ఆదిలాబాద్

అడ్వాన్స్‌ను తిరిగిరాబడుతున్న సింగరేణి యాజమాన్యం

ఆదిలాబాద్‌, నవంబర్‌ 29 :సకలజనుల సమ్మె కాలంలో సింగరేణి యాజమాన్యం కార్మికులకు అడ్వాన్స్‌గా చెల్లించిన రూ.25వేల అడ్వాన్స్‌ను తిరిగి రాబట్టేందుకు నిర్ణయించడంతో కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. …

‘ఎస్సీలను గుర్తించని పార్టీలను బహిష్కరిస్తాం’

ఆదిలాబాద్‌, నవంబర్‌ 29 : ఎస్సీలను గుర్తించని పార్టీలను బహిష్కరించాలని ఆదివాసి సంఘం నేత శ్రీరామ్‌ శంభు పిలుపునిచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు తమ పాదయాత్రలో ఆదివాసీల …

ట్రిపుల్‌ ఐటీకి విద్యా మండలి గుర్తింపు

ఆదిలాబాద్‌, నవంబర్‌ 29 : జిల్లాలోని బాసరలో ఏర్పాటు చేసిన ట్రిపుల్‌ ఐటీ కళాశాలకు అఖిలభారత సాంకేతిక విద్యా మండలి గుర్తింపు లభించడంతో సర్వత్రా వ్యక్తం అవుతోంది. …

జిల్లా కాంగ్రెస్‌లో భగ్గుమన్న విభేదాలు

ఆదిలాబాద్‌, నవంబర్‌ 29 : జిల్లా కాంగ్రెస్‌ పార్టీలో మరో సారి విభేదాలు భగ్గుమన్నాయి. జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షపదవిని కైవసం చేసుకోవడానికి పార్టీలోని రెండు వర్గాలు …

గూడెంలో కార్తీక శోభతో ముస్తాబైన ఆలయం

దండేపల్లి రెండో అన్నవరంగా ప్రఖ్యాతి గాంచిన గేడెంలోని శ్రీసత్య నారాయణ స్వామి దేవస్థానం తెలంగాణకే తలమానికంగా నిలిచింది దినదినాభివృద్థి చెందుతూ దేవస్తానం భక్తుల ఆదరణ పొందుతోంది తెలంగాణలో …

పాఠశాల కంప్యూటర్లు చోరీ

తిర్యాణి : మండల కేంద్రంలోని జడ్పీ పాఠశాలలో రెండు కంప్యూటర్లు చోరీకి గురయ్యాయి. నిన్న రాత్రి వీటిని దొంగలు అపహరించినట్లు ప్రధానోపాధ్యాయుడు ప్రకాశ్‌ తెలిపారు. పోలీసులు కేసు …

హనుమాన్‌ భక్తుల మహ పాదయాత్ర

కాగజ్‌నగర్‌ : హనుమాన్‌ భక్తుల మహపాదయాత్ర ఈ తెల్లవారుజామున ప్రారంభమైంది. కాగజ్‌నగర్‌ నుంచి సిర్పూర్‌టీ టోంకిని హన్‌మాన్‌ మందిరం వరకు 12 కి.మీ మేర భక్తులు యాత్ర …

1,058కి చేరిన దీక్షలు

ఆదిలాబాద్‌, నవంబర్‌ 26 : ఉద్యమం ద్వారానే తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తామని ఐకాసా నేత అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఆదిలాబాద్‌లో చేపట్టిన రీలెదీక్షలు సోమవారంనాటి 1,058వ …

సంక్షేమాన్ని మరిచాయి

ఆదిలాబాద్‌, నవంబర్‌ 26 :కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాయని ఆదిలాబాద్‌ ఎంపీ రమేష్‌ రాథోడ్‌ ఆరోపించారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకే టిడిపి అధినేత చంద్రబాబు …

స్వామి వివేకానంద బోధనలు స్మరణీయం

ఆదిలాబాద్‌, నవంబర్‌ 26 : స్వామి వివేకానందుని జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడంతో పాటు ఆయన బోధనలను గ్రామగ్రామానికి తీసుకెళ్ళేందుకు కార్యక్రమాన్ని రూపొందించామని వివేకానంద ఉత్సవ సమితి …