ఆదిలాబాద్

కాళేశ్వరంతో మారనున్న రూపురేఖలు

ఉమ్మడి జిల్లాలో మారిన పరిస్థితులు: జోగు ఆదిలాబాద్‌,డిసెంబర్‌14(జనం సాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ చొరవ చూపి భారీగా నిధులు ఖర్చుపెట్టి రైతాంగానికి సాగునీరు అందించిన తీరు గతంలో ఎప్పుడూ …

వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించాల్సిందే

లక్ష్యాన్ని పూర్తి చేయాల్సిన బాధత్య ప్రజలదే ఆదిలాబాద్‌,డిసెంబర్‌14(జనం సాక్షి ): మరుగుదొడ్ల నిర్మాణం నిరంతర పక్రియ అని డీఆర్‌డీవో పీడీ రాజేశ్వర్‌ రాథోడ్‌ అన్నారు. స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంలో …

కెసిఆర్‌ పథకాలు ఆదర్శం: ఎమ్మెల్యే

నిర్మల్‌,డిసెంబర్‌14(జనం సాక్షి ): ఆర్థికమాంద్యం ఉన్నా ఐదేళ్లలో రాష్టాన్న్రి ముందుకు నడిపించిన ఘనత సిఎం కేసీఆర్‌కే దక్కిందని ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖా నాయక్‌ అన్నారు. జిల్లాలో సింగరేణి వెలుగునిచ్చే …

ఇక చకచకా మిషన్‌ భగీరథ పనులు

పెండింగ్‌ పనుల పూర్తికి అధికారుల కసరత్తు ఆదిలాబాద్‌,డిసెంబర్‌12(జ‌నంసాక్షి): గ్రావిూణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించి, ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ …

దళిత మహిళల పిల్లలకు గురుకుల విద్య

పదివేల ఆర్థిక సాయం అందించిన పోలీసులు ఆసిఫాబాద్‌,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): గత నెల 24న లింగాపూర్‌ మండలంలో అత్యాచారం, హత్యకు గురైన దళిత మహిళ సమత ఇద్దరు పిల్లలకు సాంఘిక …

రాగితీగ చోరీల ముఠా అరెస్ట్‌

ఆదిలాబాద్‌,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్ల నుంచి రాగితీగను దొంగలిస్తున్న అంతరాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఆరుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ విష్ణువారియర్‌ తెలిపారు. …

పంపిణీకి సిద్దంగా క్రిస్మస్‌ కానుకలు

నియోజకవర్గానికి వేయి ప్యాకెట్లు రూ.2 లక్షలు కేటాయించిన ప్రభుత్వం ఆదిలాబాద్‌,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్న తెలంగాణ ప్రభుత్వం క్రిస్మస్‌ పర్వదినానికి గిఫ్టులను …

లచ్చంపూర్‌లో నేడు కవి సమ్మేళనం

ఆదిలాబాద్‌,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): ప్రముఖ తత్వకవి యోగి పరమేశ్వరయ్య రచించిన ఆత్మ సాక్షాత్కారం, మానవద్గీత పుస్తకావిష్కరణ, కవి సమ్మేళనం కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించ నున్నారు. తలమడుగు మండలం లచ్చంపూర్‌ గ్రామంలో …

రాజధానిలో మరోమారు ఆదివాసీ గర్జన

9న భారీ ఎత్తున సభ..భారీగా తరలిన జనం తుడం దెబ్బ పిలుపుతో కదలిన గిరిజనం ఆదిలాబాద్‌,డిసెంబర్‌7(జ‌నంసాక్షి): ఆదివాసీలు రాజధాని హస్తినబాట పట్టారు. ఈనెల 9న ఢిల్లీలోని రాంలీలా …

కంది కొనుగోళ్లకు రంగం సిద్దం

    మార్క్‌ఫెడ్‌ ద్వారా మద్దతు ధరలు ఆదిలాబాద్‌,డిసెంబర్‌6(జ‌నంసాక్షి): జిల్లా వ్యాప్తంగా మార్కెట్‌ యార్డుల్లో కంది కొనుగోళ్లు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. మార్క్‌ఫెడ్‌ ద్వారా పంటను కొనుగోలు …