ఆదిలాబాద్

ఆదివాసీల హక్కుల కోసం పోరాటమే శరణ్యం

ఆదిలాబాద్ ఎంపి సోయం బాబురావు జూలూరుపాడు, ఆగష్టు 9, జనంసాక్షి: ఆదివాసీల హక్కుల పరిరక్షణ, సాధన కోసం పోరాటమే శరణ్యమని ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యులు సోయం బాబురావు …

విఆర్ఏల సమ్మె16వ రోజుకు చేరింది.

నెరడిగొండఆగస్టు3(జనంసాక్షి): విఆర్ఎల సమస్యలు పరిష్కరించాలని నిరవధిక సమ్మె మంగళవారం నాటికి 16వ రోజుకు చేరింది.ఇప్పటికే వివిధ పార్టీ నాయకులు వెళ్లి విఆర్ఎలకు సంఘీభావం తెలిపారని,ఈ సందర్భంగా విఆర్ఏల …

జాతీయ జెండాలను ఎగురవేసి దేశభక్తిని చాటాలి.

నెరడిగొండఆగస్టు9(జనంసాక్షి)ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో బాగంగా వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని మండల జడ్పీటీసీ అనిల్ జాధవ్ అన్నారు.దేశానికి స్వాతంత్య్రం సిద్దించి 75 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా …

స్వతంత్ర వజ్రోత్సవాల్లో భారత కీర్తిని దశదిశలా చాటుదాం.

నెరడిగొండఆగస్టు8(జనంసాక్షి): 75వ భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలను పండుగ వాతావరణంల మండలంలో ఘనంగా నిర్వహించాలని మండల స్థాయి అధికారులు ఎంపీడీఓ అబ్దుల్ సమద్, తహశీల్దార్ పవన్ చంద్ర,ఎంపీఓ శోభన,ఎపిఓ …

అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

రాష్ట్ర సర్పంచుల ఐక్యవేదిక అధ్యక్షుడు కొన్నింటి సురేష్ మోమిన్ పేట ఆగస్టు 8 జనం సాక్షి అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు కేంద్ర రాష్ట్ర …

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్

ఖానాపురం ఆగష్టు 7జనం సాక్షి  మండలంలోని  పెద్దమ్మగద్ద గ్రామానికి చెందిన  మేరుగు నర్సయ్య గౌడ్ మృతి చెందగా మృతుడి కుటుంబాన్ని నర్సంపేట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ …

అనాధ బాలుని దత్తత తీసుకున్న డాక్టర్ కల్నల్ మాచర్ల బిక్షపతి ముదిరాజ్

జనగామ రూరల్(జనం సాక్షి)ఆగస్ట్7:జనగామ మండలంలోని వడ్లకొండ గ్రామంలో పుట్టుకతోనే తల్లి మరణించగా గత నెలలో తండ్రి కూడా మరణించి గా అనాధగా  మిగిలిపోయినాడు  గోనె ఉపేందర్ 13 …

మందకృష్ణ మాదిగ చేసిన పోరాట ఫలితంమే ఆరోగ్యశ్రీ

. నేరడిగొండఆగస్టు7(జనంసాక్షి): మాదిగ దండోరా ఉద్యమం సమస్త మానవ హక్కుల దండోరాగా మారిందని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర  నాయకుడు గజ్జెల శంకర్ అన్నారు.ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు …

జనగామ పట్టణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపుకు భారిగా తరలిన వచ్చిన కుల బంధువులు.

    జనగామ( జనం సాక్షి)ఆగస్ట్7:  జనగామ పట్టణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగినది పిలవగానే మానవతా దృక్పథంతో స్పందించిన డాక్టర్ మాచర్ల …

ప్రశాంతంగా ముగిసిన ఎస్.ఐ ప్రాథమిక పరీక్ష,

91.88% హాజరు శాతం నమోదు. 468 మంది పరీక్షకు గైర్ హాజరు పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా యస్.పి.  యం.  రమణ కుమార్ సంగారెడ్డి టౌన్ …