ఆదిలాబాద్

పెరటితోటల పెంపకంపై అవగాహన

ఆదిలాబాద్‌,నవంబర్‌27 (జనంసాక్షి) :  అదనపు ఆదాయం కోసం పెరటి తోటల పెంపకంచేపట్టాలని బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్‌, సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ రాజేశ్వర్‌నాయక్‌ పేర్కొన్నారు. గ్రామాల్లో …

మున్సిపల్‌ ఎన్నికలే లక్ష్యంగా బిజెపి ముందుకు

యాత్రలు,కార్యక్రమాలతో ప్రజలకు చేరువ ఉమ్మడి జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పర్యటనలు ఆదిలాబాద్‌,నవంబర్‌27   (జనంసాక్షి) : మున్సిపల్‌ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ పట్టణ బాట పట్టింది. గాంధీ …

తెరాస హయాంలో ఆలయాలకు మహర్దశ

– మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అదిలాబాద్‌, నవంబర్‌26(జనం సాక్షి) : టీఆర్‌ఎస్‌ హయాంలోనే మన రాష్ట్రంలోని ఆలయాలకు మహర్దశ వచ్చిందని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ఉమ్మడి …

జోగు ఫౌండేషన్‌ ద్వారా స్పోకెన్‌ ఇంగ్లీష్‌ పుస్తకాలు

ఆదిలాబాద్‌,నవంబరు 26(జనం సాక్షి): జోగు ఫౌండేషన్‌ తరఫున విద్యార్థులకు స్పోకెన్‌ ఇంగ్లిష్‌ బుక్స్‌ పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఇదివరకే 17 వేల స్పోకెన్‌ …

గిరిజనుల్లో పౌష్టికాహార లోపం

ఇక్రిశాట్‌ సహకారంతో ఆహారం అందచేత తయారీలో గిరిజన యువతకు శిక్షణ నిర్మల్‌,నవంబరు 26(జనం సాక్షి): ఏజెన్సీలో అత్యధికంగా పౌష్టికాహార లోపం, రక్తహీనతతో ప్రజలు బాధపడుతున్నారు. గిరిజనులు ఈ …

మరింత వేగంగా తెలంగాణ అభివృద్ది

ప్రాజెక్టులు సత్వరం పూర్తి చేసే సంకల్పం మున్సిపాలిటీల్లోనూ టిఆర్‌ఎస్‌ గెలవాలి జోగురామన్న పిలుపు ఆదిలాబాద్‌,నవంబర్‌26(జనం సాక్షి): తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తరవాత గత ఐదేళ్ల అభివృద్దిని …

సర్వేలో బయటపడుతున్న అక్రమాలు

ఆందోళనలతో వెలుగులోకి మరిన్ని బాగోతాలు ఆదిలాబాద్‌,నవంబర్‌25 (జనంసాక్షి) : భూ రికార్డుల ప్రక్షాళన సర్వేలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న అసైన్డ్‌ భూముల వివరాలను సేకరిస్తున్నారు. అనేక …

యాసంగి పంటలకు సిద్దమవుతున్న రైతులు

వాణిజ్య పంటలకు ప్రోత్సాహం ఆదిలాబాద్‌,నవంబర్‌25 (జనంసాక్షి) : జిల్లాలో వ్యవసాయ రంగం అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. యాసంగిలో ప్రధానంగా శనగ, గోధుమ, వేరు …

ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి

ఆదిలాబాద్‌,నవంబరు 25 (జనంసాక్షి) : ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సిన పీఆర్సీని వెంటనే విడుదల చేయాలని టీయూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు ఎస్‌.వినోద్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. తెలంగాణ …

ఆస్పత్రుల్లో నిర్లక్ష్యం తగదు

నిర్మల్‌,నవంబర్‌25 (జనంసాక్షి) : విధి నిర్వహణలో అలసత్వం వహించే వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటానని ఐటీడీఏ పీఓ హెచ్చరించారు. వైద్యులు అంకితభావంతో విధులు నిర్వహించాలని వందశాతం ప్రసవాలు …

తాజావార్తలు