ఆదిలాబాద్

క్రికెట్ టోర్నీ ప్రారంభం.

టోర్నీ ప్రారంభిస్తున్న జడ్పీ వైస్ చైర్మన్. బెల్లంపల్లి, అక్టోబర్1, (జనంసాక్షి) బెల్లంపల్లి మండలం బుదాఖుర్డ్ గ్రామంలో శనివారం పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ ను మంచిర్యాల …

ఢిల్లీలో కేంద్ర అర్బన్ మినిస్టర్ కౌశల్ కిషోర్ చేతుల మీదుగా స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డు.

మున్సిపల్ చైర్మన్ చందమళ్ళ జయబాబు,మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు. నేరేడుచర్ల (జనం సాక్షి )న్యూస్.న్యూ ఢిల్లీ లోని తలకతోర ఇండోర్ స్టేడియంలో కేంద్ర సెక్రెటరీ ఇన్ ఆఫ్ హౌసింగ్,అర్బన్ …

ఏఐటీయూసీ మంచిర్యాల జిల్లా 3వ మహాసభలను విజయవంతం చేయండి.

ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాస్. పోటో: గోడ ప్రతులు విడుదల చేస్తున్న నాయకులు. బెల్లంపల్లి, అక్టోబర్1,(జనంసాక్షి) ఈ నెల అక్టోబర్ 9న బెల్లంపల్లి పట్టణంలో …

ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం.

మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్. తాండూరు అక్టోబర్ 1(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ ఆద్వర్యంలోముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం …

మండలంలో కురిసిన భారీ వర్షాలకు రైతులకు నష్టపరిహారం చెల్లించాలి

– సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బుర్రి శ్రీరాములు   మునగాల, అక్టోబర్ 01(జనంసాక్షి): మండలంలోని వివిధ గ్రామాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు నష్టపోయిన …

స్వయం సహాయక సంఘాలకు ₹ 15 రుణం మంజూరు.

రుణం మంజూరు చేస్తున్న బ్యాంకు మేనేజర్. బెల్లంపల్లి, అక్టోబర్1,(జనంసాక్షి) బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండల చరిత్రలో ఏక మొత్తంగా ₹ 15 లక్షల రుణం మంజూరు చేసిన …

యూత్ అధ్యక్షుడుగా హుస్సేన్ నాయక్

డోర్నకల్ అక్టోబర్ 1 జనం సాక్షి కాంగ్రెస్ మండల యూత్ అధ్యక్షుడిగా గుగులోతు హుస్సేన్ నాయక్ ను నియమించినట్లు కంకర అప్పయ్య రెడ్డి తెలియజేశారు.శనివారం జిల్లా కేంద్రంలో …

అట్రాసిటీ కేసుపై ఏసీపీ విచారణ.

: విచారణ చేస్తున్న ఏసీపీ. నెన్నెల, అక్టోబర్1,(జనంసాక్షి) నెన్నెల మండలం బొప్పరం గ్రామంలో అట్రాసిటీ కేసు విచారణ కు బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్ సంఘటన స్థలానికి …

మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.

1 అక్టోబర్ (జనం సాక్షి):దమ్మపేట మండల కేంద్రంలోనీ మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చుట్టుప్రక్కల గ్రామాలలోని మహిళలు, …

బీమా చెక్కు అందజేత….

చిలప్ చేడ్/సెప్టెంబర్/జనంసాక్షి :- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని అందులో భాగంగా పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే …