ఆదిలాబాద్

లంబాడీలను ఎస్టీ,జాబిత నుండి తొలగించాలని డిమాండ్ .

నెరడిగొండఅక్టోబర్ 7(జనంసాక్షి):  ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని శుక్రవారం రోజున మండల కేంద్రంలో తుడుందెబ్బ అధ్యక్షుడు సంబన్న ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేసి …

భారత్ రాష్ట్ర సమితి పార్టీ నాయకత్వంలోని దేశ ప్రజలకు న్యాయం జరుగుతుంది

మోమిన్ పేట అక్టోబర్ (జనం సాక్షి) టిఆర్ఎస్ స్థానంలో నూతనంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో భారత్ రాష్ట్ర సమితి పార్టీతో యావత్ దేశ ప్రజలకు మెరుగైన పాల …

భారత రాష్ట్ర సమితి చరిత్ర సృష్టిస్తున్న అని అన్న దేవి రవీందర్

కొండపాక (జనంసాక్షి) అక్టోబర్  07: ముఖ్యమంత్రి కేసీఆర్ భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రకటించడం చరిత్రత్మక నిర్ణయం అని దేవి రవీందర్ అన్నారు.సిద్దిపేట జిల్లా కొండపాక మండల …

మానవ హక్కుల సమితి జిల్లా యూత్ అధ్యక్షుడిగా సమీర్ ఎంపిక

లింగాల జనం సాక్షి ప్రతినిధి అంతర్జాతీయ మానవ హక్కుల సమితి నాగర్ కర్నూల్ జిల్లా యూత్ అధ్యక్షుడుగా లింగాల మండల కేంద్రానికి చెందిన ఎండి, సమీర్ ను …

రాంలీల కార్యక్రమానికి మాజీ ఎంపీ లక్ష రూపాయల విరాళం.

: పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. బెల్లంపల్లి,అక్టోబర్3,(జనంసాక్షి) బెల్లంపల్లి పట్టణంలో నిర్వహించే రాంలీల కార్యక్రమాని పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి లక్ష రూపాయల విరాళం …

జనహృద నేత నర్సిరెడ్డి(రాజన్న)కుజన్మదిన శుభాకాంక్షలు.

తాండూరు అక్టోబర్ 2(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండల తెరాస పార్టీ సీనియర్ నాయకులు నర్సిరెడ్డి(రాజన్న) జన్మదిన వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు …

భాదనకుర్తి గోండు రాజుల చారిత్రాత్మక కట్టడాలను కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాము

బీజేపీ ఎంపీ సోయం బాపురావు   ఖానాపూర్ రూరల్ 2 అక్టోబర్ (జనం సాక్షి): బాధనకుర్తి గ్రామంలోని ఆర్క వంశీయులు గోండు రాజులు పాలించిన చారిత్రక కట్టడాలను …

మహాత్మా గాంధీ విగ్రహం కి వినతి పత్రం అందించిన విఆర్ఏ ల మండల జెఏసి నాయకులు,

  ఖానాపురం అక్టోబర్2జనం సాక్షి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిరవధిక సమ్మె 70వ రోజున దీక్షా శిబిరం లో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గాంధీ …

పాకాలను సందర్శించిన ఇండియన్ అడ్వెంచర్ రైడర్స్ బృందం,

*ప్రకృతి బాగుంటేనే మానవ శైలి బాగుంటుంది, *ప్రకృతిని కాపాడుకునేందుకు మన వంతు సహకారం అందించాలి, ఖానాపురం అక్టోబర్2జనం సాక్షి మండలంలోని పాకాల సరస్సు తో పాటు పర్యావరణాన్ని …

అనుభవ వైద్యుల సంఘం అధ్యక్షునిగా పోలు శ్రీనివాస్.

: శ్రీనివాస్ ను సన్మానిస్తున్న వార్డు ప్రజలు. బెల్లంపల్లి, అక్టోబర్2,(జనంసాక్షి) బెల్లంపల్లి పట్టణ అనుభవ వైద్యుల సంఘం అధ్యక్షునిగా హనుమాన్ బస్తీకి చెందిన పోలు శ్రీనివాస్ ఏకగ్రీవంగా …