ఆదిలాబాద్

రిజర్వేషన్లు కల్పించండి

ఆదిలాబాద్‌, జూలై 5 : ప్రభుత్వం ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ   సభలను ఏర్పాటు చేస్తున్నట్లు అనగారిన కులాల హక్కుల వేదిక రాష్ట్ర నాయకులు రాజిహైదర్‌ …

పర్యాటక కేంద్రాల అభివృద్ధికి చర్యలు

ఆదిలాబాద్‌, జూలై 5 : జిల్లాలో పలు పర్యాటక కేంద్రాలను అభివృద్ధి పరిచేందుకు కేంద్ర ప్రభుత్వం 9 కోట్ల రూపాయలను విడుదల చేసిందని జిల్లా కలెక్టర్‌ అశోక్‌ …

గనుల్లో ప్రమాదాలపై కార్మికుల్లో ఆందోళన

ఆదిలాబాద్‌, జూలై 5 : సింగరేణి భూగర్భ గనుల్లో తరుచూ జరుగుతున్న ప్రమాదాలపై కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ గనుల్లో జరుగుతున్న ప్రమాదాలతో కార్మికుల ఆందోళన …

సింగరేణి కార్మీకుడు మృతి

ఆదిలాబాద్‌: జిల్లా లోని శ్రీరాంపూర్‌ ఆర్కే-6 గనిలో పని చేసే కార్మీకుడికి ఆక్సీిజన్‌ అందక మరణించాడు దీనితో గనిలో విషాద చాయాలు నెలకొన్నాయి. ఇంకా పూర్తి వివరాలు …

ఎట్టకేలకు రిమ్స్‌ కళాశాలకు ఎంసిఐ అనుమతి

ఆదిలాబాద్‌, జూన్‌ 30 : జిల్లా కేంద్రంలోని రిమ్స్‌ కళాశాలకు గాను 5వ సంవత్సరం తరగతుల ప్రవేశానికి అనుమతిస్తూ భారత వైద్య విద్యా మండలి ఉత్తర్వులు జారీ చేసింది. …

909వ రోజుకు చేరుకున్న తెలంగాణ రిలేదీక్షలు

ఆదిలాబాద్‌, జూన్‌ 30: దశాబ్దాలుగా ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రజలు ఉద్యమిస్తున్నారని వారి ఆకాంక్షను గౌరవించకపోతే కాంగ్రెస్‌కు పతనం తప్పదని ఐకాస నేతలు హెచ్చరించారు. ప్రత్యేక తెలంగాణను కోరుతూ …

1099 మండల సమాఖ్యలకు 135 కోట్ల రుణాలు

ఆదిలాబాద్‌, జూన్‌ 30: రాష్ట్రంలోని మండల సమాఖ్యలకు 135 కోట్ల రూపాయల రుణాలను పంపిణీ చేశామని స్త్రీ నిధి బ్యాంక్‌ రాష్ట్ర ఏజీఎం రవికుమార్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలోని …

మద్యం దుకాణాల కేటాయింపుకు రీ నోటిఫికేషన్‌

ఆదిలాబాద్‌, జూన్‌ 30 : జిల్లాలో దరఖాస్తులు అందని మద్యం దుకాణాల కేటాయింపుకు ఎక్సైజ్‌ శాఖ అధికారులు మళ్లీ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 7 …

బదలీల విషయంలో ఉపాధ్యాయులు నిరాసక్తి

ఆదిలాబాద్‌, జూన్‌ 30 : ప్రభుత్వం ఉపాధ్యాయుల బదలీల విషయమై ఉత్తర్వులు జారీ చేసినా బదలీ కోసం జిల్లాలోని ఉపాధ్యాయులు ఎలాంటి ఆసక్తి చూపడం లేదు. జిల్లావ్యాప్తంగా …

విద్యార్థులు సమస్యలపై ఎబివిపి బంద్‌

ఆదిలాబాద్‌, జూన్‌ 27 : కళాశాల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఏబీవీపీ ఇచ్చిన బంద్‌తో  బుధవారం జిల్లాలోని కళాశాలలు మూతపడ్డాయి. ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల్లో  ఫీజుల …