ఆదిలాబాద్

ఆదిలాబాద్‌లో జోరుగా ప్రచారం

  జోగురామన్నకు మద్దతుగా నేతల పరుగులు టిఆర్‌ఎస్‌తోనే ప్రజలకు న్యాయం జరుగుతుందన్న జోగు అదిలాబాద్‌,నవంబర్‌10(జ‌నంసాక్షి): జిల్లాలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రచారం జట్‌ స్పీడ్‌ తో కొనసాగుతుంది. అదిలాబాద్‌ …

కాంగ్రెస్‌ వల్లే గల్ఫ్‌కు వలసలు

– ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పే కాంగ్రెస్‌ను నమ్మకండి – టీఆర్‌ఎస్‌ హయాంలోనే గల్ఫ్‌ బాధితులకు న్యాయం – నాలుగేళ్లలో వారి సంక్షేమం కోసం రూ.106కోట్లు కేటాయించాం …

12 నుంచి నామినేషన్ల స్వీకరణ

దివ్యాంగుల ఓటింగ్‌ కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఆదిలాబాద్‌,నవంబర్‌10(జ‌నంసాక్షి): ఈనెల 12 నుంచి నామినేషన్ల స్వీకరణ పక్రియ ప్రారంభమవుతుంది. నామినేషన్‌ సమయంలో అభ్యర్థితో పాటు మరో నలుగురిని మాత్రమే …

మహాకూటమి మాటలు నమ్మవద్దు

– సబ్బండ వర్ణాల అభివృద్ధే కేసీఆర్‌ లక్ష్యం – మరోసారి అవకాశం ఇచ్చి అభివృద్ధికి తోడ్పాటునివ్వండి – ఆపద్ధర్మ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి – నిర్మల్‌ నియోజకవర్గంలో …

ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న మంత్రి జోగు

  వృద్దులకు ఆప్యాయ పలకరింపులు ఆదిలాబాద్‌,నవంబర్‌6(జ‌నంసాక్షి): మంత్రి జోగు రామన్న ఆదిలాబాద్‌లోని ఖానాపూర్‌ అంబేడ్కర్‌ కాలనీలో ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలు, కాలనీ వాసులు, …

కార్డన్‌ సర్చ్‌లో వాహనాలు స్వాధీనం

నిర్మల్‌,నవంబర్‌5(జ‌నంసాక్షి): జిల్లాలోని లక్ష్మణచాంద మండలం వడ్యాలలో పోలీసులు సోమవారం ఉదయం కార్డన్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ను చేపట్టారు. ఎస్పీ శశిధర్‌రాజు ఆధ్వర్యంలో 130 మంది పోలీసు సిబ్బంది సోదాల్లో …

వ్యవసాయ అభివృద్దికి ప్రణాళిక

పప్పు ధాన్యాల సాగుకు ప్రోత్సాహం ఆదిలాబాద్‌,నవంబర్‌5(జ‌నంసాక్షి): జిల్లాల విభజన అనంతరం వ్యవసాయాభివృద్ధికి అవకాశాలు మరింత మెరుగయ్యాయి. జిల్లాలో అనుకూల పంటల సాగుపై దృష్టి పెట్టడానికి వీలుంది. పత్తికి …

సత్ఫలితాలు ఇస్తున్న అటవీ సంరక్షణ చర్యలు

ఉమ్మడి ఆదిలాబాద్‌లో భారీగా అడవుల పెంపకం పెద్ద ఎత్తున మొక్కల పెంపకంతో పచ్చని కళ ఆదిలాబాద్‌,నవంబర్‌5(జ‌నంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో అడవుల పెంపకం కోసం తీసుకుంటున్న చర్యలు …

కాంగ్రెస్‌,టిడిపిలకు ఓటు అడిగే హక్కులేదు

టిఆర్‌ఎస్‌ నాలుగేళ్లలో హావిూలను నెరవేర్చింది పట్టణ ప్రచారంలో జోగురామన్న ఆదిలాబాద్‌,నవంబర్‌3(జ‌నంసాక్షి): గతంలో రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్‌, టీడీపీలు ప్రజలను మోసం చేశాయని, ఆ పార్టీలకు ఓట్లు అడిగే …

కోదండరామ్‌ తీరుపై ప్రజల్లో ఆందోళన: లోక

ఆదిలాబాద్‌,నవంబర్‌3(జ‌నంసాక్షి): ఉద్యమనేతగా చెప్పుకునే కోదండరాం చంద్రబాబు కుట్రలకు లొంగి పోవడం దారుణమని రాష్ట్ర పాడిసమాఖ్య ఛైర్మన్‌ లోక భూమారెడ్డి అన్నారు. ఆయన నిర్ణయం తెలంగాణ ప్రజలకు మింగుడుపడడం …