ఆదిలాబాద్

గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

అదిలాబాద్(ఖానాపూర్): గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన అదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలం తర్లపాడు గ్రామ శివారులో శనివారం రాత్రి చోటుచేసుకుంది. …

బురదలో ఇరుక్కుపోయిన మూడు ఆర్టీసీ బస్సులు

ఆదిలాబాద్ : జిల్లాలో అకాల వర్షాలు కురుస్తున్న విషయం విదితమే. అకాల వర్షానికి పలు వంతెనల వద్ద బురద ఏర్పడింది. భోథ్ మండలం సాయినగర్ వంతెన వద్ద …

మంత్రులను అడ్డుకున్న సిర్పూర్‌ కాగితం మిల్లు కార్మికులు

అదిలాబాద్‌,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): సిర్పూర్‌ కాగితం మిల్లును తెరిచి కార్మికులను ఆదుకోవాలంటూ కాగజ్‌నగర్‌ రైల్వేస్టేషన్‌లో తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిలను కార్మికులు అడ్డుకున్నారు. మంత్రుల ఎదుట …

విద్యుదాఘాతంతో ఇల్లు దగ్ధం

అదిలాబాద్‌,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): ఇంద్రవెల్లి మండలం వడగా పంచాయతీ పరిధిలోని డోంగర్‌ గ్రామంలో శనివారం విద్యుదాఘాతంతో ఇల్లు దగ్ధమయింది. గ్రామంలో విద్యుత్‌ తీగలు వేలాడుతుండటంతో ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్థులు …

సీపీఎం మహాసభలకు జిల్లా నేతలు

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): ఆదివారం నుంచి హైదారాబాద్‌లో జరుగనున్న సిపిఎం మహాసభలకు జిల్లా నుంచి నేతలు, కార్యకర్తలు తరలి వెళతున్నారు. నాలుగు రోజుల సభకు జిల్లా నుంచి అనేకమంది సీపీఎం …

జిల్లాలో టిడిపి, కాంగ్రెస్‌లకు భారీ కుదుపు

గులాబీ దళంలోకి నేతల వలసలు ఆదిలాబాద్‌,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): ఆదిలాబాద్‌లో టిడిపికి మరో భారీ కదుపు కలిగింది. పార్టీ నాయకులు ఇప్పటికే ఒక్కరొక్కరుగా టిఆర్‌ఎస్‌లో చేరడంతో టిఆర్‌ఎస్‌ బలపడుతోంది. చంద్రబాబు …

విద్యారంగానికి 30 శాతం నిధులు

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి28 జ‌నంసాక్షి : కేజీ టూ పిజి ఉచిత విద్యాపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. కనీసం వచ్చే విద్యాసంవత్సరం నుంచయినా …

డిప్యూటీ సీఎం, మంత్రులను అడ్డుకున్న కార్మికులు

ఆదిలాబాద్‌: సిర్పూర్‌ పేపర్‌మిల్లును తెరిపించాలని డిమాండ్‌ చేస్తూ కాగజ్‌నగర్‌లో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్నలను సిర్పూర్‌ పేపర్‌మిల్లు కార్మికులు అడ్డుకున్నారు. మిల్లును …

లాయర్ల దీక్షలకు మంత్రి రామన్న మద్దతు

ఆదిలాబాద్ జ‌నంసాక్షి : తెలంగాణకు ప్రత్యేకంగా హైకోర్టు ఏర్పాటు చేయాలని, ఆ తర్వాతే న్యాయ శాఖలో సిబ్బంది నియామకాలు చేపట్టాలని కోరుతూ  ఆదిలాబాద్ జిల్లాలో న్యాయవాదులు చేస్తున్న దీక్షలకు …

అధికారుల నిఘా ఉన్నా ఆగని కలపరావాణా

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి): అడవుల జిల్లాగా పేరున్న ఆదిలాబాద్‌లో రోజురోజూకూ కలప స్మగ్లింగ్‌ పెరిగిపోతోంది. అక్రమ రావాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, అడవులను కాపాడుకుంటామని జిల్లాకు చెందిన అటవీశాఖ మంత్రి …