ఆదిలాబాద్

నిరుపేద విద్యార్థిని జీవితంలో వెలుగులు.

ఆర్థిక సహాయం అందజేసిన డాక్టర్ సంపత్ కుమార్. తాండూరు అక్టోబర్ 22(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా యాలాల మండలం అగ్గనూర్‌ అనుబంధ గ్రామమైన మల్‌రెడ్డిపల్లి  లోని నిరుపేద విద్యార్థిని గొల్ల …

పోలీస్ ఆన్లైన్ వ్యాసరచన పోటీలో ప్రతి విద్యార్థి పాల్గొనాలి

లింగంపేట్ 22 అక్టోబర్ (జనంసాక్షి)  పోలీస్ అమరవీరుల దినోత్సవం పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆన్లైన్ వ్యాసరచన పోటీల్లో ప్రతి విద్యార్థి పాల్గొనాలని లింగంపేట్ …

కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ : జడ్పిటిసి,ఏఎంసీ చైర్మన్.

దౌల్తాబాద్ అక్టోబర్ 22, జనం సాక్షి. దౌల్తాబాద్ మండలానికి చెందిన లబ్ధిదారులకు శనివారం జడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాసు గౌడ్,ఏఎంసీ చైర్మన్ ఇప్ప లక్ష్మి మండల ప్రజా …

**రేపటి నుండి తెలంగాణ రాష్ట్రంలో జరిగే భారత్ జోడో యాత్రను విజయవంతం చేద్దాం*

కొడకండ్ల, అక్టోబర్22 (జనంసాక్షి) కొడకండ్ల మండలంలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశంలో కొడకండ్ల మండల అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్ మాట్లాడుతూ రేపు తెలంగాణ …

*ముద్ద చర్మ వ్యాధి రాకుండా పశువులకు వ్యాధి నిరోధక టీకా

లింగంపేట్ 22 అక్టోబర్ (జనంసాక్షి) లింగంపేట్ మండలంలోని నల్లమడగు తండాలో శనివారం ఆవులు,దూడలకు ముద్ధ చర్మ వ్యాధి రాకుండా వ్యాధి నిరోధక టీకాలు వేయడం జరిగిందని వైద్యులు …

ఘనంగా షాహిద్ అష్ఫాకుల్లా ఖాన్ జయంతి వేడుకలు.

బెల్లంపల్లి, అక్టోబర్22, (జనంసాక్షి) బెల్లంపల్లి పట్టణంలో శనివారం ఆల్ ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో షాహిద్ అష్ఫాకుల్లా ఖాన్ 122 వ జయంతి …

మునుగోడు ప్రచారంలో బెల్లంపల్లి ఎంపీపీ.

బెల్లంపల్లి, అక్టోబర్22, జనంసాక్షి. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో బెల్లంపల్లి ఎంపీపీ గోమాస శ్రీనివాస్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గట్టుప్పల్ …

దీర్ఘకాలిక వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

నల్లబెల్లి అక్టోబర్ 22 (జనం సాక్షి): దీర్ఘకాలిక వ్యాధుల పట్ల గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎంపీటీసీ శాపవాట్ దేవు నాయక్ అన్నారు. శనివారం మండలంలోని మూడు …

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం.

దౌల్తాబాద్ అక్టోబర్ 22, జనం సాక్షి. మండల పరిధిలో చెట్ల నర్సంపల్లి గ్రామంలో నిరుపేద కుటుంబమైన దొడ్డి స్వామి గత మూడు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. …

మునుగోడు ఇంటింటి ప్రచారంలో రాజంపేట్ మండల రైతు బంధు అధ్యక్షులు జూకంటి మోహన్ రెడ్డి

జనంసాక్షి రాజంపేట్ అక్టోబర్ 22  మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా కామారెడ్డి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్న గారి ఆదేశాల మేరకు రాజంపేట్ రైతుబంధు …