కరీంనగర్

* కమీషనరేట్ లో మొక్కలు నాటిన పోలీసు అధికారులు

కరీంనగర్ బ్యూరో ( జనం సాక్షి ) : స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల సందర్భాన్ని పురస్కరించుకొని బుధవారం కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని …

దేశానికి బలమైన పునాది వేసిన మహాత్మా గాంధీ

* మహనీయులను కించపరచడం తగదు * గాడ్సే లను కీర్తించడం దుర్మార్గం * మహానీయులను స్మరించుకోవడం నిజమైన నివాళి * రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ …

13న మెగా లోక్ అదాలత్

వేములవాడ రూరల్, ఆగస్టు 10 (జనం సాక్షి) : వేములవాడ రూరల్ మండలం లోని కోర్టు కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవాలని గ్రామీణ ఎస్సై నాగరాజు …

జాతీయ స్థాయి కరాటే పోటీల కప్ ఆవిష్కరించిన బండి

కరీంనగర్ బ్యూరో ( జనం సాక్షి ) : సెప్టెంబర్ 2,3,4 వ తేదీలలో కరీంనగర్ లోని అంబేడ్కర్ ఇండోర్ స్టేడియంలో ఆటల్ బిహారీ వాజపేయి మెమోరియల్ …

స్కూల్ నందు 75 వ సంవత్సరాల కార్యక్రమంలో  విద్యార్థులతో మొక్కలు నాటే కార్యక్రమం

పెగడపల్లి తేది -10(జనం సాక్షి ) పెగడపల్లి మండల కేంద్రంలో లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల యందు మరియు తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్ నందు 75 …

భూ నిర్వాసితులకు న్యాయం చేయండి

ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బోయిన్‌పల్లి వినోద్‌కుమార్‌ కు వినతి కరీంనగర్ బ్యూరో ( జనం సాక్షి ) : కరీంనగర్‌ నుంచి వరంగల్‌ జాతీయ రహదారి– …

భారత స్వాతంత్ర్యం ఇతర దేశాలకు ఆదర్శం

  అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి నరేందర్ రెడ్డి కరీంనగర్ బ్యూరో ( జనం సాక్షి ) : భారతదేశం స్వాతంత్ర్యం సాధించిన విధానం ఇతర దేశాలకు …

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

ముస్తాబాద్ ఆగస్టు 10 జనం సాక్షి ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి రామలక్ష్మి పల్లె గ్రామంలో  లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వడం జరిగింది అల్లపు ఎల్లవ్వ …

మ‌ళ్లీ విధుల్లోకి ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు

ముస్తాబాద్ ఆగస్టు 10 జనం సాక్షి హైద‌రాబాద్ రాష్ట్రంలోని ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం శుభ‌వార్త వినిపించింది. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల‌ను మ‌ళ్లీ …

వజ్రోత్సవాల్లో ప్రతీ ఒక్కరు భాగస్వామ్యం కావాలి

చిగురుమామిడి పోలీస్ స్టేషన్లో మొక్కలు నాటిన మండల అధికారులు,నాయకులు జనంసాక్షి – చిగురుమామిడి/ ఆగష్టు 10: దేశానికి స్వాతంత్ర్యo వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా భారత …