Main

ఏసీబీకి చిక్కిన వీఆర్‌వో

ఆదిలాబాద్ : మందమర్రి మండలం తిమ్మాపూర్ వీఆర్‌వో చందు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయాడు. రైతు నుంచి రూ. 7 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు …

నేడు ఎస్పీఎం కార్మికుల ‘చలో తెలంగాణ భవన్‌’

ఆదిలాబాద్‌,ఏప్రిల్‌5(జ‌నంసాక్షి): జిల్లాలో సిర్పూర్‌ పేపర్‌ మిల్లు పునరుద్దరణపై ఆశలు మృగ్యమయ్యాయి. ఇద్దరు మంత్రులు, ఒక అధికార ప్రతినిధి ఉన్నా ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. దీంతో ఇక …

వాగులో పడి ఇద్దరు చిన్నారులు మృతి

ఆదిలాబాద్‌,ఏప్రిల్‌2(జ‌నంసాక్షి): ఆదిలాబాద్‌ జిల్లా మందమర్రి మండలం తిమ్మాపూర్‌ గ్రామ శివారులోని రాళ్లవాగులో శనివారం తెల్లవారుజామున ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి …

మే నెలాఖరుకు జైపూర్‌ విద్యుత్‌

ఆదిలాబాద్‌,ఏప్రిల్‌2(జ‌నంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన హావిూ మేరకు మే నెలకల్లా 1200 మెగావాట్ల విద్యుత్తును రాష్టాన్రికి కి అందించేందుకు తాము కృషి చేస్తున్నామని ఎస్టీపీపీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌  …

ఆదిలాబాద్‌ కరవు ప్రాంతంగా ప్రకటించకపోవడంలో ఆంతర్యం?

లోటు వర్షపాతం ఉన్నా పట్టించుకోని అధికారులు ఆదిలాబాద్‌,మార్చి30(జ‌నంసాక్షి): రాష్ట్రం వ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా అధికారుల తప్పుడు నివేదికల వల్లనే ఆదిలాబాద్‌ జిల్లాకరువు ప్రాంతంగా ప్రకటించడం లేదన్న …

ఆటో బోల్తా ఒకరి మృతి

  ఆదిలాబాద్‌ మండల సమీపంలోని పొత్పెల్లిబి గ్రామంలో ఆటో బోల్తా పడిన సంఘటనలో ఒకరు మృతి చెందగా.. మరొకరికి గాయాలయ్యాయి. ఎస్సై సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం… …

మంత్రి జోగు రామన్న నివాసం ముట్టడి

ఆదిలాబాద్‌: తెలంగాణ అటవీశాఖ మంత్రి జోగురామన్న నివాసాన్ని విద్యార్థి సంఘాల నేతలు ఈరోజు ముట్టడించారు. ఆదిలాబాద్‌లోని మంత్రి నివాసానికి చేరుకున్న విద్యార్థులు అక్కడే బైఠాయించి నినాదాలు చేశారు. …

ఆటో, టిప్పర్ ఢీ: ఆరుగురు దుర్మరణం

ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా జైపూర్ – భీమారం సమీపంలోని మాంతమ్మ ఆలయం ఎదురుగా శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న ఆటోను లారీ …

వంతెనపై నుండి బస్సు బోల్తా..ఒకరు మృతి..

ఆదిలాబాద్ : జిల్లాలో ఓ ఆర్టీసీ బస్సు వంతెన పై పడిపోయింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే జిల్లాలోని కాగజ్ …

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో నిలిచిన పత్తి కొనుగోళ్లు

హైదరాబాద్‌: ఆదిలాబాద్‌ మార్కెట్‌యార్డులో పత్తి కొనుగోలుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. పత్తికొనుగోళ్లు జరపబోమంటూ వ్యాపారులు మార్కెట్‌ కార్యదర్శికి లేఖ రాశారు. దీంతో సీసీఐ ద్వారా పత్తికొనుగోలు …