ఆదిలాబాద్

చేపల వేటకు వెళ్ళి ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి

 రాయికొడ్ అక్టోబర్ 22 (జనంసాక్షి)   రాయికొడ్. మండల పరిధిలోని హస్నబాద్ గ్రామం లో చేపల వేటకు వెళ్ళి ప్రమాదవశాత్తు వ్యక్తి మరణించడం జరిగిందని ఎస్సై ఏడుకొండలు తెలిపారు. …

కేతకి సంగమేశ్వర స్వామికి వెండి ఛత్రం బహుకరించిన భక్తుడు

ఝరాసంగం అక్టోబర్ 22 (జనంసాక్షి) దక్షిణ కాశీగా పేరు గాంచిన శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో హైదరాబాద్ చెందిన రాజేష్ మశెట్టి అనే  భక్తుడు  ఒక …

విద్యార్థులకు ఓపెన్ హౌస్ నిర్వహించిన దౌల్తాబాద్ పోలీసులు.

దౌల్తాబాద్ అక్టోబర్ 22, జనం సాక్షి. పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్ లో ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి స్థానిక పాఠశాలల విద్యార్థులకు …

నిరుపేద విద్యార్థిని జీవితంలో వెలుగులు.

ఆర్థిక సహాయం అందజేసిన డాక్టర్ సంపత్ కుమార్. తాండూరు అక్టోబర్ 22(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా యాలాల మండలం అగ్గనూర్‌ అనుబంధ గ్రామమైన మల్‌రెడ్డిపల్లి  లోని నిరుపేద విద్యార్థిని గొల్ల …

పోలీస్ ఆన్లైన్ వ్యాసరచన పోటీలో ప్రతి విద్యార్థి పాల్గొనాలి

లింగంపేట్ 22 అక్టోబర్ (జనంసాక్షి)  పోలీస్ అమరవీరుల దినోత్సవం పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆన్లైన్ వ్యాసరచన పోటీల్లో ప్రతి విద్యార్థి పాల్గొనాలని లింగంపేట్ …

కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ : జడ్పిటిసి,ఏఎంసీ చైర్మన్.

దౌల్తాబాద్ అక్టోబర్ 22, జనం సాక్షి. దౌల్తాబాద్ మండలానికి చెందిన లబ్ధిదారులకు శనివారం జడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాసు గౌడ్,ఏఎంసీ చైర్మన్ ఇప్ప లక్ష్మి మండల ప్రజా …

**రేపటి నుండి తెలంగాణ రాష్ట్రంలో జరిగే భారత్ జోడో యాత్రను విజయవంతం చేద్దాం*

కొడకండ్ల, అక్టోబర్22 (జనంసాక్షి) కొడకండ్ల మండలంలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశంలో కొడకండ్ల మండల అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్ మాట్లాడుతూ రేపు తెలంగాణ …

*ముద్ద చర్మ వ్యాధి రాకుండా పశువులకు వ్యాధి నిరోధక టీకా

లింగంపేట్ 22 అక్టోబర్ (జనంసాక్షి) లింగంపేట్ మండలంలోని నల్లమడగు తండాలో శనివారం ఆవులు,దూడలకు ముద్ధ చర్మ వ్యాధి రాకుండా వ్యాధి నిరోధక టీకాలు వేయడం జరిగిందని వైద్యులు …

ఘనంగా షాహిద్ అష్ఫాకుల్లా ఖాన్ జయంతి వేడుకలు.

బెల్లంపల్లి, అక్టోబర్22, (జనంసాక్షి) బెల్లంపల్లి పట్టణంలో శనివారం ఆల్ ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో షాహిద్ అష్ఫాకుల్లా ఖాన్ 122 వ జయంతి …

మునుగోడు ప్రచారంలో బెల్లంపల్లి ఎంపీపీ.

బెల్లంపల్లి, అక్టోబర్22, జనంసాక్షి. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో బెల్లంపల్లి ఎంపీపీ గోమాస శ్రీనివాస్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గట్టుప్పల్ …

తాజావార్తలు