ఆదిలాబాద్

రైతు సమితులపై విమర్శలు తగవు

ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): రైతు సమన్వయ సమితులను కూడా రాజకీయం చేయడం కాంగ్రెస్‌కే చెల్లిందని ఎంపి గోడం నగేశ్‌ అన్నారు. దీంతో మంచి జరుగుతుందా లేదా అన్న చర్చ చేయకుండా …

ఉట్నూరు కేంద్రంగా గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాల్సిందే

ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): గిరిజనులకు న్యాయం జరగాలంటే, షెడ్యూల్డ్‌ ప్రాంతం విడిపోకుండా ప్రజల అవసరాలు, పాలన సౌలభ్యం కోసం ఉట్నూరులోనే గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని గిరిజన సంఘాలు డిమాండ్‌ …

వివాహితపై ముగ్గురు యువకుల సామూహిక అత్యాచారం

నిర్మల్‌,సెప్టెంబర్‌4(జ‌నంసాక్షి): నిర్మల్‌ జిల్లాలో ఘోర ఘన చోటుచేసుకుంది. వివాహిత ఎత్తుకెళ్లిన ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారం చేసి ఉడాయించారు. ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన …

రైతుల సంక్షేమమే సిఎం కెసిఆర్‌ లక్ష్యం: ఎంపి

ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌4(జ‌నంసాక్షి): రైతు సంక్షేమం గురించి సీఎం కేసీఆర్‌ నిత్యం ఆలోచిస్తున్నారని అందుకే రైతు సమన్వయ సమితుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని ఎంపి గోడం నగేశ్‌ అన్నారు. అందులో …

భూ సర్వే చేసి కచ్చితమైన రికార్డులు తయారు చేస్తాం-జోగురామన్న

ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): ఎద్దు ఎడిచే వ్యవసాయం, రైతు ఎడిచే రాజ్యం బాగుండదనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్‌ రైతు సమన్వయ కమిటీలకు శ్రీకారం చుట్టారని రాష్ట్ర మంత్రి జోగు రామన్న …

రైతు సమన్వయ సమితులతో భూ లెక్కలు

పక్కాగా చేపట్టాలన్న మంత్రి ఇంద్రకరణ్‌ నిర్మల్‌,సెప్టెంబర్‌1జ‌నంసాక్షి ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం పాత విధానాలకు స్వస్తి పలుకుతూ కొత్తకు నాంది …

కార్మిక సంఘాల్లో సింగరేణి వేడి

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌30 : సింగరేణి సంస్థలో అక్టోబర్‌ 5వ తేదీన జరగనున్న గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు అన్ని కార్మిక సంగాలు కసరత్తు చేస్తున్నాయి. ఈ ఎన్నికలను అధికార …

విమోచనోత్సవాలను ఎందుకు విస్మరిస్తున్నారు: బిజెపి

  ఆదిలాబాద్‌,ఆగస్ట్‌30: తెలంగాణ విమోచనోత్సవాన్ని నిర్వహించడంలో సిఎం కెసిఆర్‌ ఎందుకు వెనకడుగు వేస్తున్నారో ప్రజలకు తెలియచేయాలని జిల్లా బిజెపి అధ్యక్షుడు పాయల శంకర్‌ అన్నారు. తెలంగాణ రాకముందు …

నాసిరకం పనులపై చర్యలేవీ?

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌29(జ‌నంసాక్షి): కొమురం భీం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలు ఇవ్వగా ఆ ప్రాజెక్ట్‌ ముంపు గ్రామాల కోసం నిర్మిస్తున్న పునరవాస గ్రామాల నిర్మాణం సైతం భారీ ఎత్తున …

అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌29(జ‌నంసాక్షి): ఉట్నూరు కేంద్రంగా గిరిజన సహకార సంస్థ గిరిజనుల ఆర్థికాభివృద్ధి కోసం చేస్తున్న కృషి మంచి ఫలితాలు ఇస్తోంది. వారు సేకరించిన ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు వచ్చేలా …