ఆదిలాబాద్

రక్తదాన శిబిరం బృహోత్కారకార్యం.

రక్తదానం ప్రాణదానంతో సమానం. మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీప నర్సింలు. తాండూరు అక్టోబర్ 23(జనంసాక్షి)పోలీస్ అమరవీరులసంస్కరణ దినోత్సవ సందర్భంగా తాండూరు పోలీసు వారి ఆధ్వర్యంలో …

పర్యావరణ హితకరమైన పద్ధతుల్లో దీపావళి పండుగ జరుపుకోవాలి.

ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. మున్సిపల్ వైస్-చైర్ పర్సన్ పట్లోళ్ల దీప నర్సింలు. తాండూరు అక్టోబర్ 23(జనంసాక్షి) నియోజకవర్గ ప్రజలకు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీప …

సీసీ కెమెరాలతో నేరాలను పసిగట్టవచ్చు

ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం తప్పనిసరి ఎస్పీ రోహిణి ప్రియదర్శిని రేగోడ్ /జనం సాక్షి అక్టోబర్: సీసీ కెమెరాలతో నేరాలను త్వరలో పసిగట్టవచ్చని ప్రజలు ఐక్యమత్యంగా ఉండి …

అక్రమ పి డి యస్ బియ్యం పట్టివేత

కొడకండ్ల, అక్టోబర్22(జనంసాక్షి) కొడకండ్ల గ్రామంలో ఉదయం బొలెరో వాహనం లో అక్రమంగా తరలిస్తున్న ప్రజా పంపిణీ చేయవలసిన 33 క్వింటాల్లా అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని, వాహనాన్ని, సీజ్ …

తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధికి ఉచిత చేప పిల్లలను అందిస్తుంది.

చౌటపల్లి గ్రామ సర్పంచ్ గద్దల రమేష్ హుస్నాబాద్ రూరల్ అక్టోబర్ 22(జనంసాక్షి) తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధికి ఉచిత చేప పిల్లలను అందిస్తుందనీ చౌటపల్లి గ్రామ సర్పంచ్ …

అనుమతి లేకుండా బాణసంచా విక్రయించరాదు

మున్సిపల్ కమిషనర్ చీక్యాల రత్నకర్ రావు ఖానాపూర్ రూరల్ 22 అక్టోబర్ (జనం సాక్షి): ఖానాపూర్ మున్సిపల్ శాఖ అనుమతి లేకుండా బాణసంచా విక్రయించరాదు అని ఖానాపూర్ …

*పకడ్బందీగా పోడు భూముల సర్వే*

పెద్దేముల్ అక్టోబర్ 22 (జనం సాక్షి) పకడ్బందీగా పోటు భూముల సర్వే నిర్వహిస్తున్నట్లు  పెద్దేముల్ ఎంపీడీవో లక్ష్మప్ప పేర్కొన్నారు. శనివారం మండల పరిధిలోని మదనంతాపూర్ గ్రామంలో సర్పంచ్ …

సిరోల్ మండలంలో సంక్షేమ హస్టల్లను ఏర్పాటు చేయాలి -ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకుడు పట్ల మధు

సిరోల్ అక్టోబర్-22 (జనం సాక్షి న్యూస్) నూతనంగా ఏర్పడిన సిరోల్ మండలంలో సంక్షేమ హాస్టల్లను ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకుడు పట్ల మధు డిమాండ్ చేశారు.ఈ …

ఇంటి నిర్మాణం కొరకు మున్సిపాలిటీ లో దరఖాస్తు చేసుకోండి

అనుమతి లేకుండా నిర్మాణం చేస్తే కఠిన చర్యలు మున్సిపల్ కమిషనర్ చీక్యాల రత్నకర్ రావు ఖానాపూర్ రూరల్ 21 అక్టోబర్ (జనం సాక్షి): నూతనంగా ఇంటి నిర్మాణం …

కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ : జడ్పిటిసి,ఏఎంసీ చైర్మన్.

దౌల్తాబాద్ అక్టోబర్ 22, జనం సాక్షి. దౌల్తాబాద్ మండలానికి చెందిన లబ్ధిదారులకు శనివారం జడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాసు గౌడ్,ఏఎంసీ చైర్మన్ ఇప్ప లక్ష్మి మండల ప్రజా …

తాజావార్తలు