ఆదిలాబాద్

రెండు లారీలు ఢీకొని మంటలు చెలరేగి కాలిబుడిదైనవి. 

నేరడిగొండఆగస్టు1(జనంసాక్షి): మండలంలోని కుఫ్టీ గ్రామ సమీపంలోని 44నంబర్  నెంబర్ జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు డీ కొన్న …

పార్థివ దేహానికి నివాళులు అర్పించిన టిఆర్ఎస్ నాయకులు..

  బెజ్జూర్( జనంసాక్షి) బెజ్జూర్ గ్రామానికి చెందిన. టాకిరే ఎల్లోజి. అనారోగ్యంతో మృతి చెందడంతో. సోమవారం నాడు.పార్థివ దేహానికి నివాళులు అర్పించి. వారి కుటుంబసభ్యులను.పరామర్శించి.ప్రగాఢ సానుభూతి తెలిపారు‌. …

దూకుడు పెంచిన తెలంగాణ బిజెపి

చేరికల జాబితతో ఢల్లీికి వెళ్లిన ఈటెల, డికె అరుణ నేటినుంచి బండి సంగ్రామయాత్ర బాసర ట్రిపుల్‌ ఐటి సమస్యలను పట్టించుకోరా: బండి కరీంనగర్‌,అగస్టు1 జ‌నంసాక్షిః  ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఢల్లీి …

బాసర ట్రిపుల్‌ ఐటీలో కరోనా కలకలం

ఆరుగురు విద్యార్థులకు పాజిటివ్‌ నిర్మల్‌,అగస్టు1 జ‌నంసాక్షిః బాసర ట్రిపుల్‌ ఐటీలో కరోనా కలకలం రేగింది. ఆరుగురు విద్యార్థులకు కోవిడ్‌ సోకింది. వారిని ఐసోలేషన్‌ లో ఉంచి చికిత్స …

ఘనంగా రంగుల దినోత్సవ సంబరాలు

నిర్మల్ బ్యూరో, జులై30,జనంసాక్షి,, జిల్లా కేంద్రంలోని నటరాజ్ నగర్ బచ్పన్  పాఠశాల లో శనివారం పసుపు పచ్చ రంగుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు అందరు …

రెవెన్యూ తహశీల్దార్ కు పుష్పగుచ్ఛం ఇచ్చి నిరసన తెలిపిన విఆర్ఎలు.

నెరడిగొండ జులై29(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విఆర్ఎలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు వివిధ సన్నివేశాల్లో నిరంతరం తాసిల్దార్ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని విఆర్ఏ …

పంటలకి నీరు ఇస్తారా ఇవ్వరా రైతులకు సమాధానం చెప్పండి 

కడం జూలై 30( జనం సాక్షి )ప్రాజెక్టు ని నమ్ముకొని పంటలు వేసుకుంటున్న రైతులకి నీరు ఈ సీజన్ లో అందుతుందా లేదా ఎదో ఒకటి సమాధానం …

బ్రతుకు దశ మారటానికి చదువు ముఖ్యం

జీ.ఎస్.ఆర్. ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ రాజా రమేష్ మిత్రబృందం సహకారంతో, మంచిర్యాల జిల్లా కొటపల్లి మండలం లోని అన్నారం, లక్ష్మీపురం గవర్నమెంట్ స్కూల్లో స్ 150 మంది …

సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించిన ఎంపీపీ..

నెరడిగొండ జులై30(జనంసాక్షి): సిఎం సహాయనిధి పేదలకు వరంలాంటిదని ఎంపీపీ రాథోడ్ సజన్ అన్నారు.శనివారం రోజున మండల కేంద్రంలోని ఎంపీపీ. ఆఫీసు ఆవరణలో  మండలంలోని బుగ్గారం గ్రామానికి చెందిన …

బ్యాంక్ ఖాతాదారులకు అవగాహన సదస్సు

జైనథ్ జనం సాక్షి జులై 30 జైనథ్ మండలం లోని లక్ష్మీపూర్ గ్రామంలో దక్కన్ గ్రామీణ బ్యాంక్ సిబ్బంది బ్యాంకు ఖాతాదారులకు పొదుపు ఏ విధంగా చేసుకోవాలి …