-->

ఆదిలాబాద్

బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా కార్మికులతో సమావేశాలు

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి20( జ‌నంసాక్షి) : బొగ్గు ఉత్పత్తిలో నిర్ణీత గడువులోగా  లక్ష్యాన్ని చేరుకోవాలని సింగరేణి అధికారులు అన్నారు. బొగ్గు వెలికితీతలో ఉత్పత్తి వ్యయం తగ్గించుకుని యంత్రాలను, కార్మికుల సామర్ద్యాన్ని …

ఉపాధి అక్రమార్కుల నుంచి రికవరీకి ఆదేశాలు

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి20( జ‌నంసాక్షి) : క్షేత్రసహాయకుల తప్పిదాల ఉపాధిహావిూలో అక్రమాలు జరిగాయని గుర్తించారు. దీంతో దాదాపు  91,034 నిధుల దుర్వినియోగమైందని అధికారులు గుర్తించారు. ఈ మొత్తాన్ని అందుకు బాధ్యులైన …

కల్తీకల్లు తాగి పదిమందికి అస్వస్థత

ఆదిలాబాద్‌ జిల్లా లోకేశ్వరం మండలం పిత్రిలో కల్తీకల్లు తాగి పదిమంది అస్వస్థతకు గురయ్యారు. బాధితులను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

గోదావరి తీరంలో ఘనంగా శివరాత్రి

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి17(జ‌నంసాక్షి  ):  మహాశివరాత్రి పర్వదినం సందర్బంగా ఆదిలాబాద్‌ జిల్లా దండేపల్లి మండలంలోని గూడెం, ద్వారక, గుడిరేవు, కాసిపేట, వెల్గనూర్‌ గ్రామాల్లోని గోదావరి నదీ తీరాలు మంగళవారం భక్తజన …

19న ఐటిడిఎ పాలకమండలి భేటీ

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి17 (జ‌నంసాక్షి) : ఈనెల 19న ఐటీడీఏ పాలకవర్గ సమావేశం కానుంది. వివిధ సమస్యలపై ఇందులో చర్చిస్తారు. అలాగే తీసుకోనున్న చర్యలపైనా సవిూక్షిస్తారు. ఇందుకు ఐటిడిఎ పివో శ్రీనివాస్‌ …

సింగరేణి సమస్యలను సిఎం పరిష్కారిస్తారు: కార్మికుల ఆశాభావం

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి17( (జ‌నంసాక్షి) ): సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారంలో సిఎం కెసిఆర్‌ కృతనిశ్చయంతో ఉన్నారని తెబొగకాసం నాయకులు అన్నారు. ఇప్పటికే అనేక సమస్యలు పరిస్కారం అయ్యాయని అన్నారు. అందరి …

బెల్లంపల్లిలో జిల్లాస్థాయి కుస్తీ ఎంపిక పోటీలు

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి17( (జ‌నంసాక్షి) ): ఆదిలాబాద్‌ జిల్లా అమోచ్యూర్‌ రెజ్లింగ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈనెల 20న బెల్లంపల్లి పట్టణంలో జిల్లాస్థాయి కుస్తీ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నారు. ఇక్కడి తిలక్‌  స్టేడియంలో …

బాసరలో భక్తుల సందడి

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి17( (జ‌నంసాక్షి) ): బాసర సరస్వతి ఆలయంలో భక్తుల తాకిడి పెరిగింది. శివరాత్రిని పురస్కరించుకుని ఆలయానికి భక్తుల రాక ఉదయం నుంచే పెరిగింది.ఇక్కడ పవిత్ర గోదావరిలో స్నానం చేసి …

మందమర్రి ఎన్నికపై దృష్టి పెట్టాం

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి17( (జ‌నంసాక్షి) ): మందమర్రి మున్సిపల్‌ పాలకవర్గ ఎన్నికల నిర్వహణ కోసం ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్రానికి లేఖ రాశారని ఎమ్మెల్యే నల్లాల ఓదెలు తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం …

విమర్శలు చేసేవారు కళ్లు తెరవాలి: చారి

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి17( (జ‌నంసాక్షి) ): విమర్శలు చేసే వారు సిఎం కెసిఆర్‌ తీసుకుంటున్న నిర్ణయాలపై వివేచన చేయాలని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి అన్నారు. ఛెస్ట్‌ ఆస్పత్రి …