ఆదిలాబాద్

జ్వరాలు రాకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలి

అన్ని జ్వరాలను డెంగ్యూగా నిర్ధారించలేం ఆస్పత్రుల్లో సిబ్బంది, మందులు సిద్దం మంచిర్యాల,ఆగస్ట్‌12(జనం సాక్షి): జిల్లాలో డెంగ్యూ, మలేరియా జ్వరాలు విస్తరిస్తున్నాయి. గతంలో మాదిరి డెంగ్యూ ప్రభావం అంతగా …

కాగజ్‌నగర్‌లో నిత్యాన్నదాన సత్రం ఏర్పాటు

కొమురం భీం,అగస్టు11(జనం సాక్షి): కాగజ్‌నగర్‌లో టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప నిత్యాన్నదాన సత్రం ఏర్పాటు చేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సిర్పూర్‌ నియోజకవర్గ ప్రజలతోపాటు అక్కడికి వచ్చిపోయేవారి …

దళిత, గిరిజనులకు తీరని అన్యాయం

ఇంద్రవెల్లి స్మారకంలో సీతకక్క నివాళి ఆదిలాబాద్‌,అగస్టు9(జనంసాక్షి): ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపానికి ఎమ్మెల్యే సీతక్క నివాళులు అర్పించారు. అంతర్జాతీయ గిరిజన దినోత్వసం సందర్భంగా కాంగ్రెస్‌ నిర్వహించే సభకోసం సీతక్క …

ఆదివాసీల అభ్యున్నతే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం

గిరిజనుల వెనకబాటును తొలగిస్తున్న కెసిఆర్‌ మా తండాలో మా రాజ్యం’అనే గిరిజన కలను సాకారం చేసారు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్బంగా మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ఆదిలాబాద్‌,అగస్టు9(జనంసాక్షి): …

నిర్మల్‌ పట్టణాభివృద్దికి ప్రత్యేక చర్యలు

హైడ్రాలిక్‌ వాహనాన్ని ప్రారంభించిన మంత్రి నిర్మల్‌,డిసెంబర్‌3 (జనంసాక్షి) : నిర్మల్‌ పురపాలక శాఖ ఆధ్వర్యంలో నూతనంగా కొనుగోలు చేసిన హైడ్రాలిక్‌ మౌంటెడ్‌ లాడర్‌ వాహనాన్ని గురువారం దేవాదాయ …

ఆదిలాబాద్‌లో ప్రధాన రోడ్లు వెడల్పు

ఆదిలాబాద్‌,డిసెంబర్‌3 (జనంసాక్షి)  ఆదిలాబాద్‌ పట్టణంలోని ప్రధాన రోడ్లు వెడల్పు, పలు వార్డుల్లో అంతర్గత రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే జోగు రామన్న తెలిపారు. పట్టణాభివృద్దికి ప్రత్యేక చర్యలు తీసుకుని …

పులిదాడితో భయాందోళనలో ప్రజలు

గతంలో విఘ్నేష్‌..ఇప్పుడు నిర్మలపై దాడి పొలం పనులకు వెళ్లాలంటేనే  భయపడుతున్న ప్రజలు పులిని బంధించి తమను కాపాడాలని వేడుకోలు కొమ్రంభీం,నవంబర్‌30 (జనం సాక్షి):  జిల్లాలో మరోమారు తాజాగా పులిదాడితో …

పత్తిరైతులకు పక్కలో బల్లెంలా దళారులు

సిసిఐ కొనుగోళ్లు కూడా అంతంత మాత్రమే ఆశలు పెట్టిన తెల్లబంగారంతో నష్టపోతున్న రైతులు ఆదిలాబాద్‌,నవంబర్‌19(జ‌నంసాక్షి): జిల్లాలో పత్తి రైతాంగానికి దళారుల బెడద తప్పడం లేదు. సీసీఐ కొనుగోళ్లు …

దుబ్బాక ఫలితమే గ్రేటర్‌లోనూ ఉంటుంది: బిజెపి

మంచిర్యాల,నవంబర్‌17(జ‌నంసాక్షి): దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునం దన్‌రావు గెలుపు కేసీఆర్‌ నిరంకుశ పాలనకు నిదర్శనమని జిల్లా అధ్యక్షు డు వెరబెల్లి రఘునాథ్‌ పేర్కొన్నారు. ఇదే …

సిసిఐ కేంద్రాల్లోనే పత్తి అమ్మకాలు చేయాలి

దళారులను నమ్మి మోసపోవద్దన్న ఎమ్మెల్యే ఆదిలాబాద్‌,నవంబర్‌17(జ‌నంసాక్షి): సీసీఐ కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు పత్తి విక్రయించాలని ఎమ్మెల్యే జోగురామన్న పేర్కొన్నారు. ప్రభుత్వం క్వింటాల్‌ పత్తికి రూ.5,825 ప్రకటించిందన్నారు. దళారులను …