ఆదిలాబాద్

నీటి వనరుల్లో జిల్లాకే తొలి ప్రాధాన్య ఇవ్వాలి

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి): జిల్లాలో లభిస్తలున్న నీటి వనరులను ముందుగా జిల్లాకు మాత్రమే కేటాయించాలని జల సాధన సమితి అధ్యక్షుడు నైనాల గోవర్ధన్‌ అన్నారు. ఈ విషయంలో ముందు జిల్లా …

వ్యవసాయ విద్యుత్తు సరఫరాకు షెడ్యూల్‌

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి): విద్యుత్‌ కోతలు ఆరంభం కావడంతో పంటలకు కూడా ఇక సమయ పాలన విధించారు. ఈ మేరకు అధికారులు షెడ్యూల్‌ విధించారు.   వ్యవసాయ పంటల సాగుకు అవసరమైన …

పెన్షన్ల కోసం రోడ్డెక్కిన వృద్ధులు

అదిలాబాద్‌,ఫిబ్రవరి20 ( జ‌నంసాక్షి) : ఐదు నెలలుగా తమకు పింఛన్లు అందడం లేదంటూ అభయహస్తం లబ్దిదారులు శుక్రవారం ఆందోళనకు దిగారు. దండేపల్లి మండల కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. …

1నుంచి సిపిఎం మహాసభలు

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి20( జ‌నంసాక్షి) : మార్చి 1 నుంచి 4 వరకు సిపిఎం మహాసభలు హైదరాబాద్‌లో కొనసాగుతాయని స్థానిక నేతలు అన్నారు. 4న జరిగే బహిరంగసభను జయప్రదం చేయాలన్న …

బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా కార్మికులతో సమావేశాలు

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి20( జ‌నంసాక్షి) : బొగ్గు ఉత్పత్తిలో నిర్ణీత గడువులోగా  లక్ష్యాన్ని చేరుకోవాలని సింగరేణి అధికారులు అన్నారు. బొగ్గు వెలికితీతలో ఉత్పత్తి వ్యయం తగ్గించుకుని యంత్రాలను, కార్మికుల సామర్ద్యాన్ని …

ఉపాధి అక్రమార్కుల నుంచి రికవరీకి ఆదేశాలు

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి20( జ‌నంసాక్షి) : క్షేత్రసహాయకుల తప్పిదాల ఉపాధిహావిూలో అక్రమాలు జరిగాయని గుర్తించారు. దీంతో దాదాపు  91,034 నిధుల దుర్వినియోగమైందని అధికారులు గుర్తించారు. ఈ మొత్తాన్ని అందుకు బాధ్యులైన …

కల్తీకల్లు తాగి పదిమందికి అస్వస్థత

ఆదిలాబాద్‌ జిల్లా లోకేశ్వరం మండలం పిత్రిలో కల్తీకల్లు తాగి పదిమంది అస్వస్థతకు గురయ్యారు. బాధితులను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

గోదావరి తీరంలో ఘనంగా శివరాత్రి

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి17(జ‌నంసాక్షి  ):  మహాశివరాత్రి పర్వదినం సందర్బంగా ఆదిలాబాద్‌ జిల్లా దండేపల్లి మండలంలోని గూడెం, ద్వారక, గుడిరేవు, కాసిపేట, వెల్గనూర్‌ గ్రామాల్లోని గోదావరి నదీ తీరాలు మంగళవారం భక్తజన …

19న ఐటిడిఎ పాలకమండలి భేటీ

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి17 (జ‌నంసాక్షి) : ఈనెల 19న ఐటీడీఏ పాలకవర్గ సమావేశం కానుంది. వివిధ సమస్యలపై ఇందులో చర్చిస్తారు. అలాగే తీసుకోనున్న చర్యలపైనా సవిూక్షిస్తారు. ఇందుకు ఐటిడిఎ పివో శ్రీనివాస్‌ …

సింగరేణి సమస్యలను సిఎం పరిష్కారిస్తారు: కార్మికుల ఆశాభావం

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి17( (జ‌నంసాక్షి) ): సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారంలో సిఎం కెసిఆర్‌ కృతనిశ్చయంతో ఉన్నారని తెబొగకాసం నాయకులు అన్నారు. ఇప్పటికే అనేక సమస్యలు పరిస్కారం అయ్యాయని అన్నారు. అందరి …