ఆదిలాబాద్

మహాకూటమితో తెలంగాణకు ముప్పు

– ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి – కూటమి కుట్రలను ఏకతాటిపైకి వచ్చి తిప్పికొట్టాలి – సంక్షేమ పథకాలు అమలు కావాలంటే కేసీఆర్‌తోనే సాధ్యం – తెరాసకు మద్దతు …

ఆదిలాబాద్‌ ఏజెన్సీలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు

ఆదిలాబాద్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): అడువుల జిల్లా ఆదిలాబాద్‌లో చలిగాలులు వణికిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో రాత్రి ఉష్ణోగ్రత 10 డిగ్రీలకు పడిపోయింది. వారం క్రితం కనిష్ఠ ఉష్ణోగ్రత 20 డిగ్రీలు …

కెసిఆర్‌ మరోమారు సిఎం కావాలి

బంగారు తెలంగాణ కల సాకారం అవుతుంది: ఎంపి ఆదిలాబాద్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): దేశంలోనే తెలంగాణ అగ్రభాగాన నిలవనుందని, కెసిఆర్‌ దక్షతే ఇందుకు నిదర్శనమని ఆదిలాబాద్‌ ఎంపీ గోడం నగేశ్‌ అన్నారు. …

నీటి వృధాను పట్టించుకోని అధికారులు

తడిసి మోపెడు అవుతున్న ఖర్చులు ఆదిలాబాద్‌,అక్టోబర్‌31(జ‌నంసాక్షి): గ్రామాల్లో నీటి ఎద్దడిని నివారించేందుకు చర్యలు చేపడుతున్న అధికార యంత్రాంగం నీటి వృథాపై దృష్టి సారించాల్సిన అవసరముంది. బోరుబావుల్లో చేతిపంపులకు …

ఉమ్మడి జిల్లాలో నేటి నుంచి కాంగ్రెస్‌ ప్రచారం

టిఆర్‌ఎస్‌ వైఫల్యాలపైనే ప్రధాన దృష్టి ఆదిలాబాద్‌,అక్టోబర్‌31(జ‌నంసాక్షి): మహాకూటమి పొత్తుల లెక్కలు తేలకపోయినా… కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారంలో దూసుకుని పోనుంది. ఇప్పటికే ఉమ్మడి పాలమూఉలో ప్రచారంతో అదరగొట్టిన కాంగ్రెస్‌ …

నేడు విడుదల కానున్న కాంగ్రెస్‌ జాబితా

తొలిజాబితాపై ఉమ్మడి జిల్లాలో ఉత్కంఠ ఒకటి రెండు పేర్లు ఉంటాయని ఆతృత ఆదిలాబాద్‌,అక్టోబర్‌31(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ తొలిజాబితా నవంబర్‌ 1న విడుదల కానుంది. కాంగ్రెస్‌ నేతలు జాబితా పట్టుకుని …

ముందస్తు తనిఖీల్లో బైకులు స్వాధీనం

మంచిర్యాల,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): జిల్లాలోని మందమర్రిలోని ప్రాణహిత కాలనీలో ఏసీపీ బాలు జాదవ్‌ పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 75 బైకులు, 5 కార్లు, 2 …

ఓట్లు అడిగే అర్హత టిఆర్‌ఎస్‌కు మాత్రమే ఉంది

గతపాలకులు సాగుతాగునీరు అందించడంలో విఫలం నిర్మల్‌లో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న మంత్రి నిర్మల్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): ప్రజల కష్టాలను తీర్చుతూ వారికి జవాబుదారీగా పనిచేసిన టీఆర్‌ఎస్‌ పార్టీకే తిరిగి ఓట్లు …

గిరిజన తండాలకు మహర్దశ

కొత్తగా ఏర్పడ్డ పంచాయితీల్లో గిరిజన సర్పంచ్‌లు ఆదిలాబాద్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): కొత్త పంచాయితీల ఏర్పాటుతో గిరిజన తండాలకు మహర్దశ పట్టనుంది. అనేక తండాలు పంచాయితీలుగా మారాయి. దీంతో గ్రామాల్లో గిరిజనులకు …

అటవీ స్మగ్లర్ల భరతం పడతాం

నిర్మల్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి):కలప స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న గ్రామాలపై ప్రత్యేక నిఘా కేంద్రీకరించామని జిల్లా అటవీ అధికారులు అన్నారు. అటవీశాఖ చెక్‌ పోస్టుల్లో సీసీ కెమెరాలు, సోలార్‌ విద్యుత్‌ దీపాలను ఏర్పాటు …