-->

ఆదిలాబాద్

మూడెకరాల పంపిణీ ఎక్కడ?

ఆదిలాబాద్‌,అక్టోబర్‌17(జ‌నంసాక్షి): ఎన్నికల్లో ఇచ్చిన హావిూలు డబుల్‌ బెడ్‌, దళితులకు మూడెకరాల భూపంపిణీ తదితర కార్యక్రమాలను తెరాస ప్రభుత్వం ఎక్కడ అమలు చేయడం లేదని డిసిసి అధ్యక్షుడు ఏలేటి …

కార్మికులకు అండగా నిలింది తామే : తెబొగకాసం

ఆదిలాబాద్‌,అక్టోబర్‌17(జ‌నంసాక్షి): సింగరేణిలో 18 ఏళ్ల క్రితం కొట్టుకుపోయిన వారసత్వ ఉద్యోగాలను ముఖ్యమంత్రి మళ్లీ పునరుద్ధరించి కార్మిక కుటుంబాల్లో వెలుగులు నింపారని తెబొగకాసం రాష్ట్ర అధ్యక్షుడు బి.వెంకట్రావ్‌ అన్నారు. …

శ్రీరాంసాగర్ కు పోటెత్తిన వరద

 ఆదిలాబాద్‌ : ఉత్తర తెలంగాణ జిల్లాల కల్పతరువు శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. పాత ఆదిలాబాద్‌ జిల్లా గోదావరి పరివాహాక ప్రాంతాల నుంచి 30శాతం వరద నీరు …

గోదావరిలో ముగ్గురు గల్లంతు

మంచిర్యాల అర్బన్, అక్టోబర్ 15: కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఉదయం 10 గంటలకు గోదావరి స్నానానికి వెళ్లిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. మరో యువకుడు క్షేమంగా …

గోదావరిలో ముగ్గురు గల్లంతు

మంచిర్యాల: గోదావరిలో ముగ్గురు వ్యక్తులు గల్లంతైన విషాద సంఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. బెల్లంపల్లిలోని ఏఎంసీ ఏరియాకు చెందిన అనిల్, వేణు, మహేష్ అనే ముగ్గురు వ్యక్తులు ఈత …

మిషన్‌ భగీరథకు అధికా ప్రాధాన్యం

గడువులోగా పూర్తయ్యేలా చర్చలు ఆదిలాబాద్‌,అక్టోబర్‌12(జ‌నంసాక్షి): సిఎం కెసిఆర్‌ లక్ష్యం మేరకు మిషన్‌ భగీరథ పనులను పూర్తి చేసేందుకు అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఎప్పటికప్పుడు సిఎం కార్యాలయాలనికి …

వారసత్వ ఉద్యోగాల కోసం పోరు

ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌13(జ‌నంసాక్షి): సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు తీసుకొస్తామని హావిూ ఇచ్చి దాన్ని సాధించకుండా తెబొగకాసం, తెరాసలు కార్మికులను మోసం చేశాయని సీఐటీయూ అనుబంధ సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం …

సాయుధ పోరాటాన్ని అవమానించరాదు: సిపిఐ

ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌13(జ‌నంసాక్షి): తెలంగాణ విమోచదినంపై సీఎం కేసీఆర్‌ మాట తప్పుతున్నారని సిపిఐ నేత,మాజీఎమ్మెల్యే గుండా మల్లేశ్‌ ఆరోపించారు. ఇది తెలంగాణ సాయుధపోరాటాన్ని అవమానించడమే అన్నారు. సాయుధ పోరాటాన్ని భాజపా …

ఆదిలాబాద్‌ పట్టణ అభివృద్ధికి చర్యలు: జోగురామన్న

ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌9జ‌నంసాక్షి): ఆదిలాబాద్‌ పట్టణాభివృద్ధికి ప్రత్యేకంగా రూ.50కోట్ల నిధులు రానున్నాయని మంత్రి జోగు రామన్న తెలిపారు. నిధులతో ప్రధాన రహదారులతోపాటు, కాలనీల్లో అంతర్గత రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణం …

నెరవేరని అమరుల ఆకాంక్షలు: కోదండరామ్‌

నిర్మల్‌,సెప్టెంబర్‌9(జ‌నంసాక్షి): ప్రత్యేక తెలంగాణ ఏర్పడి మూడేళ్లయినా ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదని టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం అన్నారు. ప్రజలు ఏ లక్ష్యం కోసమైతే పోరాడారో అది సాకారం …