బోల్తా పడిన సంఘటనలో ఒకరు మృతి చెందగా.. మరొకరికి గాయాలయ్యాయి. ఎస్సై సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం… …