ఆదిలాబాద్

తేమ లేకుండా చూసుకోవాలి

ఆదిలాబాద్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): పత్తి, సోయా పంటలను రైతులు ఆరబెట్టుకొని మార్కెట్‌కు తీసుకొస్తే మద్దతుధర కంటే ఎక్కువ ధర లభిస్తుందని ఎంపి గోడం నగేశం అన్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో …

పారిశుధ్య సమస్యలతో దోమల విజృంభణ

ఆసిఫాబాద్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): గ్రామాల్లో నెలకొన్న పారిశుద్ధ్య సమస్యలే జ్వరాలకు ప్రధాన కారణమని వైద్యాధికారులు మరోమారు హెచ్చరించారు. ఎక్కడపడితే అక్కడ చెత్తవేసి, కాలువలను శుభ్రం చేయకపోవడం వల్లనే దోమలు వృద్ది …

రైతులను పట్టించుకోని ఘనత కాంగ్రెస్‌దే: జోగు

ఆదిలాబాద్‌,అక్టోబర్‌28(జ‌నంసాక్షి):ఏనాడూ రైతుల సంక్షేమాన్ని, ప్రాజెక్టుల నిర్మాణాలను పట్టించుకోని కాంగ్రెస్‌ పార్టీ ఆందోళన చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జోగురామన్న అన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రైతులకు గిట్టుబాటు …

సిసిఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు

ఆదిలాబాద్‌,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలుకు రంగం సిద్దంఅయ్యింది. పత్తి కొనుగోళ్లు చేయడానికి నాలుగు జిల్లాల్లో కూడా సన్నాహాలు మొదలు పెట్టారు. సీసీఐ కేంద్రాల ద్వారా పత్తి …

మళ్లీ మొదలయిన పత్తి లొల్లి

రైతుల ఆందోళనకు విపక్షాల మద్దతు ఆదిలాబాద్‌,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): మళ్లీ పత్తి లొల్లి మొదలయ్యింది. పత్తి రైతులు గిట్టుబాటు ధరల కోసం ఆందోళనలకు దిగుతున్నారు. పత్తి అధికంగా పండే ఉమ్మడి …

తేమపేరుతో మోసాలను అరికట్టాలి

పత్తి రైతుల విజ్ఞప్తికి మంత్రి సానుకూలత ఆదిలాబాద్‌,అక్టోబర్‌24(జ‌నంసాక్షి): పత్తి కొనుగోళ్ల సమయంలో తేమపేరుతో మార్కెట్లో దోపిడీ లేకుండా చూడాలని రైతు సంఘాల నాయకులు కోరారు. ఏటా తాము …

పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద రెండు గ్రామాల అభివృద్ది

ఆదిలాబాద్‌,అక్టోబర్‌24(జ‌నంసాక్షి): కవ్వాల్‌ అభయారణ్యం అభివృద్దికి అడ్డుగా ఉన్న 37 గ్రామాల ప్రజలకు కోర్‌ ఏరియా నుంచి బయటకు రప్పించి.. అడవిని ఆనుకొని రిజర్వ్‌ ఫారెస్టు ఏరియాలో పునరావాసం …

నియంతలా పాలన సరికాదు : సిపిఐ

ఆదిలాబాద్‌,అక్టోబర్‌23(జ‌నంసాక్షి): సిఎం కేసీఆర్‌ నియంతలా వ్యవహరిస్తున్నారని సీపీఐ జిల్లా కార్యదర్శి కలవేన శంకర్‌ దుయ్యబట్టారు. రాష్ట్రంలో మాఫియా పాలన కొనసాగుతోందని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ ప్రజలకు ఇచ్చిన …

సిఎం హావిూలను అమలు చేయాలి

  ఆదిలాబాద్‌,అక్టోబర్‌18(జ‌నంసాక్షి): తెలంగాణలో ఓపెన్‌కాస్టులతో ఎప్పటికైనా నష్టమేనని ఎఐటియూసి నాయకుడు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. అలాగే విఆర్‌ఎస్‌ పేరుతో ఉద్యోగులను మోసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని …

రైతుఉల నష్టపోకుండా కొనుగోళ్లు

ఆదిలాబాద్‌,అక్టోబర్‌18(జ‌నంసాక్షి): వర్షాలతో రంగు మారిన, తడిసిన పత్తి,సోయాబీన్‌ను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ధర నిర్ణయించి కొనుగోలు చేస్తుందని మార్కెటింగ్‌ అధికారులు అన్నారు. ఈ కమిటీలో …