ఆదిలాబాద్

కాంగ్రెస్ పార్టీ యూత్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాలపంపిణీ

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం దేవులవాడ జిల్లా పరిషత్ పాఠశాలలో సుమారు ఎనబై మంది పదో తరగతి విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ యూత్ ఆధ్వర్యంలో పుస్తకాలు పంపిణీ …

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల్ పారుపల్లి వాసుకి సీఎం సహాయనిధి చెక్కు అందజేత

04 జనం సాక్షి కోటపల్లి చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ప్రభుత్వ విప్,చెన్నూరు ఎమ్మెల్యే,మంచిర్యాల జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాల్క సుమన్ అన్న గారి …

ఆరవ రోజు రిలే నిరాహార దీక్షకు ముస్లిం మైనార్టీ సోదరుల సంఘీభావం

ఇటిక్యాల (జనంసాక్షి) ఆగస్టు 03 : ఎర్రవల్లిని మండల కేంద్రంగా ప్రకటించాలని మండల పరిధిలోని ఎర్రవల్లి చౌరస్తాలో మండల సాధన సమితి అధ్యక్షులు పి. రాగన్న, ఎర్రవల్లి …

పేద కుటుంబానికి పెద్ద ఆపద.

బెల్లంపల్లి, ఆగస్టు2, (జనంసాక్షి) పేద కుటుంబానికి పెద్ద ఆపద ఎదురైంది. మానవత్వం గల వ్యక్తులు తలో కొంత సాయం చేసి తమ ఆశల దీపాన్ని నిలబెట్టాలని ఆపేద …

తల్లి పాలు బిడ్డకు రక్షణ

దండేపల్లి జనంసాక్షి. ఆగస్టు 02 తల్లి పాలు బిడ్డకు రక్షణ తల్లి పాలలో ఎన్నో శ్రేష్ఠమైన పోషకాలు ఉంటాయి.తల్లి పాల వారోత్సవాల లో. భాగంగా దండేపల్లి మండలంలోని …

చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

-జూనియర్ సివిల్ జడ్జి ఉపనిష ధ్వని సమాజంలో ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఉపనిష ధ్వని …

రెండు లారీలు ఢీకొని మంటలు చెలరేగి కాలిబుడిదైనవి. 

నేరడిగొండఆగస్టు1(జనంసాక్షి): మండలంలోని కుఫ్టీ గ్రామ సమీపంలోని 44నంబర్  నెంబర్ జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు డీ కొన్న …

పార్థివ దేహానికి నివాళులు అర్పించిన టిఆర్ఎస్ నాయకులు..

  బెజ్జూర్( జనంసాక్షి) బెజ్జూర్ గ్రామానికి చెందిన. టాకిరే ఎల్లోజి. అనారోగ్యంతో మృతి చెందడంతో. సోమవారం నాడు.పార్థివ దేహానికి నివాళులు అర్పించి. వారి కుటుంబసభ్యులను.పరామర్శించి.ప్రగాఢ సానుభూతి తెలిపారు‌. …

దూకుడు పెంచిన తెలంగాణ బిజెపి

చేరికల జాబితతో ఢల్లీికి వెళ్లిన ఈటెల, డికె అరుణ నేటినుంచి బండి సంగ్రామయాత్ర బాసర ట్రిపుల్‌ ఐటి సమస్యలను పట్టించుకోరా: బండి కరీంనగర్‌,అగస్టు1 జ‌నంసాక్షిః  ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఢల్లీి …

బాసర ట్రిపుల్‌ ఐటీలో కరోనా కలకలం

ఆరుగురు విద్యార్థులకు పాజిటివ్‌ నిర్మల్‌,అగస్టు1 జ‌నంసాక్షిః బాసర ట్రిపుల్‌ ఐటీలో కరోనా కలకలం రేగింది. ఆరుగురు విద్యార్థులకు కోవిడ్‌ సోకింది. వారిని ఐసోలేషన్‌ లో ఉంచి చికిత్స …