ఆదిలాబాద్

రైతుల సంక్షేమమే తెరాస ధ్యేయం

– ఆమేరకే నాలుగేళ్లు కేసీఆర్‌ పాలన సాగించారు – కాళేశ్వరం పూర్తయితే నిర్మల్‌ జిల్లా సస్యశ్యామలం అవుతుంది – ఆపద్ధర్మ మంత్రి ఇంధ్రకరణ్‌రెడ్డి నిర్మల్‌, నవంబర్‌3(జ‌నంసాక్షి) :రైతుల …

మొక్కలకు జియో ట్యాపింగ్‌

నిర్మల్‌,నవంబర్‌3(జ‌నంసాక్షి): హరితహారం ద్వారా జిల్లాలో చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని జి/-లా పంచాయితీ అధికారి అన్నారు. నాటిన మొక్కలను జీయో ట్యాగింగ్‌ చేశామని చెప్పారు. జిల్లాలో హరిత …

పత్తిరైతులకు అండగా చర్యలు

గుర్తింపు కార్డులతో మోసాలకు చెక్‌ ఆదిలాబాద్‌,నవంబర్‌3(జ‌నంసాక్షి): పత్తి కొనుగోళ్లులో అక్రమాల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. ఇందులో భాగంగా పత్తి సాగుచేసే రైతులకు గుర్తింపు కార్డులను పంపిణీ …

తేమశాతంపై నిబంధనలు బేఖాతర్‌

తేమశాతంపై నిబంధనలు బేఖాతర్‌ ఏటా అన్యాయానికి గురవుతున్నామన్న రైతన్నలు నిర్మల్‌,నవంబర్‌3(జ‌నంసాక్షి): తేమశాతం విషయంలో వ్యాపారులు నిబంధనలు పాటించడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. బోథ్‌ మార్కెట్‌ …

గిట్టుబాటు ధరలు కల్పించాలి

ఎన్నికల్లో కలసికట్టుగా సాగుతాం: నరేశ్‌ జాదవ్‌ ఆదిలాబాద్‌,నవంబర్‌3(జ‌నంసాక్షి): రైతుల పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించకపోవడం శోచనీయమని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు నరేష్‌ జాదవ్‌ అన్నారు. …

జిల్లా బిజెపిలోనూ తొలగని అనిశ్చితి

గుర్రుగా ఉన్న అసమ్మతి నేతలు ఖరారు కాని మంచిర్యాల, చెన్నూరు ఆదిలాబాద్‌,నవంబర్‌3(జ‌నంసాక్షి): భారతీయ జనతా పార్టీ రెండో విడత అభ్యర్థుల ప్రకటన తరవాత ఇక్కడా అసంతృప్తి రేగుతూనే …

ప్రచారంలో జోరు పెంచిన దుర్గం చిన్నయ్య

కూటమి కుట్రలను తిప్పికొట్టాలని పిలుపు మంచిర్యాల,నవంబర్‌2(జ‌నంసాక్షి): బెల్లంపల్లి నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. కాసిపేట మండలం ధర్మారావు పేట, రేగులగూడా, లంబడి తండా, నాయకపు …

ఆడపిల్లలకు అండగా నిలిచిన పెద్దన్న కెసిఆర్‌

ప్రచారంలో రేఖానాయక్‌ ఆదిలాబాద్‌,నవంబర్‌2(జ‌నంసాక్షి): పేదకుటుంబాలకు ఆడపిల్ల పెళ్లి భారంగా మారుతున్న పరిస్థితిలో వారి పెళ్లి ఘనంగా జరగాలనీ, వారికి 1,00,116కు పెంచి ఇచ్చిన ఘనత సిఎం కెసిఆర్‌దని …

టిఆర్‌ఎస్‌ మాత్రమే మన ఇంటి పార్టీ

చంద్రబాబుతో జతకట్టి ఓట్ల కోసం వస్తున్నారు కూటమి నేతలను తరిమి కొట్టండి ఇంద్రకరణ్‌ సమక్షంలో పార్టీలో చేరికలు నిర్మల్‌,నవంబర్‌2(జ‌నంసాక్షి): రాష్ట్రంలో ప్రతిపక్షాలకు ఓటమి భయం పట్టుకుందని.. అందుకే …

కాలిన శవం గుర్తింపు

ఆదిలాబాద్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): ఉట్నూర్‌ మండలం ముతైకుంట చెరువు వద్ద కాలిపోయిన మృతదేహం గుర్తించారు. స్థానిక రైతులు పోలీసులకు సమాచారం అందించగా.. ఘటనా స్థలికి పోలీసులు చేరుకున్నారు. ప్రమాదంపై స్థానికులను …