ఆదిలాబాద్

రిమ్స్‌ వైద్యుడు, ప్రొఫెసర్‌పై కలెక్టర్‌కు ఫిర్యాదు

ఆదిలాబాద్‌ , జనంసాక్షి: రిమ్స్‌ ఆస్పత్రి ప్రొఫెసర్‌ ప్రమోద్‌ జాదవ్‌, డాక్టర్‌ ఇబాటేలపై అఖిలపక్ష నేతలు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన కలెక్టర్‌ వారిద్దరిపై …

అగ్నిప్రమాదంలో సజీవదహనమైన బాలుడు

ఆదిలాబాద్‌, జనంసాక్షి: తానూరు మండలం కళ్యాణిలో అగ్నిప్రమాదం జరిగింది. గడ్డివాముకు నిప్పంటుకుని పక్కనే ఉన్న ఇళ్లకు మంటలు వ్యాపించాయి. అయితే ఓ ఇంటిలో ఉన్న ఏడాదిన్నర బాలుడు …

విజయమ్మను అడ్డుకున్న తెరాస కార్యకర్తలు

కాగజ్‌నగర్‌ పట్టణం, జనంసాక్షి: ఏపి ఎక్స్‌ప్రెస్‌లో వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కాగజ్‌నగర్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా వైకాపా నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక వాహనంలో …

వెనుకబడిన తరగతులకూ ఉప ప్రణాళిక అమలు చేయాలి

బెల్లంపల్లి : వెనుకబడిన తరగతులకు ఉపప్రణాళికను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తహశీల్దార్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఎస్పీ, …

రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవర్‌ మృతి

లక్సెట్టిపేట: పట్టణంలో ఆంధ్రా కాలనీలో సోమవారం రాత్రి రోడ్డు పక్కన ఉన్న బోర్డును ఢీకొన్న ప్రమాదంలో ఆటో డ్రైవర్‌ సలీంఖాన్‌ (23) అక్కడికక్కడే మృతిచెందాడు. ఎస్సై షేక్‌ …

ఓటర్ల జాబితాలోని తప్పులకు బీఎల్‌ ఓలదే బాధ్యత

లక్సెట్టిపేట : ఓటర్ల బాబితాలో దొర్లిన తప్పులకు బూత్‌స్థాయి అధికారులే బాధ్యత వహించాల్సి వుంటుందని మంచిర్యాల రాజశ్వ మండల అధికారి నర్సింగరావు పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని వైశ్య …

బయ్యారం ఉక్కు పరిశ్రమను తెలంగాణలోనే ఏర్పాటు చేయాలి

బజార్‌ హత్నూర్‌ : బయ్యారం ఉక్కు గనుల పరిశ్రమను తెలంగాణలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ బంజారాహక్కుల సంఘం నాయకులు, తెరాస నాయకులు తహసీల్దార్‌కు వినతపత్రం అందజేశారు. …

రేపు తెరాస నియోజకవర్గస్థాయి సమావేశం

గరిమిళ్ల : మంచిర్యాల పట్టణంలోని బాలుర ఉన్నతపాఠశాలలో బుధవారం తెరాస నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం జరుగుతుందని మంచిర్యాల ఎమ్మెల్యే గడ్డం అరవిందరెడ్డి తెలిపారు. మండలంలోని గ్రామీణ, …

మంచిర్యాలలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం

గరిమిళ్ల : బయ్యారం ఉక్కును సీమాంధ్రలోని విశాఖ ఉక్కు పరిశ్రమకు తరలించడాన్ని నిరసిస్తూ తెరాస రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంచిర్యాలలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. …

తెలంగాణ కోసం ఒక వ్యక్తి మృతి

ఆదిలాబాద్‌: క్యాసంపెల్లి గ్రామపంచాయితీ మందమర్రీ మండలం కురుమపల్లి గ్రామంలో ఈరోజు ఉదయం అండుగుల్ల మల్లేషం వయస్సు 24 సంవత్సరాలు తన మీరపతోటలో పురుగుల మందు తాగి అత్మహత్యకు …