ఆదిలాబాద్

బెల్లంపల్లిలో జిల్లాస్థాయి కుస్తీ ఎంపిక పోటీలు

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి17( (జ‌నంసాక్షి) ): ఆదిలాబాద్‌ జిల్లా అమోచ్యూర్‌ రెజ్లింగ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈనెల 20న బెల్లంపల్లి పట్టణంలో జిల్లాస్థాయి కుస్తీ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నారు. ఇక్కడి తిలక్‌  స్టేడియంలో …

బాసరలో భక్తుల సందడి

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి17( (జ‌నంసాక్షి) ): బాసర సరస్వతి ఆలయంలో భక్తుల తాకిడి పెరిగింది. శివరాత్రిని పురస్కరించుకుని ఆలయానికి భక్తుల రాక ఉదయం నుంచే పెరిగింది.ఇక్కడ పవిత్ర గోదావరిలో స్నానం చేసి …

మందమర్రి ఎన్నికపై దృష్టి పెట్టాం

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి17( (జ‌నంసాక్షి) ): మందమర్రి మున్సిపల్‌ పాలకవర్గ ఎన్నికల నిర్వహణ కోసం ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్రానికి లేఖ రాశారని ఎమ్మెల్యే నల్లాల ఓదెలు తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం …

విమర్శలు చేసేవారు కళ్లు తెరవాలి: చారి

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి17( (జ‌నంసాక్షి) ): విమర్శలు చేసే వారు సిఎం కెసిఆర్‌ తీసుకుంటున్న నిర్ణయాలపై వివేచన చేయాలని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి అన్నారు. ఛెస్ట్‌ ఆస్పత్రి …

ఆలయాల్లో శివరాత్రికి ప్రత్యేక ఏర్పాట్లు

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి16(జ‌నంసాక్షి ):  బాసర సరస్వతి ఆలయం భక్తులతో కళకళలాడింది. శివరాత్రికి తోడు వరుస సెలవుల కారణంగా అమ్మవారి దర్శనం కోసం భక్తులు వేలాదిగా తరలివచ్చారు. మాఘ బహుళ …

18న సేవాలాల్‌ జయంతి ఉత్సవాలు

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): జిల్లాలో  సేవాలాల్‌ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ 10 లక్షలు మంజూరు చేశారని ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేరేఖానాయక్‌ తెలిపారు. సేవాలాల్‌ జయంతిని …

ఎన్నికల హావిూలను తుంగలో తొక్కిన సిఎం కెసిఆర్‌: సిపిఐ

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): ఇంటికో ఉద్యోగం ఇస్తానని ఎన్నికల్లో ప్రచారం చేసిన ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఇప్పుడు దాన్ని మరచిపోయారని సిపిఐ దుయ్యబట్టింది. ఎన్నికల హావిూలను తుంగలో తొక్కి నిరంకుశ నిజాం …

నేడు యాదవ చైతన్య జిల్లా సదస్సు

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): అఖిలభారత యాదవ సేవాసంఘం ఆధ్వర్యంలో యాదవ చైతన్య జిల్లా సదస్సును ఆదివారం నిర్వహిస్తున్నారు. ఉదయం 10గంటలకు యోగాభవన్‌లో ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆసంఘం జిల్లా అధ్యక్షుడు …

మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ అరెస్ట్

ఆదిలాబాద్ ,జనం సాక్షి : మాజీ టీడీపీ ఎంపీ రమేష్ రాథోడ్ ను సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే రేఖానాయక్ గన్ మెన్ పై దాడి …

ఓటును బహిష్కరించిన మహిళలు ….

ఆదిలాబాద్: ఆదిలాబాద్ లో ఓటింగ్ ను మహిళా ఓటర్లు బహిష్కరించారు. అభ్యర్థి ఇచ్చిన డబ్బులను మధ్యవర్తి కాజేశాడంటూ 500మంది మహిళలు ఓటును తిరస్కరించారు.