ఆదిలాబాద్

బాసర సరస్వతి దేవి అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్.

బాసర ట్రిపుల్ ఐటి ని సందర్శించిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్  తమిళసై సౌందరరాజన్   నిర్మల్ బ్యూరో, ఆగస్టు07,జనంసాక్షి,,,   ఆదివారం అర్జీయుకేటి బాసర ట్రిపుల్ ఐటి లో  …

కాంట్రాక్టు కార్మికుని కుటుంబానికి ద్రోహం చేసిన కార్మిక సంఘాలు.

బెల్లంపల్లి, ఆగస్టు 6, (జనంసాక్షి) బెల్లంపల్లి శాంతిఖని గని అండర్ గ్రౌండ్ గని 4/4/2022 తేదీ నందు మరణించిన కందుల లక్ష్మీనారాయణ కుటుంబానికి కార్మిక సంఘాలు ద్రోహం …

పొడుకై గిరిజన గోడు -చలో ప్రగతి భవన్

రాష్ట్ర ప్రభుత్వానికి గిరిజన సమస్యలను పరిష్కరించే సమయం లేనందున వారి వద్దకే రాష్ట్రంలో ఉన్న ఆదివాసి గిరిజన రైతులు, నాయకులు, మేధావులతో కలిసి ఆగస్టు 9 ప్రపంచ …

తెలంగాణ సిద్ధంగా కర్త జయంతి ఘనంగా జరిగింది.

నెరడిగొండ ఆగస్టు6(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతినీ మండల ఎంపీపీ రాథోడ్ సజన్,తహశీల్దార్ పవన్ చంద్ర ఆధ్వర్యంలో రెవెన్యూ కార్యాలయం నందు శనివారం …

సి సి కెమెరాలకు జియో ట్యాగింగ్

ఎసై రజినీకాంత్ ఖానాపూర్ రూరల్ 6 ఆగష్టు జనం సాక్షి: ఖనపూర్లోని వివిధ నగర్ లో ఉన్న సి సి కెమెరాలకు శనివారం ఎసై రజనీకాంత్ ఆధ్వర్యంలో …

ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి.

జనం సాక్షి ఉట్నూర్. గంగాపూర్ గ్రామ పంచాయతీలో ఎంపీపీ విస్తృత పర్యటన ఈ పర్యటనలో భాగంగా గ్రామపంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారి …

నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని వినతి

బెల్లంపల్లి, ఆగస్టు 5, (జనంసాక్షి) బెల్లంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరుతూ శుక్రవారం బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య హైదరాబాద్లోని ప్రగతి భవన్ లో తెలంగాణ …

ఎల్ఓసి మంఎల్ఓసి మంజూరు చేసిన ఎమ్మెల్యే.

బాధితురాలిని పరమర్శిస్తున్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. బెల్లంపల్లి, ఆగస్టు5, (జనంసాక్షి) బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండల కేంద్రానికి చెందిన నిరుపేద విద్యార్థిని బూరం స్వాతి రోడ్డు ప్రమాదంలో …

ఘనంగా వరలక్ష్మీ వ్రతం

నార్నూర్. (జనం సాక్షి) నార్నూర్ వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని నార్నూర్ గాదిగూడ మండలాల్లో ఘనంగా మండల కేంద్రంలోని సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో వరలక్ష్మి వ్రతం పూజలు …

పరిసరాల పరిశుభ్రతను పాటించాలి

నార్నూర్. (జనం సాక్షి) నార్నూర్ పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకొని శుభ్రంగా ఉంచుకోవాలని హెచ్ఈఓ పవార్ రవీందర్ అన్నారు శుక్రవారం గాదిగూడ మండలంలోని ఆద్మీయాన్ …